Intelligence inputs on seven Pak terrorists entering Uttar Pradesh, planning attack ahead of Ayodhya verdict: Sources
Inputs on a Pakistani based terror group having at least seven members entering Uttar Pradesh via Nepal border have been received by the intelligence agencies, sources have revealed. The terrorists are planning a big terror attack in Uttar Pradesh as intelligence sources have revealed that at least 7 terrorists have infiltrated inside Uttar Pradesh...
Integrating with India; Know how Jammu Kashmir and Ladakh will change course forming Union Territories
Srinagar, October 31: A dream that came true, a promised fulfilled after 72 years of independence, uniting the entire India in a thread; history was created scrapping Article 370 giving special status to Jammu and Kashmir. Ceasing to be a state and officially bifurcating into Union Territories, Jammu and Kashmir and Ladakh will now be ruled under central...
SARDAR PATEL – THE TALLEST OF THEM ALL
By Ananth Seth Within months of coming to power in 2014, Prime Minister Modi’s government had announced that henceforth, nation will celebrate October 31, the birth anniversary of Sardar Vallabh Bhai Patel, as Ekta Divas i.e. Unity Day. There cannot be a better tribute to independent India’s first Home Minister, the ‘Iron Man’ of India’s Freedom Struggle and the...
రామజన్మభూమి తీర్పు విషయంలో ఆరెస్సెస్ ప్రకటన
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 30 అక్టోబర్, 2019 రాగల కొన్ని రోజుల్లో శ్రీ రామజన్మభూమి కేసుకు సంబంధించి సర్వోచ్చ న్యాయస్థానం తీర్పును వెలువరించనుంది. తీర్పు ఎలా ఉన్నా అందరూ దానిని అంగీకరించాలి. తీర్పు వెలువడిన తరువాత కూడా దేశంలో శాంతియుతమైన వాతావరణం కొనసాగే విధంగా వ్యవహరించడం ప్రతిఒక్కరి బాధ్యత. అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు హరిద్వార్ లో జరగవలసిన ప్రచారకుల వర్గ అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది....
నకిలీ ధ్రువ పత్రాలతో పట్టుబడిన బంగ్లాదేశ్ జాతీయుడు
అక్రమంగా భారత్లోకి చొరబడి, హైదరాబాద్లో నివసిస్తూ నకిలీ ఓటరు ఐడి, ఆధార్ కార్డు, సిమ్ కార్డును పొందిన బంగ్లాదేశ్ జాతీయుడు మొహద్ రఫీక్ను ఆదివారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ పత్రాలను పొందడానికి రఫీక్కు సహాయం చేసిన మీర్ మౌజామ్ అలీ ఖాన్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్లోని తుంబ్రూ బజార్కు చెందిన రఫీక్, భవాని నగర్ లోని ఒక హోటల్లో పనిచేస్తున్నాడని, అలాగే ఖాన్ మీ సేవా కేంద్రం ఉన్న జిరాక్స్ షాపులో పనిచేస్తున్నాడని...
जनजातीय समाज में दीपावली
वनों में चौदह वर्ष असुविधा व कठिनाई भरा जीवन व्यतीत करने के उपरांत भगवान श्रीराम का अयोध्या वापस लौटने की प्रसन्नता का पर्व दीपावली है। दीपावली का पर्याय अंधकार पर प्रकाश की विजय है। इसका आशय अज्ञानता पर ज्ञान का विजय से है। दीपावली का यह भाव ‘तमसो मा ज्योतिर्गमय’ अर्थात्
సామాజిక రంగంలో మహిళా కార్యం – రాష్ట్ర సేవికా సమితి
ఆర్.ఎస్.ఎస్ అంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ... ఈ పేరు నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏ పరిచయానికి అక్కరలేని పేరు. ఈ పేరు ఒకటి, రెండు రోజులు లేదా ఒకటి, రెండు దశాబ్దాలలో వచ్చినది కాదు. సుమారు 100 సంవత్సరాల కాలంలో సాధించినది. ప్రతి దసరాకు ఆర్.ఎస్.ఎస్ తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే ఈ దసరా రోజునే, మరొక సంస్థ కూడా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఇది జనాభాలో సగం ఉన్న మహిళలకు సంబంధించిన సంస్థ. ఆర్.ఎస్.ఎస్...
దేశవ్యాప్తంగా లక్షన్నర సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి – భయ్యాజీ జోషి , సర్ కార్యవాహ, ఆర్.ఎస్.ఎస్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకుల ద్వారా దేశవ్యాప్తంగా లక్షన్నర సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే 20 పెద్ద ఆసుపత్రులు, 15 బ్లడ్ బ్యాంక్ లు కూడా నడుస్తున్నాయి. భువనేశ్వర్ లో మూడురోజులపాటు జరిగిన అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాల ముగింపు తరువాత సర్ కార్యవహ శ్రీ భయ్యాజీ జోషి పత్రిక విలేకరులతో మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు స్వయంసేవకులు సహాయకార్యక్రమాలు చేపట్టేవారని, కానీ 1989 నుంచి సంఘ ద్వారా ప్రణాళికాబద్ధంగా సేవాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయని ఆయన తెలియజేశారు.
దేశవ్యాప్తంగా ఆర్.ఎస్.ఎస్ స్థిరంగా విస్తరిస్తున్నది – డాక్టర్ మన్మోహన్ వైద్య
ఆర్.ఎస్.ఎస్ సంఘ కార్యం స్వయం సేవకుల కఠినమైన పరిశ్రమ, సమాజంలో అనుకూలమైన వాతావరణం కారణంగా ఆర్.ఎస్.ఎస్ సంఘ కార్యం దేశవ్యాప్తంగా నిరంతరం విస్తరిస్తోంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత ఈ కార్యంలో పాలుపంచుకుంటున్నారని ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య తెలిపారు. అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాల సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భువనేశ్వర్ లోని ‘శిక్షా, అనుసంధాన్’ విశ్వవిద్యాలయంలో మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరిగాయి. సమావేశంలో విలేకరులు...



















