జాతీయవాద ప్రేరకులు.. ‘సంఘ విజ్ఞాన కోశం’.. శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఐదవ సర్ సంఘచాలక్ స్వర్గీయ శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ పూర్తిపేరు కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్. వారి స్వస్థలం తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో గల కుప్పహళ్ళి గ్రామం. సుదర్శన్ జీ తండ్రి శ్రీ సీతారామయ్య గారు అటవీశాఖ ఉద్యోగి కావడంవల్ల ఎక్కువకాలం మధ్యప్రదేశ్ లోనే గడిపారు.  అక్కడే 1931, జూన్ 18న శ్రీ సుదర్శన్ జీ జన్మించారు. ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానంలో సుదర్శన్ జీ పెద్దవారు. ఆయన ప్రారంభ చదువు రాయపూర్, దామోహ్, మండ్లా, చంద్రపూర్ ప్రాంతాలలో...

Beggar in Madurai donates Rs 1.20 lakhs towards COVID-19 relief fund

Chennai. A Beggar has proved to do charity that one need not be a rich or a corporate giant; what is needed is a big heart to share the earnings for the needy. So far, he had donated Rs.1.20 lakh to the District collector towards Covid-19 relief fund. Pool Pandian, native of Aalankinaru village in Thoothukudi district, studied up to...

పాకిస్తాన్ లో మైనారిటీ ముస్లింలపై మెజారిటీ ముస్లింల వివక్ష

పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి ముస్లింలు (సున్ని, షియా) ఇద్దరూ భారత దేశ విభజనకు మద్దతు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం పాకిస్థాన్ లోనే కాకుండా అనేక ఇస్లామిక్ దేశాల్లో సున్ని, షియా రెండు వర్గాల మధ్య తీవ్ర వైవిధ్యం నెలకొంది... సున్నీ మెజారిటీ పాకిస్తాన్‌లో షియా ముస్లింలను హింసించడం కొత్త విషయమేమి కాదు.  పాకిస్తాన్ ముస్లింలలో 20% ఉన్న షియాలు మొహర్రం  ఊరేగింపుల సమయంలో తరచుగా లక్ష్యంగా ఉంటారు.  2013 నుండి షియాపై హింసలో సాధారణ క్షీణత ఉన్నప్పటికీ, వివక్ష పరమైన దాడులు దేశంలోని...

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే జాతీయ విద్యా విధానం

అనేక సంవత్సరాల నుండి ఈ దేశం ఎదుర్కొంటున్న  వివిధ సమస్యలకు పరిష్కారం చూపడానికి వీలుగా భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చింది.  మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1968లో మొదటి విద్యా విధానం, 1986లో నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు.  అయితే దానిలో 1992లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి నేటి వరకు కొనసాగిస్తున్నారు.  ప్రొఫెసర్‌ ‌యశ్‌పాల్‌ ‌కమిటీ  ఇచ్చిన నివేదికలో పొందుపరచిన భారరహిత విద్య ఆధారంగా నేషనల్‌ ‌కరిక్యులం ఫ్రేమ్‌ ‌వర్క్ 2005 ‌తయారు చేసి...

The first football hero of India

On 31st July 1948, Talimeren Ao led Indian football played a match in London Olympics against France. He brought fame and glory to the Indian contingent after their remarkable performance at the this match under his Captaincy. Even after losing the match to France, India became British media’s favourite in the Olympics. Talimeren Ao, the captain of India, with...

చైనా మానవహక్కుల ఉల్లంఘనపై అమెరికా వెబ్ పేజీ

చైనాలోని ఉయ్ఘర్ ముస్లింలపై చైనా కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలను సంబంధించిన విష‌యాల‌ను వివరణాత్మకంగా తెలియజేసే ఒక వెబ్ పేజీని అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలను ఎత్తి చూపడమే ప్రధాన లక్ష్యంగా విడుదల చేసిన ఈ వెబ్ పేజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం నాయకత్వం వహిస్తుందని తెలిపింది. చైనాలోని జిన్జియాంగ్ లో  ఉయ్ఘర్ ముస్లిం మైనారిటీ మహిళలు, పురుషులు, పిల్లలపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా  చేస్తున్నదౌర్జ‌న్యాన్ని వెబ్ పేజీ వివరిస్తుంది. ఉయ్ఘర్లు జంజియాంగ్ లో...

ఖిలాఫత్ ఉద్యమ అసలు చరిత్ర : మోప్లా జిహాద్

-- డా. శ్రీరంగ గోడ్బోలే ఖిలాఫత్ ఆందోళన కాలంలో ఎన్నో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1919-1922ల మధ్య కాలంలో ఎన్నో ఖిలాఫత్ ముస్లిం అల్లర్లు జరిగినా, చిన్న జాబితా మాత్రమే మనకు లభ్యమవుతోంది (Gandhi and Anarchy, Sir C. Sankaran Nair, Tagore & Co. Madras, 1922, pp. 250, 251). నెల్లూరు (22 సెప్టెంబర్ 1919), ముత్తుపేట, తంజావూరు(మే 1920), మద్రాస్  (మే 1920), సుక్కూర్, సింద్ (29 మే 1920), కచాగడి,NWFP (8 జూలై 1920), కసూర్, పంజాబ్...

అంతర్వేది కేసు సీబీఐకి అప్పగింత.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్: తీవ్ర వివాదాస్పదమవుతున్న అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్ధం ఘటనపై పోలీసులు దాఖలు చేసిన కేసును సీబీఐకి బదలాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్వేది ఘటన తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మూడు రోజుల క్రితం అగ్నిప్రమాదం జరిగింది. తేనెతుట్టెను తీసే సమయంలో మంటలు పెట్టడంతో అది కాలిపోయిందని ఓ వాదన ఉంది. ఈ ఘటనలో వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న...

చర్చ్ ఆఫ్ సౌత్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

నకిలీ ధ్రువపత్రాల సృష్టించి తమదికాని  భూమిని రూ.60 కోట్లకు ఇండియన్ రైల్వే కు అక్రమంగా అమ్మేసింది భారత్ లోనే రెండవ అతిపెద్ద చర్చ్"చర్చ్ ఆఫ్ సౌత్". ఈ అక్రమం బయటపడడంతో చర్చ్ కు సంబంధించిన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. సి.ఎస్.ఐ చర్చ్, ఇండియన్ రైల్వే కు అమ్మిన భూమి తాలూకు ధృవ పత్రాలను పరిశీలిస్తే చర్చికి ఎటువంటి సంబంధం లేదని  తేలింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా సీఎస్ఐ చర్చ్ కి  రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు...

వివేకానందుని దృష్టిలో భారతీయ మహిళ

 మహిళల గురించి భారతీయుల, పాశ్చాత్యుల ఆలోచనలో చాలా తేడా ఉంది. వారివారి జీవన విధానాన్ని బట్టి ఈ తేడాలు వచ్చాయి. భారత దేశంలో మహిళకు ఇచ్చిన స్థానం, ఆమె ఎదుర్కొం టున్న సమస్యల గురించి స్వామి వివేకానంద అనేకసార్లు ప్రస్తావించారు. వారి ఉపన్యాసాల్లో చెప్పిన అనేక ముఖ్య విషయాలను చూద్దాం ప్రతి దేశంలో స్త్రీ, పురుషులు తెలిసో, తెలియకో ఒక ఆదర్శాన్ని అనుసరిస్తుంటారు. ఆ ఆదర్శం వ్యక్తుల ద్వారానే తెలుస్తుంది. వ్యక్తుల సమూహమే దేశం. దేశం ఒక మ¬న్నతమైన ఆదర్శాన్ని మన ముందుంచుతుంది. కాబట్టి...