విద్యుత్ గ్రిడ్ లకు ఎలాంటి ప్రమాదం లేదు – కేంద్ర విద్యుత్ కార్యదర్శి

కరోన వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో సమిష్టి సంకల్పాన్ని, ఏకత్వభావాన్ని, ధైర్యాన్ని పెంపొందించడం కోసం రేపు (ఆదివారం) రాత్రి 9గం.లకు తొమ్మిది నిముషాలపాటు ఇళ్ళలో కరెంట్ దీపాలన్నీ ఆర్పివేసి నూనె దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఇలా కరెంట్ వాడకాన్ని తగ్గిస్తే పవర్ గ్రిడ్ లు కుప్పకూలుతాయంటూ కొందరు వ్యక్తంచేస్తున్న అనుమానాలు, భయాలకు ఆదారం ఏది లేదని, అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ఒక ప్రకటనలో...

“సంకల్పబద్ధులం కావాలి”: శ్రీ రామనవమి పర్వదిన సందర్భంగా మాననీయ సర్ కార్యవాహ భయ్యాజీ జోషి సందేశం

నేడు శ్రీ రామనవమి పండుగ. ఈసారి కొంత భిన్నమైన పరిస్థితుల్లో జరుపుకుంటున్నాము. భగవాన్ శ్రీ రాముడు విష్ణువు అవతారం. ఆయన రాక్షస శక్తులను ఎదిరించి మానవ సమాజాన్ని, ధార్మిక విలువలను రక్షించారు. నేడు మనం ఒక కొత్త ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాము. ప్రపంచమంతా ఈ ప్రమాదం వల్ల భయాందోళనకు గురవుతోంది. అంటురోగం వ్యాపించింది. దీనిని అరికట్టాలంటే దాని వ్యాప్తిని అడ్డుకోవాలి. వైద్యులు, ప్రభుత్వం సూచించిన సలహాలను అందరూ పాటించాలి. అప్పుడే మనం ఈ ప్రమాదం నుంచి గట్టెక్కుతాం. కాబట్టి ఈ పర్వదినాన మనం సంకల్పబద్దులమై...

Sri Rama Janma Bhoomi – The Movement, The People & The Verdict

- Ananth Seth Lord Ram might have faced a 14-year vanvaas in his human form in the Treta-Yug but for Ramlala virajmaan, it has been an arduous journey of more than 4 centuries in the Kalyug. That however seems to be ending now. On the 24th of March 2020, CM Yogi Adityanath shifted the idol of Ramlala from the tent to...

శ్రీ రామజన్మభూమి గురించి తరచుగా అడిగే  ప్రశ్నలు.. వాటికి సమాధానాలు

ప్ర : శ్రీ రాముడిని హిందువులంతా  దేవుడిగా ఎందుకు పూజిస్తారు? జ: హిందూ సంప్రదాయం ప్రకారం, శ్రీ రాముడు  శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం. నాలుగు యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో 3000 సంవత్సరాల క్రితం శ్రీ మహా విష్ణువు ధర్మాన్ని రక్షించడానికి శ్రీ రాముడిగా  అవతరించారు.  భారతదేశంలోనే కాదు, అనేక దక్షిణాసియా దేశాలే కాక, ప్రపంచంలోని దక్షిణ వైపు చాలా ప్రాంతాలలో,  అనేక మంది  శ్రీ రాముడిని పురాణ పురుషుడిగా, విష్ణువు ప్రతిరూపంగా కొలుస్తారు. పురావస్తు ఆధారాలు కూడా, శ్రీ రాముడి జీవితంలోని...

Hyderabad: Police solves Kerosene Bomb attack cases in old city

Hyderabad: City Police solves Kerosene Bomb attack cases in old city Planned by a gang for creating riots like that of Delhi riots against CAA and NRC Two temples situated in the Hyderabad old city were targeted and kerosene bombs were thrown in order to create unrest. The efforts of the gang were not fruitful as the bombs did not...

తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవా కార్యక్రమాలు

ఓ వైపు కరోనా ధాటికి ప్రపంచం అతలాకుతలం అవుతుండగా, మరోవైపు ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎదురవుతున్న తాత్కాలిక ఇబ్బందుల కారణంగా ఆకలికి అలమటిస్తున్న పేదల కోసం, నిత్యావసర వస్తువుల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం.. ఎప్పటిలాగ్గానే  రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ రంగంలోకి దిగింది. ఎప్పటి లాగానే ఆపత్కాలంలో మేమున్నామంటూ ప్రమాదకర పరిస్థితుత్లో సైతం స్వయంసేవకులు తెలంగాణ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మహేశ్వరం

సామాజిక బాధ్యత ఏమాత్రం పట్టని బీఫ్ మార్కెట్.. కరోనా ప్రమాదపుటంచున భైంసా

ఓవైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది.. మరోవైపు ప్రభుత్వాలు తమ ప్రజలను కరోనా నుండి రక్షించుకునేందుకు లాక్ డౌన్ ప్రకటించి కఠిన నిబంధనలు విధించాయి.. పోలీసులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారులు అహోరాత్రాలు కష్టించి ప్రజలను జాగృతం చేస్తున్నా కూడా కొన్ని చోట్ల కొన్ని వర్గాల ప్రజలు సామాజిక బాధ్యత పూర్తిగా విస్మరిస్తున్నారు. దేశం ఏమైపోతే మాకేంటి అన్న వీళ్ళ ప్రవర్తన కారణంగా వీళ్ళతో పాటు, వీళ్ళ చుట్టుప్రక్కల సమాజం కూడా ప్రమాదపుటంచుల్లోకి జారుకుంటోంది. నిర్మల్ జిల్లా భైంసాలోని...

కరోనాపై పోరుకు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చేయూత

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రాణాంతక కరోనా మహమ్మారిపై భారత ప్రభుత్వం సాగిస్తోన్న పోరుకు దేశీయ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) తోడ్పాటునందిస్తోంది.  తమ సంస్థ కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఎన్-99 మాస్కులు, శరీరాన్ని కప్పివుంచే సూట్లతో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగించే వెంటిలేటర్లు, చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లు కూడా తయారుచేసినట్టు ఒక ప్రకటనలో తెలియజేసింది.  ఈ సందర్భంగా డీఆర్డీవో ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. "భారతదేశంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి  కృషిచేయాలని మార్చి...

కరోనా వైరస్ నియంత్రణపై ఆటో ద్వారా ఓ స్వయంసేవక్ ప్రచారం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి తమను తాము కాపాడుకునే విషయంపై రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త ఆటో ద్వారా ప్రచారం సాగిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. హైదరాబాద్ మల్కాజ్ గిరి   ప్రాంతానికి చెందిన రంగుల శంకర్ నేత అనే స్వయంసేవక్  స్థానిక జవహార్ నగర్ తదితర ప్రాంతాల్లో ఆటో ద్వారా తిరుగుతూ అక్కడి ప్రజల్లో కరోనా మీద అవగాహన కల్పిస్తున్నాడు. అంతేకాకుండా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుకుంటున్నాడు. ఈ సందర్భంగా రంగుల శంకర్ నేత మాట్లాడుతూ.. కరోన వైరస్ లాంటి అతి ప్రమాదకరమైన అంటువ్యాధులు...

‘జాగరూక సమాజమే సురక్షిత సమాజం’ – ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ డా.కృష్ణ గోపాల్ జీ

న్యూ ఢిల్లీ 26.3.2020: ప్రపంచమంతటా వ్యాపించిన కోవిడ్ _19 (కరోనా వైరస్)బారిన పడకుండా ఉండటానికి 'జాగరూక సమాజమే సురక్షిత సమాజం'అన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ డా.కృష్ణ గోపాల్ జీ సందేశం. https://www.youtube.com/watch?v=vUlTaMZgRss&feature=youtu.be