Unholy nexus of prominent MNCs and evangelical NGOs

How the Church seeks to overcome the FCRA crackdown? Conversion requires continuous funding. Most of us assume that this funding happens only from abroad. In the year 2016-2017, 25000 NGO received Rs 18065 Crore Foreign Contribution. As Per Ministry of corporate affairs in the year 2015-2016 Rs 9822 crore was spent by 2693...

జయహో భారత్! చంద్రయాన్-2 విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయన్ -2 ప్రయోగం విజయవంతమైంది. షార్ అంతరిక్ష కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్ఎల్వీ మార్చ్3ఎం1 వాహకనౌక నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. మధ్యాహ్నం 2.43 నిమిషాలకు ఇది నింగిలోకి దూసుకెళ్లింది. బయలుదేరిన 16:13 నిమిషాల తర్వాత చంద్రయాన్‌-2 నిర్ణీత కక్ష్యలోకి సమర్థవంతంగా ప్రవేశించింది. కక్ష్యలోకి ప్రవేశించాక వాహన నౌక నుంచి చంద్రయాన్‌-2 ఉపగ్రహం విజయవంతంగా విడిపోయింది. ఈ ప్రయోగం ద్వారా జీఎస్ఎల్వీ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను తనతో...

నాగ్‌పూర్‌లో ప్రారంభమైన రాష్ట్ర సేవికా సమితి అఖిల భారతీయ కార్యకారిణి, ప్రతినిధి సభ బైఠక్ లు

రాష్ట్ర సేవిక సమితి అఖిల భారతీయ కార్యకారిణి, ప్రతినిధి సభ బైఠక్ లు నాగ్‌పూర్  రేషింబాగ్ లోని  స్మృతి మందిర్ ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. 22 జూలై 2019 తో ముగియనున్న ఈ బైఠక్‌ లలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 261 కార్యకర్తలు పాల్గొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు బలైన  అమాయక బాధితులకు, వీర సైనికులకు, అలాగే దేశహితం కోసం తమ వంతు కృషి చేసిన  ప్రతి ఒక్కరికి వందనీయ ప్రముఖ సంచాలిక, మాననీయ శాంతక్క  శ్రద్ధాంజలిని...

ఆర్‌.ఎస్‌.ఎస్ నిస్వార్థ సేవాభావమే నన్ను ఆకర్షించింది – కేరళ మాజీ డిజిపి జాకబ్ థామస్

మాజీ కేరళ డిజిపి జాకబ్ థామస్, కొచ్చిలో జరిగిన ఆర్.ఎస్.ఎస్ ఐటి మిలన్  గురు దక్షిణ కార్యక్రమానికి హాజరయ్యారు, అందరూ స్వయంసేవకుల మాదిరిగానే ఆయన కూడా ప్రణామ్ స్థితిలో సంఘ ప్రార్ధన చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన  ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్చంద సంస్థగా  ఆర్ఎస్ఎస్ అద్భుతాలు చేస్తోందని, ఇంత గొప్ప పనులు చేస్తున్నప్పటికీ  ఆర్.ఎస్.ఎస్ సభ్యులు నిశ్శబ్దంగా,మీడియా, కీర్తిలకు  నుండి దూరంగా ఉంటారని. ఈ నిస్వార్థ సేవాభావమే  తనను సంస్థ వైపు ఆకర్షించిందని...

ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నకేసులో కాశ్మీర్ వార్తాపత్రిక సంపాదకుడిని ప్రశ్నించిన జాతీయ దర్యాప్తు సంస్థ

ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నకేసులో   కాశ్మీర్ వార్తాపత్రిక సంపాదకుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ప్రశ్నించింది. లోయలోని ‘జిహాదీ విలేఖరులకు’ ఐ.ఎస్.ఐ  మీడియా కేంద్రం  సహాయం ఉందని వారు చెప్పారు.కాశ్మీర్ ఎడిటర్స్ గిల్డ్ ద్వారా రావల్పిండిలోని ఐ.ఎస్.ఐ  సెల్  సృష్టించబడిందని జాతీయ దర్యాప్తు సంస్థఅధికారులు పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. కాశ్మీర్ రీడర్ అనే కాశ్మీరీ వార్తాపత్రిక యాజమాన్య సంపాదకుడిని ఉగ్రవాద నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా...

5,000 మంది పిల్లల అక్రమ రవాణా సూత్రధారి పన్నా లాల్ మహతో అరెస్టు

కనీసం 5,000 మంది పిల్లల అక్రమ రవాణాకు సూత్రధారి అయిన పన్నా లాల్ మహతోను జార్ఖండ్‌లోని ఖుంతి తోలా వద్ద  పోలీసులు అరెస్టు చేశారు. మహతో వేలాది మంది బాలికలను అక్రమ రవాణా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను జార్ఖండ్ లోని గిరిజన బాలికలతో సహా కనీసం 5,000 మంది పిల్లలను న్యూ ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లోని యజమానులకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారతీయ శిక్షాస్మృతిలోని 371, 366, 370 సెక్షన్ల కింద మహతోపై కేసు నమోదు చేశారు.

Rashtra Sevika Samiti’s Akhil Bharatiya Karyakarini & Pratinidhi Baitak commences at Nagpur

20th July 2019, Nagpur: Rashtra Sevika Samiti’s Akhil Bharatiya Karyakarini & Pratinidhi Baitak started today in the premises of Smrithi Mandir, Reshimbagh Nagpur. 261 kaykarthas pan India are participating in this baitak which will conclude on 22nd July 2019 Va.Pramukh Sanchalika, Ma.Shantakka offered Shraddhanjali to the departed ones who had given...

Selfless work of RSS attracted me to the organization – Jacob Thomas, Former DGP of Kerala

Kochi. Former Kerala DGP, Jacob Thomas, attended the RSS IT milan’s Guru Dakshina program at Kochi and also repeated the RSS prayer with his hands close to his chest just like any RSS activist does when reciting the daily prayer of the Sangh. Jacob Thomas chaired the meeting and said in his presidential address ...

రాజస్థాన్‌లో ప్రాచీన నీటి సంరక్షణ విధానాలు

రాజస్థాన్‌ దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. ఇది జనాభాపరంగా తొమ్మిదివ స్థానంలో ఉంది. అయినప్పటికీ వర్షపాతానికి సంబంధించి అన్ని రాష్ట్రాల కన్నా వెనుకబడి ఉంది. ఒకానొకప్పుడు ఇక్కడ సముద్రం నుంచి చల్లని గాలులు వీస్తుండేవి. కానీ నేడు ఇసుకతో కూడిన గాలి దుమారాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌ పర్వత సానువుల్లోని జిల్లాలకు మంచి వర్షపాతం నమోదవుతుంది. కానీ పశ్చిమ రాజస్థాన్‌లో ఒక్క వాన చినుకు పడదు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో చిక్కుకున్న రాజస్థాన్‌లో వర్షపు నీటి సంరక్షణకు అనేక విధానాలు ఉద్భవించాయి. ఎక్కడైతే నాలుగు వైపులా పర్వతాల...

వన సంరక్షణలో టుడూ మహిళలు

టుడూజాతికి చెందిన మహిళ జమునా టుడూ. ఒరిస్సాలో పుట్టిపెరిగి వివాహానంతరం ఈమె ఝార్ఖండ్‌ ముతర్ధం గ్రామంలో స్థిరపడింది. ''వృక్షాలను రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి''అనే విషయం ఆమె మనసులో నాటుకుపోయింది. అందుకే జమునకు చెట్లంటే అమితమైన ప్రేమ. రక్షాబంధన్‌ రోజున సోదరీ, సోదరులకు రాఖీకట్టడం ఒక వంతు అయితే ఈమె చెట్టకు రాఖీలు కట్టి, చెట్లను తన తోబుట్టువులుగా చూసుకునేది. ఈమె నివసించే ముతర్థం గ్రామపరిసరాల్లో 50 హెక్టార్ల అటవీభూమి ఉన్నది. అక్కడ కలప మాఫియా ఎక్కువ. దానినుంచి ఈ వన సంపదను కాపాడాలని...