1962 చైనాతో యుద్ధం సమయంలోనూ మన కమ్యూనిస్టులది అదే ధోరణి
సహజంగా భారతదేశ ప్రయోజనాలకు లబ్ది చేకూర్చే నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించడం కమ్యూనిస్టుల నైజం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే యుద్ధ సమయాల్లో కూడా వీరి వైఖరి ఇదే విధంగా ఉంటుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. 1962 భారత్ - చైనా యుద్ధం జరుగుతున్న సమయం.. ఈ యుద్ధంలో కమ్యూనిస్టులు చైనాకు మద్దతు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే కారణంతో అప్పటి ప్రభుత్వం అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నేతలను జైలుకు తరలించింది. అప్పటి కేరళ సీపీఐ నేత, ఆ రాష్ట్ర...
భారత్ – చైనా సరిహద్దు ఘర్షణలో తెలుగు కల్నల్ మృతి
భారత్, చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో ఆర్మీ అధికారి సహా ముగ్గురు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబు తెలంగాణలోని సూర్యాపేట వాసిగా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారమిచ్చారు. దీంతో కల్నల్ సంతోష్ బాబు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. బీహార్ 16వ బెటాలియన్కు చెందిన సంతోష్ ఏడాదిగా భారత్ - చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. కల్నల్ సంతోష్ బాబు లడఖ్లోని ఇన్ఫాంట్రీ దళానికి కమాండింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మూడు...
Chikkaballapura – Gobbling Gomala land by Christian Missionaries?
Bengaluru: The common lands are resources accessible to the whole community of a village with no exclusive property rights to any individuals. Gomala can be translated as village pastures for cattle, livestock to graze. At Arikere of Chikkaballapura district in Karnataka, there is Gomala land of 173 acres which belongs to the government. One acre of the Government hold of...
ఆర్.ఎస్.ఎస్ జ్యేష్ఠ కార్యకర్త శ్రీ వల్లూరి రామకృష్ణ గారు శివైక్యం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ఠ కార్యకర్త శ్రీ వల్లూరి రామకృష్ణ నిన్న (9 జూన్) రాత్రి గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు. వారి వయస్సు 72 సంవత్సరాలు. ప్రస్తుతం జాగృతి వారపత్రిక కార్యాలయ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. వల్లూరి రామకృష్ణ ఆదర్శ స్వయంసేవక్, కార్యకర్త. బాపట్లలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1968లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నగర ప్రచారక్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 1970లో పశ్చిమగోదావరి జిల్లా ప్రచారక్ గా పనిచేశారు. ఆ సమయంలో పశ్చిమగోదావరి జిల్లాలో ఆరెస్సెస్ శాఖల సంఖ్య చాలా తక్కువగా ఉండేవి. అయినప్పటికీ...
నేటి వలస కార్మికుల సమస్యకు మూలాలు ఏమిటి?
కె. శ్యామ్ ప్రసాద్ లాక్ డౌన్ సందర్భంగా దేశంలో వివిధ చోట్ల జాతీయ రహదారులగుండా వలస కార్మికులు కుటుంబాలతో నడిచివెళుతున్న హృదయ విదారక చిత్రాలు దేశంలో చర్చను లేవదీశాయి. ప్రేమ పుట్టుకొచ్చింది. మోడీ పై యశ్వంత సిన్హా వంటి మోదీ వ్యతిరేకులకు వలస కార్మికుల వట్ల అకస్మాత్తుగా దాడికి ఒక ఆయుధం లభించింది. అస్త్రశస్త్రాలు సంధించటం ప్రారంభించారు. ఢిల్లీలో గాంధీ మహాత్ముని సమాధి వద్ద దీక్ష కూర్చుంటానని ప్రకటించారు కూడా. నిజానికిది సమస్యను పరిష్కరించడానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన సమయం, ఈ సమస్యకు కారణం ఎవరు?...
కమ్యూనిజం: హింస, అణచివేతల సిద్ధాంతం
ఆధునిక కమ్యూనిజంలో హింస విడదీయరాని అంశమని అనేక ఆధారాల ద్వారా తెలుస్తుంది. బందీలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం, నిరసనగళం వినిపించిన కార్మికులను చంపేయడం, రైతులను ఆకలిచావులకు గురిచేయడం వంటివి కేవలం ఎక్కడో జరిగిన `చెదురుమదురు’ సంఘటనలనే భ్రమ నుంచి మనం బయటపడాలి. ప్రపంచంలో ఎక్కడెక్కడ కమ్యూనిస్ట్ వ్యవస్థ వేళ్లూనుకుందో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. కమ్యూనిజం అనేక ఘోరాలకు, అకృత్యాలకు పాల్పడింది. కేవలం వ్యక్తులపట్లనేకాదు ప్రపంచ నాగరకత, జాతీయ సంస్కృతులపట్ల అమానుషంగా వ్యవహరించింది. స్టాలిన్ అనేక చర్చ్ లను నేలమట్టం చేయించాడు. ఫానోమ్...
కరోనా కథలు: ఇవ్వడానికి పెద్ద మనసు ఉండాలికానీ డబ్బు కాదు
కర్నాటకలోని భాగల్ కోటి నగరంలోని ఒక వీధి. అక్కడ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. నెలంతా కష్టపడితే వచ్చే సంపాదనపైనే ఆధారపడి జీవించే వారే. అలా కష్టపడి సంపాదించి కొంచెం కొంచెం కూడబెట్టుకున్న డబ్బుతో పాటు, మరికొంత అప్పు చేసి మరీ ఈ కరోనా సమయంలో ఇంటిని నడిపిస్తున్నారు. ప్రేరణదాయకమైన సంఘటన లాక్ డౌన్ సమయం లో చాలా మంది చాలా కష్టపడ్డారు. అక్కడే ఉన్న ఒక మహిళా ఇంటి పరిస్తితి చాలా దుర్భరంగా మారింది. ఇల్లు గడవడం కష్టమైంది. తల్లిదండ్రులుగానీ, అన్నదమ్ములుగానీ సహాయం చేసే...
మరిన్ని సడలింపులతో జూన్ వరకు లాక్ డౌన్
దేశవ్యాప్తంగా లాక్డౌన్ను జూన్ 30 వరకు కేంద్రం పొడిగించింది. అయితే కంటైన్మెంట్ జోన్ల వరకే దాదాపు పరిమితం చేసింది. అలాగే లాక్డౌన్ 5.0 మార్గదర్శకాలను కూడా ప్రకటించింది. జూన్ 8 నుండి ఈ సడలింపులు అమల్లోకి రానున్నాయి. జూన్ 8 నుండి ప్రార్థనా సమావేశాలు, దేవాలయాలు, హోటల్స్, మాల్స్ ప్రారంభించుకోవచ్చని తెలిపింది. దీంతో తిరుమలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలన్నీ జూన్ 8 నుండి తెరుచుకోనున్నాయి. అయితే సినిమా హళ్లు, మెట్రోలు, పార్కులు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవు. రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం విద్యాసంస్థల...
Swayamsevaks Prepare 1000s of Food Packets at Short-Notice for Migrant Labor Travelling by Shramik Special Trains
Telangana: Swayamsevaks of Rashtriya Swayamsevak Sangh in twin cities of Hyderabad & Secunderabad were called upon to prepare food at short notice and given a time of 8 hours to prepare and keep them ready at different railway stations in the city. Around 15,000 chapathis and 14,000 pooris along with vegetable curry were prepared. Most noteworthy point here is...
SAVARKAR: HINDUTVA ICON, FIGHTER AND SURVIVOR
--Ananth Seth It was on 28th May 1883 that a 'remarkable son of India' was born. The four words in quotes - this should be of attention for the perpetual controversialists – are the words used by one of the leading lights of the organization which has arraigned itself against the ideology professed by Savarkar. Yes, it was Indira Gandhi...



















