संकट को अवसर बनाकर हम एक नए भारत का उत्थान करें

राष्ट्रीय स्वयंसेवक संघ, नागपुर महानगर द्वारा आयोजित बौद्धिक वर्ग में सरसंघचालक डॉ. मोहन भागवत जी का उद्बोधन स्व-आधारित तंत्र के निर्माण और स्वदेशी के आचरण का आहवान संघ अपनी प्रसिद्धि, स्वार्थ या डंका बजाने के लिए सेवा कार्य नहीं करता सरसंघचालक ने पालघर में संतों की हत्या पर जताया दुःख, एकांत में आत्मसाधना – लोकांत में परोपकार, संघ कार्य का यही स्वरूप राष्ट्रीय स्वयंसेवक...

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, నాగపూర్ మహానగర్, బౌదిక్ వర్గ

https://youtu.be/lbz9tPaR5PM "ప్రస్తుత పరిస్థితులు - మన పాత్ర" అంశంపై పరమపూజనీయ సర్ సంఘచాలక్ డా. శ్రీ మోహన్ జీ భాగవత్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం  

స్వావలంబనే భవ్యభారతానికి ఆధారం – డా. మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్

'130 కోట్ల మంది భారతీయులందరూ మనవారేననే స్నేహ, ప్రేమ, గౌరవపూర్వక భావంతో కరోన బాధితులకు సేవ చేద్దాం. భయం, క్రోధం వంటి అవలక్షణాలకు లోనుకాకుండా అందరితో కలిసి, అందరి కోసం పనిచేయడమే నేటి ఆవశ్యకత’ అని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. కరోన మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు, వాటి నుంచి మనం నేర్చుకున్న పాఠాలను మరచిపోకుండా స్వావలంబన, స్వదేశీ విధానాన్ని అవలంబించి నూతన భారతాన్ని నిర్మించుకోవాలని ఆయన దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. అటువంటి భారతదేశం ప్రపంచానికి...

పూజనీయ సర్ సంఘచాలక్ ఉపన్యాస కార్యక్రమం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ ఈ నెల 26 (ఆదివారం) సాయంత్రం 5 గం.లకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఉపన్యాస కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం సమాచార భారతి (samacharabharati)  లేదా విఎస్ కె తెలంగాణ (vsktelangana) ఫేస్ బుక్ చానల్ ద్వారా చూడవచ్చును. అలాగే ఈ కార్యక్రమం  rss org యూట్యూబ్ చానల్ లేదా ఫేస్ బుక్ చానల్ ద్వారా కూడా  చూడవచ్చును. `ప్రస్తుత పరిస్థితులు, మన పాత్ర’ అనే అంశంపై పూజనీయ సర్...

ద్రౌపది దుర్యధనుడిని అవమానించిందా..?వాస్తవం ఏమిటి ?

ద్రౌపది దుర్యధనుడిని అవమానించిందా..?వాస్తవం ఏమిటి ? సభా పర్వంలోని ద్యూత ఉప పర్వంలోని ఘటన వివరాలు

An animal lover’s rendezvous with RSS during Coronavirus relief work

--Surendra Prasad Peravali May all bipeds and quadrupeds gain strength and nourishment (Urjam no dhehidwipade chatushpade). Our ancestors recited this Yajurveda mantra before every meal. Setting aside a portion of our meal for animals has been part of India’s civilizational ethos. Now, one has to be an animal activist to practice this simple act of compassion. If serving animals is your...

Rashtriya Swayamsevak Sangh COVID-19 Seva Details

Rashtriya Swayamsevak Sangh COVID-19 seva till 17th April, 2020 Places served : 45,481 Places served : 45,481 Dedicated Volunteers : 2,57,690 Ration kit donated to Families : 29,60,985 Meal packets distribution : 192,59,179 Migrant workers helped in different ways : 3,51,054 Blood Donation : 11,740

రామజన్మభూమిలో మందిర నిర్మాణం – జాతీయ గౌరవానికి ప్రతీక

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశం – యుగాబ్ది 5121, బెంగళూరు, 14 మార్చ్, 2020. తీర్మానం : జాతి ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్య రామజన్మభూమిలో భవ్య మందిర నిర్మాణం విషయమై ఎదురవుతున్న అడ్డంకులనన్నింటిని గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం తన ఏకగ్రీవమైన తీర్పు ద్వారా పూర్తిగా తొలగించిందని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండలి భావిస్తోంది.  

Chennai: Christians of Catholics & Protestant denominations deny burial space to Dr Simon Hercules

Chennai based Neuro Doctor Simon Hercules was denied burial due to corona fear but the print media is spinning the news to their whims and fancies. The mob which attacked the ambulance carrying the dead body of Wilson was not attacked by the general public as quoted by the Media but it was a section of Christians hiding behind their...

స్వామీజీలు లక్ష్యంగా క్రైస్తవ మిషనరీల దారుణాలు 

మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలో హిందూ సాధువులపై జరిగిన దారుణ హత్యాకాండ ఘటన యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదే సమయంలో ఘటన జరిగిన ప్రదేశంలో చోటు చేసుకుంటున్న క్రైస్తవ విచ్చలవిడి మతమార్పిళ్లు, మిషనరీలు గతంలో సృష్టించిన మతపరమైన సమస్యలు కూడా మరోసారి వెలుగులోకి వచ్చాయి. శాంతి వచనాలు బోధించే క్రైస్తవ మిషనరీల ఆగడాలు, వారి నేరపూరిత కార్యకలాపాలు తాజా ఘటన కారణంగా మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సందర్భంగా క్రైస్తవ మిషనరీల ప్రత్యక్ష ప్రమేయంతో ఓడిశాలోని కంధమాల్ ప్రాంతంలో జరిగిన స్వామి శ్రీ లక్ష్మణానంద హత్యోదంతం మరోసారి దేశం గుర్తుచేసుకుంటోంది. పుష్కర కాలం క్రితం.. అనగా 2008 ఆగష్టు 23న ఒడిషా రాష్ట్రంలోని కొంధమాల్‌ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ హిందూ ధర్మాచార్యుడు స్వామి...