విద్యా భారతి ఆధ్వర్యంలో వివిధ అంశాలపై పోటీలు
విద్యా భారతి, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మరియు MyNEP ల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వివిధ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలు మూడు కేటగిరీల లో నిర్వహించబడతాయి. మొదటి కేటగిరీ తొమ్మిదో తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు, రెండో కేటగిరీ యూజీ మరియు పీజీ విద్యార్థులకు, మూడోది ఇది సామాన్య ప్రజలకు. మొత్తం తెలుగుతోపాటు పదమూడు భాషలలో నిర్వహించబడు ఈ పోటీలలో ప్రతి అంశంలో భాష వారిగా మొదటి బహుమతిగా పదివేల రూపాయలు, రెండవ బహుమతిగా ఐదువేల రూపాయలు, మూడో బహుమతిగా మూడు వేల...
జమ్మూకాశ్మీర్ లో కోవిడ్ సేవా కార్యక్రమాలు
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో నూతనంగా ఏర్పడ్డ కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ము కాశ్మీర్, లడఖ్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మార్చి 25 నుండి కొవిడ్-19 నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి అనేక మందికి అండగా నిలిచారు. జమ్ము కాశ్మీర్, లడక్ లోని 2,995 ప్రదేశాల్లో దాదాపు 4,725 మంది స్వయం సేవకులు ఈ విపత్కర సమయంలో మానవాళికి సేవ చేయడానికి ముందుకు వచ్చారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడ్డ...
నూతన విద్యావిధానంపై క్రైస్తవ పాఠశాలల దుష్ప్రచారం
తమిళనాడులోని తిరునల్వేలిలోని ప్రభుత్వ ఎయిడెడ్ క్రైస్తవ పాఠశాలలు తమ విద్యార్థులను నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని ఒత్తిడి తెస్తున్న విషయాన్ని విశ్వహిందూ పరిషద్ వెలుగులోకి వచ్చింది. తిరునల్వేలి జిల్లాలో కొన్ని ప్రభుత్వ ఎయిడెడ్ క్రైస్తవ మిషనరీ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇగ్నేషియస్, లయోలా కాన్వెంట్ పాఠశాలల యాజమాన్యం నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ తమ ఇంటిముందు ముగ్గులు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు...
విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి కీలక సవరణలు: పార్లమెంటులో బిల్లు ఆమోదం
విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి కీలక సవరణలు చేస్తూ ప్రతిపాదించిన బిల్లు మంగళవారం పార్లమెంటులో ఆమోదం పొందింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్టుగా వ్యవహిరించే ఈ చట్టం ద్వారా లైసెన్సులు పొందిన సంస్థలు విదేశాల నుండి విరాళాలు స్వీకరించేందుకు అనుమతి ఉంటుంది. అయితే విదేశాల నుండి విరాళాలు పొందుతున్న అనేక సంస్థలు నిర్ధేశిత లక్ష్యం కోసం వీటిని ఖర్చు చేయకపోవడం, ఎక్కువమొత్తం ధనం సంస్థల ఖాతాల్లో నిలువలుగా ఉండటం మొదలైన వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ సవరణలు తీసుకువచ్చింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ప్రకారం ఒక ప్రాజెక్ట్ లేదా లక్ష్యం కోసం స్వీకరించిన విదేశీ ధనాన్ని కేవలం ఆ నిర్దిష్ట కార్యక్రమం కోసం మాత్రమే...
Battle of Haifa showcases valour and sacrifice of Indian soldiers – Prakash Belavadi
“Just like we have ignored true history in our country, we also have ignored true heroes of the nation” said Sri Prakash Belavadi, theatre and film personality addressing the program organized to commemorate the centenary of the victory of Haifa war at Mythic society, Bengaluru on 23 September 18. Wherever the British have ruled,...
తిరువనంతపురంలో ఇద్దరు తీవ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో షోయబ్, గుల్ నవాజ్ అనే ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం సాయంత్రం అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన షోయబ్ 2018లో బెంగుళూరు వరుస పేలుళ్ల కేసులో నిందితుడు. అప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. అతను ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు కీలక సభ్యుడు. గుల్ నవాజ్ అనే మరొక ఉగ్రవాది పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా లో చెందిన సభ్యుడు. అతను ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితుడు. సౌదీఅరేబియాలోని...
అయోధ్యా లో కట్టేది బాబ్రీ మసీదు కాదు – ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్
సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంలో నిర్మించే మసీదుకు బాబర్ పేరు పెట్టబోవడం లేదని, అది బాబ్రీ మసీదు కాబోదని మసీదు నిర్మాణం కోసం ఉత్తర్ ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేసిన ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. అయోధ్యలో నిర్మించనున్న మసీదు నిర్మాణం మక్కా లోని కాబా మాదిరిగా ఉండనుందని అధికారికంగా వెల్లడించింది. దీనికి ఏ రాజు లేదా చక్రవర్తి పేరు కూడా పెట్టడం లేదని, దీనిని ధన్నిపూర్ మసీదు అని పిలవాలని తన వ్యక్తిగత అభిప్రాయమని ఫౌండేషన్ ప్రతినిధి హుస్సేన్ అన్నారు. కొత్త మసీద్ గతంలో వివాదాస్పద నిర్మాణానికి సమానమైన...
Awakened Bharat is now ready to free itself of communal politics
Dr. Manmohan Vaidya Sah Sarkaryavah, Rashtriya Swayamsevak Sangh The grand Shri Ram Mandir construction commencement ceremony held in Ayodhya was proudly witnessed by Bharatiya people in Bharat and all other parts of the world. On the one hand when overcoming innumerable hurdles of a centuries-long battle it was a dream-come-true for some, for the ‘secularists’ of the nation, especially politicians who...
చైనా సరిహద్దుల్లో 6 ఎత్తైన ప్రాంతాలు భారత్ స్వాధీనం
భారత్ చైనా సరిహద్దుల్లో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ డ్రాగన్ ఎత్తులను చిత్తు చేస్తోంది. గత మూడు వారాల్లోనే భారత సైన్యం లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఆరు ప్రధాన ఎత్తైన కొండలు ను స్వాధీనం ప్రభుత్వ వర్గాలు ఒక మీడియా సంస్థ కి తెలిపాయి. ఆగస్టు 29 నుంచి నుంచి సెప్టెంబర్ రెండవ వారం వరకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం ఆరు ముఖ్యమైన కొండలను స్వాధీనం చేసుకుంది. వాటిలో మగర్ హిల్, గురుంగ్ హిల్, రిసేహెన్ లా, రేజంగ్...
Real Face of Naxals – ‘Maoists killed 1,769 villagers, demolished 186 schools’
Bastar Police have started campaign to expose the atrocities of Naxals Raipur. In an attempt to tackle the Maoists menace, the Bastar Police have started campaigns named as ‘BASTAR THA MATTA’ and ‘BASTAR CHO AWAAZ’. In an attempt to expose the atrocities of Naxals in the area, the police have put up posters, released short films and audio clips in...



















