ఎవరి నిరసనలు? ఎవరికోసం నిరసనలు?
* రైతులకు మేలు చేసే చట్టాలకు వ్యతిరేకంగా పలు పార్టీల నిరసనలు * రైతులే పాల్గొనని ధర్నాలు * కొన్ని చోట్ల ఉగ్రవాద అనుబంధ పార్టీల నిరసనలు భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, రైతుల అభ్యున్నతికి తోడ్పడే మూడు నూతన వ్యవసాయ చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మూడు చట్టాలు భారతీయ వ్యవసాయ రంగాన్ని నిర్మాణాత్మకంగా మార్చడంలో మంచి ప్రభావాలు చూపుతాయి. ఈ చట్టాల పట్ల దేశంలో ని చాలా మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతుల సంక్షేమం కోసం...
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్: నిబంధనలు, చర్యలు & సవరణలు
జాగ్రత్తగా గమనించినట్లయితే.. భారతదేశంలో ఎక్కడైతే మావోయిజం, వేర్పాటువాదం, దేశద్రోహం వంటి కార్యకలాపాలు అధికంగా ఉంటాయో కచ్చితంగా ఆ ప్రదేశంలో విదేశాల నుండి విరాళాలు పొందుతున్న సంస్థల కార్యకలాపాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఖలిస్థాన్ వేర్పాటువాదం పురుడుపోసుకున్న పంజాబులో ఇప్పుడు మిషనరీల కార్యకలాపాలు అధికమయ్యాయి. ప్రత్యేక ద్రవిడస్తాన్ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తమిళనాడు సహా ఇతర దక్షిణ భారత రాష్ట్రాలన్నిటిలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు స్వాతంత్రానికి పూర్వం నుండే సాగుతున్నాయి. మావోయిజం అధికంగా ఉండే ఛత్తీస్ గఢ్, బీహార్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ...
పాడి రైతులకు ఆర్ధిక చేయూత.. దీపావళికి ఆవుపేడతో తయారైన ప్రమిదల సరఫరాకు పిలుపు
దేశంలోని గోశాల నిర్వాహకుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది దీపావళికి గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా ఈ విధంగా తయారైన 11 కోట్ల ప్రమిదల ద్వారా పాడి రైతులు, గోశాల నిర్వాహకులకు ఆర్ధిక చేయూతనివ్వాలని నిర్ణయించింది. ఈ పథకానికి 'గోమయ దియా'గా పేరు పెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాడిరైతులు, గోశాల నిర్వాహకులు గోవు పేడతో తయారుచేసిన ప్రమిదలు సరఫరా చేయాల్సిందిగా రాష్ట్రీయ కామధేను ఆయోగ్ పిలుపునిస్తోంది. ఇటువంటి పథకం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని, గో సంతతి వృద్ధితో పాటు వాటిపై ఆధారపడే వారికి ఆర్ధిక చేయూతనివ్వడం కూడా రాష్ట్రీయ కామధేను ఆయోగ్ లక్ష్యాల్లో ఒకటి అని సంస్థ అధ్యక్షులు వల్లభ్ కటారియా పేర్కొన్నారు. Source: Organiser
Love Jihad is a Demographic Invasion – Alok Kumar, VHP Working President
New Delhi: Working President of Vishva Hindu Parishad (VHP), Advocate Alok Kumar said that ‘Love Jihad’ is a calculated agenda of invasion on the demographics. The three – the police, government and society – will have to remain on the guard and come together for timely action to deactivate and neutralise it. Releasing the ‘Love Jihad’ special issue of...
ఐక్యరాజ్యసమితిలో భారత్ విస్తృత పాత్రకోసం పీఎం మోడీ పిలుపు
ఐక్యరాజ్యసమితిలో భారత్ ను విస్తృత స్థాయి లో భాగం చేయాలని ప్రధాని మోడీ అన్నారు. శనివారం జరిగిన ఐక్య రాజ్య సమితి సాధారణ సభ 75 వ సెషన్ లో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక సభ్యుల్లో భారతదేశం ఒకటి అయినందుకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఈ చారిత్రాత్మకమైన సమావేశంలో 130 కోట్ల భారతీయుల మనోభావాలని పంచుకుంటున్నానని ఆయన తెలిపారు. 1945 లో ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పులు వచ్చాయని ఆ...
16వేల ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసిన చైనా
చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో మైనారిటీలను నిర్భంధ క్యాంపుల్లో ఉంచుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడ దాదాపు 16 వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు ఆస్ట్రేలియా నిపుణుల బృందం ఒకటి బయటపెట్టింది. షిన్జియాంగ్ ప్రావిన్సులోని వీగర్ తెగకు చెందిన ముస్లింలను నిర్భంధిస్తున్నట్లు చైనా ప్రభుత్వంపై ఇప్పటికే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా వారి సంప్రదాయల నుంచి దూరం చేయాలనే లక్ష్యంతోనే ఇలా నిర్భంధానికి గురి చేస్తుందనే వాదన కూడా ఉంది. తాజాగా విడుదలైన నివేదిక దీన్ని బలపరుస్తోంది. ముఖ్యంగా షిన్జియాంగ్...
సక్షమ్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రతిజ్ఞలు
దేశవ్యాప్తంగా నేత్రదానం చేసే వారి సంఖ్యను పెంచేందుకు, సక్షమ్ ఆధ్వర్యంలో కాంబా ( కార్నియా అంధత్వ ముక్త్ భారత్ అభియాన్) అనే పేరుతో నేత్ర దాన ప్రతిజ్ఞల కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా సక్షమ్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 4 వరకు 3 లక్షల నేత్ర దాన ప్రతిజ్ఞలు చేయించాలని లక్ష్యం నిర్ణయించుకుంది. అక్టోబర్ 8న దేశ వ్యాప్తంగా అత్యధిక ప్రతిజ్ఞలు సేకరించిన ఎన్జీవో లను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించనున్నారు.దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ కూడా అభినందించారు. వెబ్ అప్లికేషన్ ద్వారా...
నిందితుల మతం ఆధారాంగా ప్రాసిక్యూషన్ ఎలా ఉపసంహరించుకుంటారు?: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖలు
మతం ఆధారంగా ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రజా ప్రయోజనానికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ దాఖలు చేసిన పిల్ పై చేసిన విచారణ సమయంలో స్పష్టం చేసింది. మే 2018 లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కొందరు ముస్లిం యువత దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు నమోదైన 6 ఎఫ్ఐఆర్ లపై విచారణ ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 12న జీవో జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థకి...
Love Jihad is a demographic invasion – Alok Kumar
New Delhi. Working President of Vishva Hindu Parishad (VHP), Advocate Alok Kumar said that ‘Love Jihad’ is a calculated agenda of invasion on the demographics. The three – the police, government and society – will have to remain on the guard and come together for timely action to deactivate and neutralise it. Releasing the ‘Love Jihad’ special issue of...
శ్రద్ధాంజలి
పద్మ భూషణ్ పురస్కార గ్రహీత, అద్భుత గాయకుడు శ్రీ పతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారి మరణంతో దేశం ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది. పదహారుకు పైగా భారతీయ భాషలలో దాదాపు నలభై వేల పాటలు పాడి గాన గంధర్వుడిగా పేరు పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు తగిన ధైర్యం కలుగజేయాలనీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. - బూర్ల దక్షిణామూర్తి, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్



















