ముస్లిములు తమ పూర్వీకులు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి : షియా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్

వివాదాస్పదమైన అన్ని స్థలాలలో ముస్లింలు తమ వాదనలను ఆపి, కూల్చివేసిన దేవాలయాలపై నిర్మించిన 11 మసీదులను హిందువులకు అప్పగించాలని ఉత్తర ప్రదేశ్, షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీమ్ రజ్వి అన్నారు. ముస్లింలు మధుర, వారణాసి, జౌన్‌పూర్‌లతో సహా దేశవ్యాప్తంగా ఇలాంటి 11 వివాదాస్పద స్థలాల విషయంలో తమ వాదనను ఆపివేసి, తమ పూర్వీకుల తప్పులను సరిదిద్దుకోవడానికి ఆ స్థలాలను హిందువులకు అప్పగించాలని రిజ్వి విజ్ఞప్తి చేశారు. అయితే కూల్చివేసిన దేవాలయాలపై నిర్మించిన వివాదాస్పద నిర్మాణాలలో నమాజ్ చేయడానికి సున్నీ ముస్లింలు...

కథువా కేసు: ప్రత్యేక విచారణ అధికారులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదుకు కోర్ట్ ఆదేశం

కథువా కేసు: ప్రత్యేక విచారణ అధికారులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదుకు కోర్ట్ ఆదేశం దేశంలో సంచలనం సృష్టించిన కథువా కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక బృందానికి (సిట్) చెందిన ఆరుగురు విచారణాధికారులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాల్సిందిగా జమ్మూ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న విశాల్ జంగోత్రాకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిందిగా సిట్ అధికారులు కథువా జిల్లాకు...

स्वयंसेवक देशभर में डेढ़ लाख से अधिक सेवा प्रकल्प चला रहे – भय्याजी जोशी

भुवनेश्वर, 18 अक्तूबर। राष्ट्रीय स्वयंसेवक संघ के स्वयंसेवक देशभर में 1.50 लाख से अधिक सेवा कार्य चला रहे हैं। 20 स्थानों पर सेवार्थ बड़े अस्पताल एवं 15 ब्लड बैंक भी चलाते हैं। भुवनेश्वर में चल रही संघ की अखिल भारतीय कार्यकारी मंडल की बैठक के अंतिम दिन आयोजित पत्रकार सम्मेलन में राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह भय्याजी जोशी ने...

Swayamsevaks are running more than 1.5 lakh service projects across the country – Bhaiyyaji Joshi

Bhubaneswar, October 18. The Rashtriya Swyamsevak Sangh’s swayamsevaks are running more than 1.50 lakh projects across the country. They are also running 20 large charitable hospitals and 15 blood banks. Addressing a press conference on the last day of the Akhil Bharatiya Karyakari Mandal meet, Sh. Bhaiyyaji Joshi, Sarkaryavah, RSS said, that while RSS had already been working...

యుపిలో మత ప్రార్థనను విద్యార్థులచే పాడించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విధుల నుండి బహిష్కరణ

బిసాల్‌పూర్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈఓ) ఉపేంద్ర కుమార్ జరిపిన విచారణలో  బిసాల్‌పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫుర్కాన్ అలీ(45), 1902 లో ముహమ్మద్ ఇక్బాల్ రాసిన “లబ్ పె ఆతి హై దువా” అనే కవితను విద్యార్థులచే పఠింప చేశారని నిర్ధారణ కావడంతో అతడిని విధుల నుండి బహిష్కరించారు. ఉదయం పాఠశాల ప్రార్థన సమయంలో  మదర్సాల్లో పఠించే మత ప్రార్థనను పాఠశాల విద్యార్థులచే పఠింప చేశాడని స్థానిక వీహెచ్‌పీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని  పిలిభిత్ జిల్లా...

అయోధ్య రామమందిరం కోసం ప్రజాపోరాటం

క్రీ.శ-1528 బాబర్ ప్రధాన సేనాధిపతి అయిన మీర్ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు. 1528 నుండి 1934 మధ్య కాలంలో దీని కోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల హిందువులు అయోధ్య రామజన్మస్థలం కోసం చేసినవే. ఆ తరువాత 90వ దశకంలో ఇది దేశవ్యాప్త ఉద్యమం అయింది. మర్యాదాపురుషోత్తముడైన శ్రీ రాముని జన్మస్థలంలో మందిరం కోసం హిందువులు 500ఏళ్లుగా సాగిస్తున్న పోరాటపు సంక్షిప్త వివరాలు చూద్దాం –

RSS’ work is expanding consistently across the nation – Dr. Manmohan Vaidya

Bhubaneswar. The RSS’ work is continuously expanding across the nation due to hard work of its swayamsevaks and conducive atmosphere in the society. Especially a large number of students and the youth are getting associated with the Sangh. This was said by Dr. Manmohan Vaidya, Sah Sarkaryavah of the RSS in a press conference after the three...

అయోధ్య శ్రీరామజన్మభూమి కేసు: సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు 

 అయోధ్య శ్రీరామజన్మభూమి కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం అయోధ్య, రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి టైటిల్ వివాదంపై గత నలభై రోజుల నుండి కొనసాగుతున్న విచారణకు తెర దించి తీర్పును రిజర్వు చేసింది. 'వౌల్డింగ్ ఆఫ్ రిలీఫ్' కోసం మూడు రోజుల లోగా తమ వాదనలను రాతపూర్వకంగా అందజేయాలని వాద, ప్రతివాదులను గొగోయ్ ఆదేశించారు. వివాదాస్పద భూమిపైనే హిందువుల ఆరాధ్య...

భువనేశ్వర్ లో ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలు

ప్రతిసంవత్సరం జరిగే అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలు ఈసారి భువనేశ్వర్ లో జరుగుతాయి. మూడురోజులపాటు (16 అక్టోబర్ నుంచి 18 అక్టోబర్ వరకు) జరిగే ఈ సమావేశాల్లో పరమపూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ సురేశ్ (భయ్యాజీ) జోషి లు ఉంటారు. అఖిల భారతీయ, క్షేత్ర, ప్రాంత అధికారులు వివిధ అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొంటారు. దేశం మొత్తం నుంచి 400 మంది వీటికి హాజరవుతారు. మార్చి మాసంలో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభలో...

Mohan ji Bhagwat at VijayaDashami Utsav Yugabdi 5121 (2019)

https://www.youtube.com/watch?v=iMxBvlfhTy0 Poojaniya Sarsanghchalak of RSS Dr. Mohan ji Bhagwat on the occasion of VijayaDashami Utsav Yugabdi 5121 – (Tuesday, October 8, 2019)