పాల్ఘర్ సంఘటన పై ఆర్ ఎస్ ఎస్ ప్రకటన
పాల్ఘర్ జిల్లాలో పూజ్య సంత్ ల ఘోరమైన హత్య గురించి ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ ప్రకటన; మహారాష్ట్ర లోని పాల్ఘర్ జిల్లా లోని కుగ్రామంలో జునా అఖాడాకు చెందిన పూజ్య సాధువులు పూ . మహంత్ కల్పవృక్ష గిరి జీ మహారాజ్, పూ. సుశీల్ గిరి జీ ల ఘోరమైన హత్యను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సంఘటనకు వెనుక ఉన్న కుట్రను వెలికి తీసి దొషులను...
Muslims attack Mahadalit Colony in Bihar’s Warisaliganj; 6 injured 1 killed
In a news emerging from Bihar's Warisaliganj, Muslims gathered from all sides and attacked Mahadalits in their own colony on April 18 morning. Every attackers had weapons in their hands. According to the locals, the two sides had a fight going on for the last 20 days after which the murderous attack was carried out on April 18, 2020. It...
ఈ సాంస్కృతిక విధ్వంసానికి విరుగుడు ఏది..!
ఈ దేశాన్ని నాశనం చేయాలంటే ఇక్కడి సాంస్కృతిక చిహ్నాల పై దాడి చేసి సమాజంలో విభజనలు సృష్టించాలి. అందుకు తగినట్లుగా సాహిత్యాన్ని తయారుచేయడం, దానికోసం ప్రత్యేకంగా విదేశీ యూనివర్సిటీల సహకారం తీసుకోవడం, తమ పని చేసిపెట్టే వారిని మేధావులుగా గుర్తిస్తూ ప్రోత్సహించడం కమ్యునిస్టులు అనుసరిస్తున్న వ్యూహం. కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు సంస్థల ఈ కుట్రలను అర్ధం చేసుకోవడం చాలా అవసరం. దేశ ఐక్యత ను దెబ్బ తీయడానికి జరుగుతున్న కుట్రల పై ఒక విశ్లేషణ.
How long will these deathly paeans go on?
--Pradakshina Just as India was on the cusp of successfully flattening the curve in the war against corona pandemic, the disaster of Tablighi Jamat struck as a much larger venomous virus across the country. People were shocked and are unanimously condemning the rapid spread of virus by Tablighis even in newer and remote areas. Just then, the pseudo- intellectual crowd,...
లాక్-డౌన్ సమయంలో ప్రతిపూటా భోజనం.. అన్నార్తుల సేవలో కరీంనగర్ యువకులు
"సేవాహి పరమో ధర్మః".. సేవ అన్నిటినీ మించిన ధర్మం అన్న పెద్దల మాటలను కరీంనగర్ పట్టణానికి చెందిన యువకులు స్పూర్తిగా తీసుకున్నారు. ఈ స్ఫూర్తితోనే "స్పందన వెల్ఫేర్ సొసైటీ" పేరిట ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్త లాక్-డౌన్ మొదలైన నాటి నుండి పట్టణంలో ఆకలితో ఉన్న వారికి కడుపు నింపే మహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. లాక్-డౌన్ నాటి నుండి ప్రతి రోజూ రెండు పూటలా పట్టణంలోని సివిల్ హాస్పటల్ మరియు ఇతర ప్రధాన కూడళ్ళ వద్ద భోజన...
అబద్ధాలే అంతర్జాతీయ వార్తలుగా మలుస్తున్న కమ్యునిస్టులు
కొన్ని వార్తా పత్రికలు తప్పుడు వార్తలను సృష్టించి, వాటిని విపరీతంగా ప్రచారం చేసి, ఒక అంతర్జాతీయ వార్త గా స్థిర పరుస్తాయి. దాని ఆధారంగా కొన్ని సంస్థలు నివేదకలు రూపొందించి, ఆ తప్పుడు నివేదికల ద్వారా భారత్ ను ఇరుకునపెడుతుంటాయి. ఈ "సర్క్యులర్ అర్గ్యుమెంట్ ఆఫ్ అథారిటీ" (Circular Argument of Authority) పద్ధతి ద్వారా కమ్యూనిస్ట్ లు మన సమాజాన్ని మోసం చేస్తూ తప్పు దోవ పట్టిస్తున్న విధానం పై ఒక విశ్లేషణ.
విదేశీ పాస్టర్ల వీసా ఉల్లంఘనపై ఉదాసీన వైఖరి
--A.S.SANTHOSH విదేశీ మతప్రచారకుల వీసా నిబంధనల ఉల్లంఘనలపై తాజాగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పటికీ అది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న విషయం మనం గ్రాహం స్టెయిన్స్ ఉదంతం ద్వారా గత భాగంలో తెలుసుకున్నాం. ఒక విదేశీయుడు భారతదేశంలోకి అడుగుపెట్టడానికి కావాల్సిన వీసా భారత ప్రభుత్వంలోని విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని కాన్సులేట్ల ఆధ్వర్యంలో పనిచేసే మిషన్స్ అండ్ పోస్ట్స్ వారు జారీ చేస్తారు. అయితే టూరిస్ట్ ముసుగులో వచ్చే విదేశీ మతప్రచారకులు అనేకమంది వీసా అప్లికేషన్ సమయంలో మాత్రం తెలివిగా 'భారతదేశ యాత్ర' అనే కారణం చెప్పి టూరిస్ట్ వీసా...
దశాబ్దాలుగా దేశంలో యథేచ్ఛగా వీసా ఉల్లంఘనలు
--A.S.SANTHOSH "ఇతరుల మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ, వారిని బలవంతపెట్టి, ప్రలోభపెట్టి లేదా ఒక మతం కన్నా మరో మతం గొప్పది అని భ్రమింపజేస్తూ వారిని మతం మార్చడం అనేది ఏవిధంగానూ సమర్ధించదగినది కాదు అనడంలో మరో మాటకు తావులేదు" ..అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన గ్రాహం స్టెయిన్స్ హత్య కేసు తీర్పు సందర్భంగా 2011లో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. గ్రాహం స్టేయిన్స్ హత్యకేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా విచారించిన జస్టిస్ పి. సదాశివం, బీఎస్ చౌహాన్లతో కూడుకున్న సుప్రీం కోర్ట్ ధర్మాసనం.. దేశంలో జరుగుతున్న...
Home Ministry warns online users to avoid Zoom app for video-conferencing
Ministry of Home Affairs (MHA) has warned the Zoom app users that the video-conferencing application is not safe for usage. In an advisory, the Government said that the videoconferencing app Zoom, which government officials have been barred from using, is “not safe” for use by private individuals. The Cyber Coordination Centre (CyCord), under the Union Ministry of Home Affairs (MHA),...
మత విశ్వాసమా? శరీరధర్మ శాస్త్రమా?
తప్పుడు సలహాలు పొందిన ముస్లీములలోని ఒక వర్గం కరోనాని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ముందు జాగ్రత్త చర్యలను పెడచెవిన పెట్టి ప్రజల భద్రతను ప్రమాదంలో పడేస్తోంది. దీనికి సంబంధించిన చరిత్ర ఉంది, కానీ దానిని వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నదానికి కారణం కనిపించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్నది ఇంతకు ముందు ఎప్పుడో జరిగిన అనుభవం ఉన్నట్టు అనిపించే ‘డిజావూ’ లాంటి భావనలాగా అనిపిస్తుంది ఇది. 1849 డిశంబర్ లో ప్రస్తుతం ట్యునీషియాగా పిలవబడుతున్న ట్యునిస్ లోని బేలిక్ ప్రాంతంలో కలరా వ్యాధి బయటపడింది. దాంతో...



















