మే 3 వరకు ఇంట్లోనే ఉండి కరోనాను జయిద్దాం – ప్రధాని నరేంద్ర మోదీ
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోన వైరస్ వ్యాప్తిని మన దేశంలో అరికట్టడంలో చాలావరకు విజయం సాధించామని, అయితే ప్రమాదం పూర్తిగా తొలగిపోనందువల్ల రాష్ట్రాలతో చర్చించిన మీదట లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ముందుగా విదేశీయానం పూర్తిగా రద్దు చేయడం, లాక్ డౌన్ అమలువంటి త్వరితమైన నిర్ణయాలవల్ల అభివృద్ధి చెందిన దేశాలకంటే మెరుగైన ఫలితాలు సాధించగలిగామని ఆయన అన్నారు. ప్రధాని ప్రసంగంలో ముఖ్యాంశాలు : - మే 3 వరకు లాక్ డౌన్ ఉంటుంది. - ఏప్రిల్ 20 వరకు...
RSS Sah Sarkaryavah Sri Bhagaih ji’s message on Dr BR Ambedkar ji’s Jayanti
డా బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా ఆర్ ఎస్ ఎస్ సహ సర్ కార్యవాహ మాననీయ శ్రీ వి భాగయ్య గారి సందేశం. Rashtriya Swayamsevak Sangh Sah Sarkaryavah, Maa. Sri Bhagaiah ji's message on Ambedkar Jayanti.
జ్ఞానం, జన్మరాహిత్యం కలిగించే శ్రీరామనామ స్మరణ
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ద నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీరాముని జన్మతిథిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. శ్రీ సీతారాముల కళ్యాణము కూడా నమినాడే జరిగినదని ప్రజల విశ్వాసము. దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో, శాంతితో విలసిల్లితే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మాగాంధీ కూడా స్వాతంత్య్రానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించారు. శ్రీరామనవమి రోజు ఉదయాన్నే సూర్య భగవానుడుకి ప్రార్థన చేయటంతో కార్యక్రమం ప్రారంభమౌతుంది. శ్రీరాముడు...
కరీంనగర్ లో స్వయంసేవకుల సేవా కార్యక్రమాలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ సర్ కార్యవాహ మాననీయ భయ్యాజీ జోషి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వలస కార్మికులు, రోజువారి కూలి మీద ఆధారపడే కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వారిని ఆదుకోవడానికి స్వయంసేవకులు వివిధ రకాల కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. ఈ విధంగా దాదాపుగా 25 లక్షల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కరీంనగర్ లో కూడా అనేక చోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా లాక్-డౌన్ సందర్భంగా సహాయక చర్యల్లో భాగంగా సిరిసిల్ల స్వయంసేవకులు 60 మంది రంగంలోకి దిగారు....
ఆర్ఎస్ఎస్ తెలంగాణ – పత్రిక ప్రకటన
స్వయంసేవకులు ప్రభుత్వానికి సహకరిస్తారు ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు సహజంగానే సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. వివిధ సంస్థాలతోపాటు పనిచేస్తూ ప్రజలకు సహాయం అందిస్తారు. చైనా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చడం కోసం కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు వివిధ సేవా, సహాయ కార్యక్రమాలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసినదే. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే స్వయంసేవకులు 369 స్థలాల్లో జరుగుతున్న కార్యక్రమాల ద్వారా...
Press Release – RSS Telangana
It is a known fact that during various natural calamities or unexpected crisis situations, the swayamsevaks of Rashtriya Swayamsevak Sangh rise to the occasion and get involved in service of society. The Sangh swayamsevaks network with various organisations in providing service in various localities and villages. They also work with the government establishment to aid them in areas where manpoweris required. The...
Is Christian Evangelical Network Hijacking Indian Immigration System? – A LRPF Investigation
--A.S.SANTHOSH “It is undisputed that there is no justification for interfering in someone’s belief by way of use of force, provocation, conversion, incitement or upon a flawed premise that one religion is better than other” ..The above statement was made by the bench of Hon’ble Supreme Court of India comprising Justice P Sathasivam and Justice BS Chauhan during its verdict in...
The Markaz of Super-Spreaders
Just when we thought that the nationwide lockdown is paying dividends and we as a nation may succeed in limiting the spread of the deadly Chinese virus, we are served with the horrifying news of Nizamuddin Markaz event in Delhi becoming major hub for Covid-19 infection. In one single day on Tuesday 31 March the number of positive Covid-19 cases...
మతం ముసుగులో యధేచ్చగా చట్టాల ఉల్లంఘన
ఒకవైపు దేశం యావత్తు కరోనా మహమ్మారిపై తీవ్రంగా పోరాటం సాగిస్తున్న సమయంలో ఢిల్లీ మర్కజ్ మసీదు వర్గాలు మాత్రం తమ కార్యక్రమం పూర్తికావడమే ధ్యేయంగా వ్యవహరించాయి. మార్చి 13, 16 తేదీల్లో ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ జారీ చేసిన నిబంధనలు కూడా తుంగలో తొక్కాయి. మరోవైపు దేశీయ తబ్లిగ్ వర్గాల అండతో విదేశీ ఇస్లామిక్ ప్రచారకులు భారత వీసా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. విదేశీయులు ఎటువంటి వీసాతో అయినా సరే భారతదేశంలో తబ్లిగ్ కార్యకలాపాల్లో పాల్గొనరాదు అన్నది స్పష్టమైన నియమం. ఇది భారత హోంశాఖ అధికారిక వెబ్ సైట్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. Link: https://mha.gov.in/PDF_Other/AnnexI_01022018.pdf విదేశీయులు తబ్లిగ్ కార్యకలాపాల్లో పాల్గొంటే 500 అమెరికన్ డాలర్ల జరిమానా కూడా విధించే విధానం భారతదేశంలో...
నిజాముద్దీన్ మర్కజ్.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి మూలకేంద్రం
ప్రపంచ వ్యాప్తంగా చైనా వైరస్ కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో.. భారత ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్-డౌన్ కారణంగా ఈ ముప్పు తొలగే అవకాశం ఉంటుందని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్న వేళ.. దేశ రాజధాని ఢిల్లీలోని మర్కజ్ మసీదు కేంద్రంగా అత్యంత ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మర్కజ్ మసీదు ద్వారా దేశవ్యాప్తంగా ప్రబలిన కరోనా వైరస్ కారణంగా మార్చి 31, మంగళవారం నాడు ఒక్క రోజే భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సుమారు 300 నుండి 1000 కి పైగా...


















