सामाजिक परिवर्तन में संस्थाओं की महत्वपूर्ण भूमिका है – डॉ. मोहन भागवत जी

मुंबई (विसंकें). राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी ने लोकमान्य सेवा संघ की 101वीं वर्षगांठ के अवसर पर “सामाजिक परिवर्तन – संस्थाओं की भूमिका” विषय पर आयोजित व्याख्यान में कहा कि स्कूल-कॉलेज, घर और समाज में विभिन्न कार्यक्रम चलाने वाली संस्थाओं से व्यक्ति को शिक्षा मिलती है. इसलिए सामाजिक परिवर्तन में संस्थाओं की भूमिका बहुत महत्वपूर्ण...

ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 4

క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం శివాజీ మరణం తర్వాత మరాఠ సామ్రాజ్యం: శివాజీ మరణం తర్వాత పీష్వాలు రాజ్యాన్ని అస్తగతం చేసుకున్నారని క‌మ్యూనిస్టులు అంటున్నారు. కానీ శివాజీ మరణం తర్వాత తొమ్మిదేళ్లు శంబాజీ మహారాజ్, 11 ఏళ్లు రాజారాం, 7 ఏళ్లు తారా రాణి సాహెబ్ పోరాటం చేశారు. ఈ 27 ఏళ్ల యుద్ధం, The 27 years battle saved hinduism అని పెద్దలు చెబుతారు. 27 సంవత్సరాలు వారు హిందూ ధర్మాన్ని కాపాడారు. పీష్వాల చేతుల్లోకి సామ్రాజ్యం ఎప్పుడు వచ్చిందన్న‌ది తెలుసుకుందాం.. శంభాజీని చంపిన...

ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 3

క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం శివాజీ ఆస్థానములో బ్రాహ్మణులు ఉన్నారా? శివాజీ ఒకసారి బ్రాహ్మణులను చంపార‌ని క‌మ్యూనిస్టులు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. కానీ శివాజీ మహారాజ్ ఏనాడు బ్రాహ్మణులను చంపలేదు. కృష్ణాజీ భాస్కర్ అనే బ్రాహ్మణుడు అఫ్జల్ ఖాన్ తరఫున వకీలుగా ఉంటాడు. అతను ఒక సందర్భంలో శివాజీ పైన కత్తి ఎత్తినప్పుడు "నువ్వు బ్రాహ్మణుడివి కనుక నిన్ను చంపను" అని, శివాజీ అన్నారని చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి. శివాజీ వద్ద ఎంతోమంది బ్రాహ్మణులు పనిచేశారు. శివాజీ మహారాజ్ తో బేరసారాలు నడపాలని అఫ్జల్ ఖాన్...

ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 2

క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం శివాజీ వద్ద ముస్లిం సైనికులే ఉండేవారని క‌మ్యూనిస్టులు మరొక అబద్ధం రాశారు. వాస్తవానికి శివాజీ ప్రధాన సైన్యాధ్యక్షులు ఒకరు నేతోజీ బాల్కర్ మరొకరు ప్రతాపరావు గుజ్జర్. వారిలో మొదట నేతోజీ పాల్కర్ గారు పురందర యుద్ధం తర్వాత మొఘల్స్ కు పట్టుబడితే వారిని మతం మార్చి ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాలకు పంపిస్తారు. శివాజీ మళ్లీ తనను తాను ప్రతిష్టించుకున్న తర్వాత నేతోజీ పాల్కర్ వెనుకకు వస్తే హిందువుగా మార్చి స్వాగమనం చేయిస్తారు. ఇక్కడ ఆ ఘర్ వాపసీ ఎందుకు...

RSS Sarkaryavah Ji’s Interview – Panch Parivartan is the need of the society

Nagpur/New Delhi. On the occasion of the Akhil Bharatiya Pratinidhi Sabha held in Nagpur from March 15 to 17, 2024, decisions have been made to work on dimensions that will mark the completion of a century of the Sangh’s existence. Regarding these aspects and the Sangh’s future plans, the newly re-elected Sarkaryavah of RSS Dattatreya Hosabale Ji had a candid...

VIDEO: జై భవానీ ..వీర శివాజీ

ఆయన దైవాంశ సంభూతుడు. సాక్షాత్తు పరమశివుని అంశతో జన్మించినవాడు. మూడువందల సంవత్సరాలుగా అటువంటి పాలకుడు జన్మించలేదు. మ్లేచ్ఛుల కబంధ హస్తాల నుండి హిందూ ధర్మాన్ని కాపాడినవాడు అంటూ స్వామీ వివేకానంద ప్రస్తుతించిన ఛత్రపతి శివాజీ మహారాజ్. వారి జయంతి ఫాల్గుణ మాస కృష్ణపక్ష తదియ.. .  

“పంచ పరివర్తన్” సమాజానికి అవసరం – RSS సర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబళే జీ

నాగ్‌పూర్‌లో, మార్చి 15 - 17, 2024 జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభలో, సంఘ ప్రారంభమై ఒక శతాబ్ది పూర్తి కావస్తున్న సందర్భంగా చేపట్టవలసిన పని, కార్యక్రమాల గురించి చర్చ జరిగింది. కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అంశాలు, సంఘ భవిష్యత్తు ప్రణాళికల గురించి, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబళే జీ ఆర్గనైజర్, పాంచజన్యకు ఇచ్చిన ఇంట‌ర్వూలో వివరించారు... ఈ ఏడాది ప్రతినిధి సభకు హాజరయ్యేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఇది ఎలా జరిగింది? సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందనేది నిజం కాదు....

స్వరాజ్య సంస్థాపకుడు శివాజీ

ఫాల్గుణ మాస కృష్ణపక్ష తదియ, శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా భారతావని పుణ్యభూమి. కర్మభూమి. దుష్టశిక్షణ, శిష్ట రక్షణకై సాక్షాత్తూ భగవంతుడు అవతరించి, పునీతమొనర్చిన దివ్యభూమి ఇది. భరతమాత పొత్తిళ్ళలో అనేకానేక దేశభక్తులు పెరిగి పెద్దవారై, తమ జీవితమే ధర్మంగా, ధర్మప్రతిష్ఠాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా జీవించి ధన్యులైనారు. వారిలో నిత్యస్మరణీయుడు శివాజీ. ‘‘శివాజీ స్వరూపాన్నే  ధ్యానించండి, శివాజీ ప్రతాపాన్నే అనుష్ఠించండి’’ అని సమర్థ రామదాసుచే ప్రబోదింపబడిన శివాజీ ఆత్మ విస్మృతిలో అలమటించే నేటి...

Swami Dayanand Saraswati awakened the consciousness of society – Arun Kumar Ji

On the occasion of the 200th birth anniversary of Maharishi Dayanand Saraswati Ji, a programme was organised on March 21, 2024, at Dr. Ambedkar International Centre, Delhi. The President of Akhil Bharatiya Dayanand Sewashram Sangh and Chairman of Jai Bharat Maruti Limited Surendra Kumar Arya was the chief guest, and RSS Sah Sarkaryavah Arun Kumar Ji was the chief speaker. Addressing...

హైదరాబాద్ శివారు చంగిచర్ల గ్రామంలో హిందూ కుటుంబాలపై ముస్లింల దాడి

హైదరాబాద్, మార్చి 24): భాగ్యనగర శివారు చర్లపల్లి సమీపంలోని చంగిచర్ల గ్రామంలో హోలీ వేడుకలకు సమాయత్తం అవుతున్న హిందూ కుటుంబాలపై కొంత మంది ముస్లిం మూకలు దాడికి తెగబడ్డ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మేకల మండీ ప్రాంతంలో హోలీ సందర్భంగా భక్తి పాటలు పెట్టుకుని హిందూ కుటుంబాలు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి అభ్యంతరం చెబుతూ సుమారు 500 మందికి పైగా ముస్లిం మూకలు వారిపై దౌర్జన్యానికి దిగాయని స్థానికులు చెబుతున్నారు. దీనిని అడ్డుకోబోయిన మహిళలు, స్థానికులపై...