సావర్కర్.. సాంఘిక విప్లవ యోధుడు

వీర్ సావర్కర్ అసలు ఎవరు? అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర్యం కోసం విప్లవోద్యమాన్ని నడిపిన విప్లవయోధుడు. గొప్ప గ్రంధ రచయిత, ఆయన గ్రంథాలు ప్రచురణకు ముందే, రెండు ప్రభుత్వాలు నిషేధించాయి. భారత స్వాతంత్రోద్యమoలో పాల్గొన్నందుకు, విశ్వవిద్యాలయo ఆయన బారిస్టర్ డిగ్రీని రద్దు చేసింది. విదేశీ వస్త్రాలను బహిరంగంగా మంటల్లో కాల్చేసిన జాతీయవాది. దేశ సమగ్ర అభివృద్ధికై, అంటరానితనం, కులతత్వం నిర్మూలనకై పాటుపడ్డ సాంఘిక విప్లవయోధుడు. దేశంలో బ్రిటిష్ న్యాయవ్యవస్థకి ఎటువంటి స్థానం లేదని ఎదిరించిన విప్లవకారుడు. 50 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష...

సావర్కర్, నేతాజీలది ఒకటే మార్గం

-- ప్రొ. కపిల్ కుమార్ కమ్యూనిస్ట్, కాంగ్రెస్ మేధావులు, చరిత్రకారులు 70 ఏళ్లుగా ఏ చారిత్రక సత్యాలను ప్రజల నుంచి దాచిపెడుతూ వచ్చారో ఆ నిజాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. నిజాలను ఎక్కువ కాలం దాచిపెట్టలేరని, వక్రీకరించలేరని దీనివల్ల స్పష్టమవుతోంది. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం వీర సావర్కర్ ఘన చరిత్రను మరుగునపరచేందుకు చేసిన ప్రయత్నం ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. అక్కడ విద్యార్ధులేకాకుండా, ప్రజానీకమంతా సావర్కర్ పాఠ్యాంశాన్ని ఎందుకు తొలగించారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. సావర్కర్ అంటే కాంగ్రెస్ కు ఎందుకంత కోపం? 1984 సిక్కుల...

Bharatiya response to CORONA | Dattatreya Hosabale, Sah Sarkaryavaha, RSS

Bharatiya response to CORONA | Dattatreya Hosabale, Sah Sarakaryavaha, RSS

సేవాభారతి తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి శ్రీ వాసు గారితో ‘నిజం టుడే ఛానల్’ ముఖాముఖి – 1వ భాగం 

దేశవ్యాప్త లాక్-డౌన్ కారణంగా అవస్థలు పడుతున్న వలస కూలీలను ఆదుకొనేందుకు సేవా భారతి అహర్నిశలు శ్రమిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం సైతం సేవా భారతి సేవలను ప్రస్తుతిస్తోంది. ఈ సేవలకు సంబంధించి సేవా భారతి తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి శ్రీ వాసు గారితో 'నిజం టుడే ఛానల్' ముఖాముఖి - 1వ భాగం  'నిజం టుడే' యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. https://youtu.be/9I8dznPsiPw

Balagokulam, Hyderabad chapter, conducted online Shibir for 2 days

Balagokulam Bharat (Hyderabad chapter) conducts annual Shibir for all karyakartas which could not be held this year due to the tough pandemic crisis the world is facing. These challenging times however could not deter the determination of the Balagokulam Bharat volunteers to go ahead with not only their regular sessions (referred as e-Balagokulams) virtually, using the digital means, but...

సేవాభారతి తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ వాసు ఊసులుమర్తితో ముఖాముఖి      

video

సేవాభారతి తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ వాసు ఊసులుమర్తితో నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానెల్ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం https://youtu.be/CuA83qn4Aig

అయోధ్య: తాజా తవ్వకాల్లో నాటి ఆలయ అవశేషాలు లభ్యం

అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ ప్రదేశంలో బాబ్రీ కట్టడం  నిర్మించారన్నది పచ్చి నిజం, నిర్వివాదాంశం. సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు మేరకు అయోధ్యలో శ్రీరామ భవ్యమందిరం పునర్నిర్మాణం జరుగుతున్నకోసం పనులు వేగవంతం అయ్యాయి. మే 11 నుండి ప్రారంభమైన పనుల్లో భాగంగా బాబ్రీ మసీదు ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో నాటి శ్రీరాముడి మందిరం తాలూకు అనేక చారిత్రక అవశేషాలు లభ్యమయ్యాయి. దీంతో అక్కడ మందిరం ఉండేది అంటూ 1975, 2002 సంవత్సరాల్లో  భారతీయ పురాతత్వ శాఖ (ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) సమర్పించిన రిపోర్టులకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. ఈ...

రైలులో ప్రయాణిస్తున్న వలస కార్మికులకు ఆహరం పంపిణీ చేసిన ఆరెస్సెస్ కార్యకర్తలు

రైళ్లు లో ప్రయాణించే వలస కార్మికులకు ఆహారాన్ని అందించాలని కోరిన 8 గంటలలోపే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు వారికి సరపడే విధంగా దాదాపు 15000 వేలకు పైగా ల చపాతీ 14 000 పూరీలు చేసి అందించారు. ప్రధానంగా వీటిని కార్యకర్తల ఇంట్లో ఉండే మహిళలు చేయడం జరిగింది. 22 మే నాడు రాత్రి 11.30 గంటలకి సికింద్రాబాద్ ఆర్ ఎస్ ఎస్  కార్యకర్తలకి పోన్ చేసిన వెంటనే కార్యకర్తలు అందుకు అనుగుణంగా కావలసిన వస్తువులను సేకరించారు. దాంతో పాటు కార్యకర్తల ఇంటికి...

వలస కార్మికులు అన్నార్తులా? దేశసమైక్యతకు వారధులా?

                                               -- కె. శ్యామ్‌‌ప్రసాద్‌ కరోనా లాక్‌డౌన్‌ ‌సందర్భంగా వలస కార్మికులు తమతమ ఇండ్లవైపు కాలినడకన పిల్లాజెల్లాతో నడచివెళుతున్న చిత్రాలు దేశంలోని అందరి హృదయాలను పిండివేశాయి.  వలస కార్మికులు ప్రతిరాష్ట్రంలోనూ మనం ఊహించిన సంఖ్యకంటే ఎంతో ఎక్కువ ఉన్నారన్న విషయం మొదటిసారిగా మనందరి దృష్టికి వచ్చింది.  వలస కార్మికులు అంటే ఎవరు?  వారి...

నేపాల్ దుస్సాహసం: భారత్ పై నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

చైనాతో భారత్ సరిహద్దు వివాదం మరోసారి తెరమీదకు వచ్చిన నేపథ్యంలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత భూభాగాలను తమ దేశంలోని ప్రదేశాలుగా చూపిస్తూ నూతన భూగోళ పటాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని  కేపీ ఓలీ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. చైనా, ఇటలీలోని కరోనా వైరస్ కన్నా భారత్‌లోని వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని, ఈ వైరస్ తమ దేశంలో వ్యాపించడానికి భారతే కారణమన్నారు. భారత్‌లోని లిపులేఖ్, కాలపానీ,...