నిరుపేదలకు అండగా సేవాభారతి వడ్డీ లేని రుణం
కరోనా మొదలు నుంచి దేశ వ్యాప్తంగా సేవా భారతి పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. తమిళనాడు లోని కోయబత్తూర్ కు చెందిన "హిందూ ఎకనమిక్ ఫోరం" అనే సంస్థ సేవా భారతి సహకారంతో మైక్రో క్రెడిట్ ఆధారిత వ్యాపారానికి వడ్డీ లేని రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా పురం, కోయంబత్తూర్ కు చెందిన నిరుపేద కుటుంబాలకు కూరగాయలు, పండ్ల వ్యాపారం ప్రారంభించేందుకు సహకారం అందిస్తుంది. ఈ...
Give all thrust to transformation of unorganised sector- Mohan Bhagwat
New Delhi. BMS should expand its work in unorganised sector and bring transformation in the sector, said RSS sarsanghchalak Dr. Mohan Bhagwat. He was addressing the workers while inaugurating the virtual National conference of Bharatiya Mazdoor Sangh. The conference was attended by 3000 delegates representing nearly 6000 unions and 40 sector wise federations all over India. BMS has to...
ఉత్తమ ఎన్జీవో గా ఎంపికైన రాష్ట్రీయ సేవా భారతి
కరొనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కార్మికులకు అండగా నిలిచి పలు సేవా కార్యక్రమాలు చేసినందుకు రాష్ట్రీయ సేవా భారతి ఉత్తమ ఎన్.జి.ఓ గా ఎంపికయింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఇండియా టుడే ప్రతి ఏటా "హెల్త్ గిరి" పేరిట ఈ అవార్డులను ప్రధానం చేస్తోంది. గతంలో 'సఫాయి గిరి' పేరిట ఈ అవార్డును ప్రధానం చేసేవారు. 9 కేటగిరీ ల్లో వలస కార్మికులకు తోడుగా నిలిచిన ఎన్. జీ.వో కేటగిరీలో రాష్ట్రీయ సేవా భారతి ఎంపికయింది. కరోనా...
అటల్ టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ
హిమాచల్ ప్రదేశ్లోని రోహతంగ్ లో రూ 3,300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని (అటల్ టన్నెల్) ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ఉన్నారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2002 మే 6న ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల ఇప్పటికీ అందుబాటులోకి వచ్చింది....
చర్మకారులను సన్మానించిన సామాజిక సమరసతా వేదిక
ఈరోజు విజయవాడలో శ్రీ బోయిభీమన్న గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసతా వేదిక విజయవాడ విభాగ్ సంయోజక్ శ్రీ కొత్త రాము ఆధ్వర్యంలో గాంధీనగర్లోని పెద్ద పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసతా వేదిక సమాజంలో సమరసత నిర్మాణం కోసం కృషి చేస్తున్నదని శ్రీ రాము తెలిపారు. బోయి భీమన్న, గుర్రం జాషువా లు అట్టడుగు బలహీన సామాజిక వర్గంలో జన్మించినప్పటికీ సమాజంలో సమరసత కోసం, దేశభక్తి నిర్మాణం కోసం...
స్వర్గస్తులైన తమిళనాడు హిందూ మున్నని సంస్థాపకులు శ్రీ రామ గోపాలన్ జీ: ఆర్.ఎస్.ఎస్ శ్రద్ధాంజలి ప్రకటన
శ్రద్ధాంజలి తమిళనాడు హిందూ మున్నని సంస్థాపకులు శ్రీ రామ గోపాలన్ జీ స్వర్గస్తులు కావడం చాలా బాధాకరమైన వార్త. ఆయన మరణంతో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. ఆయన మార్గదర్శనంలో పనిచేసినవారికీ, వారు తెలిసినవారికీ హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము. హిందూ సమాజాన్ని జాగృతపరచడం కోసం, ముందుకు నడపడం కోసం జీవితాన్ని సమర్పించిన శ్రీ రామగోపాలన్ జీకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. దేశ కార్యంలో ఆయన నిర్వహించిన పాత్ర, భాగస్వామ్యాలను ఎన్నటికీ మరచిపోలేము. భగవంతుడు ఆ పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాము. ఓం శాంతి -- శ్రీ మోహన్ భాగవత్,...
మానవ హక్కుల పరిరక్షణ అంటూ చట్టాలను ఉల్లంఘించిన ఆమ్నెస్టీ
మానవ హక్కుల పేరిట భారతదేశ చట్టాల్ని ఉల్లంఘించినందుకు గాను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమెస్ట్నీ పై చర్యలు తీసుకోవడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో స్పష్టమైన ఆధారాలు ఉండడం వల్లనే సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్ లను స్తంభింపచేయడం జరిగిందని, ఈ విషయమై ఆమ్నెస్టీ చేస్తున్న విమర్శలు అర్థరహితమని తేల్చి చెప్పింది. ఆమ్నెస్టీ వ్యవహారానికి సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం ఈ విషయాలు స్పష్టం చేసింది. మానవహక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్న తమ సంస్థను భారత ప్రభుత్వం వెంటాడి, వేధింపులకు గురి చేసిందని,అందుకే...
Hunting elephants is commonplace for lion prides
A bright star has disappeared from the political landscape of Bharat. The demise of former president Dr. Pranab Mukherjee is a huge loss for Bharatiya politics. Openly mingling with all, even with people having contrarian ideologies, while remaining true to one’s own ideology is a nearly extinct practice now. Discussing, debating and deliberating diverse thought processes was the norm...
ప్రజాస్వామ్య ధోరణికి ప్రతీక ప్రణబ్ ముఖర్జీ
డా. మన్మోహన్ వైద్య, సహ సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భారత మాజీ రాష్ట్రపతి డా. ప్రణబ్ ముఖర్జీ మరణంతో జాతీయ రాజకీయ వినీలాకాశం నుంచి ఒక దేదీప్యమానమైన నక్షత్రం కనుమరుగయింది. రాజకీయ రంగానికి ఎంతో నష్టం వాటిల్లింది. తమ రాజకీయ సిద్ధాంతం పట్ల నిబద్ధత, నిష్ట కలిగి ఉన్నప్పటికీ రాజకీయ ప్రత్యర్ధుల పట్ల సద్భావనతో వ్యవహరించడం అనే ధోరణి క్రమంగా పోతోంది. మన దేశంలో వివిధ సిద్ధాంతాలకు చెందినవారు చర్చలు, సద్విమర్శల ద్వారా విభేదాలను తొలగించుకునే పద్దతి ప్రాచీన భారతంలో ఉండేది....
బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదు : సిబిఐ ప్రత్యేక కోర్టు
బాబ్రీ కట్టడపు కూల్చివేత కేసులో ఉత్తరప్రదేశ్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మురళీ మనోహర్ జోషి, ఎల్ కె అద్వానీ, ఉమా భారతి, రామమందిర ట్రస్ట్ అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ లతోపాటు మొత్తంగా 32 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేత ముందస్తు ప్రణాళికతో జరిగినది కాదని, ఇందులో ఎలాంటి కుట్ర జరగలేదని స్పెషల్ కోర్టు జడ్జి సురేందర్ కుమార్ యాదవ్ ...



















