9మంది అల్ ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పాకిస్తాన్ ప్రేరిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన  9 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ నుంచి కేరళలోని ఎర్నాకుళం నుంచి ఆల్-ఖైదా తో సంబంధమున్న 9 మంది ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసి, వారి వద్ద నుంచి కీలక పత్రాలను, డిజిటల్ పరికరాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఉగ్రవాదులను ముర్షిద్ హసన్, ఇయాకుబ్ బిస్వాస్, మోసారఫ్ హుస్సేన్, నజ్ముస్ సాకిబ్, అబూ...

ఖిలాఫత్ ఉద్యమం అందించిన పాఠాలు

- డా. శ్రీరంగ గోడ్బోలే 4 ఫిబ్రవరి1922న చౌరీచౌరాలో జరిగిన మారణహోమానికి మనస్తాపం చెంది గాంధీగారు ఉన్నట్టుండి సహాయ-నిరాకరణోద్యమాన్ని రద్దు చేసారు. అయితే ఖిలాఫత్ ఉద్యామానికి సహాయనిరాకరణ కేవలం ఒక ముసుగు మాత్రమే. ఖిలాఫత్ ఆశించిన లక్ష్యాలు ఇంకా సాధించలేదు కాబట్టి, అది సహాయనిరాకరణ అనే ఆచ్చాదన, అడ్డంకు ఏమీ లేకుండా నిరాటంకంగా కొనసాగింది. ఖిలాఫత్ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు, వారనుకున్న నాలుగు లక్ష్యాలు ఒకసారి గుర్తు చేసుకుందాం: స్వేచ్చాయుతమైన టర్కీ సామ్రాజ్యం, ఆగ్నేయ యూరోప్ నుంచి టర్కీ దాకా పాత `త్రేస్ ప్రాంతా’న్ని...

Lawyers protest against Nizam’s Rule in Hyderabad

Hyderabad was probably the only place in Bharat's freedom struggle where advocates formally participated as a unit. The Pleaders Protest Committee was formed under the leadership of Vináyakráo Vidyálankár. On 25th Feb 1948, advocates began a procession streaming through the main road and reached the High Court & submitted a memorandum to the Chief Justice denouncing the government's inaction in...

రజాకార్ లు అంతం అయ్యారా??

--చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి పదిహెడు సెప్టెంబర్ అనగానే. తెలంగాణ ప్రాంతం లోని ఎన్నో హిందు కుటుంబాలు. 'రజాకార్' ల అరాచకాలను. అమానుషాలను. తలచుకొని ఆవేశపడటం జరుగుతూనే ఉంది. అధికార దాహం. మత ఛాందసవాదం. ఆధిపత్య ధోరణి. హింసాత్మక ప్రవృత్తి మూల సూత్రాలుగా ఈ రజాకార్ కార్యక్రమాలు మొదలై, ఆటవిక అరాచక రాజ్యానికి దారితీసిన చరిత్ర మనం గమనించ వచ్చు. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఈ కలుపు మొక్కలు మళ్లీ చిగురించి. ప్రస్తుత హిందూ 'నిజాము' పాలనలో 'అభివృద్ధి' పంటను ఎదగనీయని పరిస్థితి కనిపిస్తోంది. గతంలోలాగానే దేశం...

పాకిస్తాన్ తప్పుడు మ్యాప్ ప్రదర్శించినందుకు ఎస్‌సీఓ  సదస్సు నుంచి అజిత్ దోవల్ వాకౌట్

రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా మంగళవారం సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)ల సమావేశం జరిగాయి. ఈ నేపథ్యంలో  పాకిస్తాన్ కల్పిత మ్యాప్‌ను చూపడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మన భూభాగాలైన కాశ్మీర్, జునాఘడ్ ప్రాంతాలను తనవిగా చెప్పుకుంటూ పాక్ కల్పిత మ్యాపును ప్రదర్శించడంపై అజిత్ దోవల్ తీవ్రంగా మండిపడ్డారు. అందుకు నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశారు. పాకిస్తాన్ తీరుపై ఆతిథ్యదేశం రష్యా అసహనం వ్యక్తం చేసింది. పాక్ తీరు...

India beats China to become Member Of UN’s Prestigious ECOSOC Body

In a significant victory, defeating China at the UN, India becomes a member of the United Nation's Commission on Status of Women, a body of the Economic and Social Council (ECOSOC). India will be a member of the prestigious body for four years from 2021 to 2025. TS Tirumurti, permanent representative of India to the United Nations, announced the news...

Arunachal Pradesh – ‘Street library’ to nurture reading habit among people

Arunachal. The lockdown caused by the ongoing COVID-19 pandemic has a silver lining to it as well given the fact that it has led people to think out of the box. A youth from a small town called Nirujlui in Arunachal Pradesh has set up a ‘Street Library’ with just a rack loaded with books and two wooden benches...

జాగృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబళే ప్రసంగం

video

జాగృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబళే ప్రసంగం   https://youtu.be/izNuZHh2jNQ

అల్లర్లు సృష్టించే వారిని అరెస్టు  చేయడం అన్యాయమా ? 

రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన అల్లర్లను సృష్టించే వారిని  అరెస్టు చేయడం పై కొందరు కుహనా మేధావులు దేశం లో అప్రజాస్వామిక చర్యలు జరుగుతున్నాయని అర్థం పర్థం లేని వాదనలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో  సిఏఏ వ్యతిరేక నిరసనల పేరుతో జరిగిన హిందూ వ్యతిరేక అల్లర్లపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంపై నటుడు ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నిస్తూ ఉమర్ ను...

ఆంధ్రప్రదేశ్: మతం మారిన క్రైస్తవులు అనుభవిస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో చర్యలకు కేంద్రం ఆదేశం 

మతం మారినప్పటికీ షెడ్యూల్డ్ కులాలకు ఉద్దేశించిన రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకుని, సంబంధిత చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ (సోషల్ వెల్ఫేర్ విభాగం)ని కోరింది. గతంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ స్వచ్ఛంద సంస్థ సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న క్రైస్తవ...