క్రైస్తవ మతప్రచారం చేస్తున్న ఇద్దరు అమెరికన్లపై కేసు నమోదు
హైదరాబాద్: మాదాపూర్ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ క్రైస్తవ మతప్రచారం, మతమార్పిడికి పాల్పడుతున్న ఇద్దరు అమెరికన్ జాతీయులపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన దంపతులు జోర్దాన్ (28), హాజియా (30) షేక్ పేటలోని ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. టూరిస్ట్ వీసాపై ఫిబ్రవరిలో భారత్ వచ్చిన వీరు భారతీయ వీసా నియమ నిబంధనలకు విరుద్ధంగా చట్టవ్యతిరేకంగా మతప్రచారం మరియు మత మార్పిడి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. అమెరికాకు చెందిన క్రైస్తవ సంస్థ 'జెహోవాస్ విట్నెస్' సభ్యులైన వీరు మాదాపూర్ ప్రాంతంలో సాఫ్ట్వేర్...
సమాచార వాహిని: 17-ఏప్రిల్-2019
They lied and concocted ‘Hindu terror’, they jailed and tortured her, now they rain hate on her for contesting 2019 elections The demonisation and vilification of Hindus has long been one of the favourite projects of the Congress party and the ‘liberal’ ecosystem comprising of commentators and “journalists” who have shied away from questioning Congress’ maliciousness. Sadhvi Pragya, the victim...
Mahbubabad: No Discrimination in Temple Entry – Fact Finding Report
A mischievous attempt to create misapprehensions between different groups in Mahbubabad district has been foiled by am alert villager who took it upon himself to bring facts to light. The Sarpanch of Ameenapur village in Kesamudram mandal of the district had complained that the organisers of the Ram Navami mela at the local Sri Bhooneela Venkateswara Swamy did not invite...
సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
డా భీంరావ్ రాంజీ అంబేద్కర్ జయంతి వేడుకలు సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో జహీరాబాద్ మరియు ఖమ్మం జిల్లా కొత్తూర్, ద్వంసలాపూర్ గ్రామాలలో ఘనంగా జరిగాయి. శ్రీ రామ నవమి మరియు అంబేడ్కర్ జయంతి ఈ సంవత్సరం 14 నాడు యాదృచ్ఛికంగా ఒకే రోజు రావటం,అలాగే ఇద్దరి జీవితాల్లో సమరసతా భావాలు వెల్లివిరియటం కూడా యాదృచ్ఛికమే. ముఖ్య అతిథిగా విచ్చెసిన బర్డీపూర్ ఆశ్రమ స్వామీజీ సిద్దెశ్వర భారతి మాట్లాడుతూ 'డా అంబేడ్కర్ తన తల్లిదండ్రుల ద్వారా అందిన ఆధ్యాత్మిక భావాలతో ఉన్నత వ్యక్తిత్వాన్ని సాధించాడని'...
దక్షిణాది అమరనాథ్.. సలేశ్వరం
కాశ్మీర్ లో జరిగే అమరనాథ్ యాత్ర గురించి మనందరికీ తెలుసు, ఎంతో కష్టపడి ప్రయాణం చేస్తేగాని ఆ యాత్ర చేయలేము, అమరనాథ్ యాత్రలాగే మన తెలంగాణాలో కూడా ఒక యాత్ర ఉంది, అదే సలేశ్వరం యాత్ర, దీనిని తెలంగాణ అమరనాథ్ యాత్ర అని కూడా అంటారు, ఈ సలేశ్వరం ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది తరువాత వచ్చే పౌర్ణమికి జాతర నిర్వహిస్తారు, ఇది చెంచుల సాంప్రదాయ జాతర....
‘వివక్ష’ అంటూ ప్రచురితమైన వార్త వెనుక నిజానిజాలు
ఈనెల 15వ తేదీన ప్రముఖ తెలుగు దినపత్రికలో 'నవమి ఉత్సవాలకు దళితులను పిలవరా?' పేరిట ఒక వార్త ప్రచురితమైంది. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలకు గ్రామంలోని భూనీళా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు దళిత వర్గానికి చెందినందుకు తనను ఆహ్వానించకుండా అవమానించారంటూ గ్రామా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ఆ వార్త సారాంశం. ఈ వార్త వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకు విశ్వ సంవాద కేంద్ర తెలంగాణ విభాగం ప్రయత్నం చేసింది. ఇందుకోసం ఒక నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి...
హిందూ ఉగ్రవాద కల్పిత కర్తలను గుర్తించండి
ఫిబ్రవరి 19, 2007.. భారత్ నుండి పాకిస్థాన్ వెళ్తున్న సంజౌతా ఎక్స్ ప్రెస్ రైలులో జరిగిన శక్తివంతమైన పేలుళ్ల వల్ల దాదాపు 70కి పైగా ప్రయాణికులు, గార్డ్ లు చనిపోయారు . హఠాత్తుగా పానిపట్ వద్ద పేలుడు సంభవించింది. మారణకాండ సాగించిన పాకిస్థాన్ సైనిక దళాలపై భారత సైన్యం, ముక్తిబాహిని సమైక్య దళాల 1971 విజయానికి గుర్తుగా , భారతదేశం-పాకిస్థాన్ రైలు సేవ జూలై 22, 1976 న ప్రారంభమైంది. యుద్ధంలో పాకిస్థాన్ పూర్తిగా ఓటమి పాలయ్యింది. యుద్ధ ఖైదీలను బేషరతుగా వదిలిపెట్టాలని...
ఆతిథ్యం.. భారతీయ వ్యాపార వ్యవస్థలో అంతర్భాగం
26 నవంబర్ 2008వ సంవత్సరం.. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతం. ముంబైలోని తాజ్ హోటల్ రెండో అంతస్తులో ఒక వీడ్కోలు కార్యక్రమం జరుగుతోంది. ఆ హాలు మేనేజర్ మల్లిక. ఆమె వయసు 24 మాత్రమే. అప్పుడే బయట కాల్పులు వినిపించాయి. ఆమె గొప్ప సమయస్ఫూర్తితో వెంటనే హాలులో ఉన్న విద్యుత్ దీపాలన్నీ ఆర్పేసి, అతిథులందరినీ కుర్చీలు, టేబుళ్ల కింద నక్కి ఉండవలసిందని చెప్పింది. ఇంకొకమాట కూడా చెప్పింది. భార్య, భర్త ఒకేచోట ఉండవద్దు. అలా చేస్తే నష్టాన్ని కొంచెం తగ్గించుకోవచ్చునని చెప్పింది. ఉదయానికి అక్కడి...
Marking 100th birth anniversary of legendary Arjan Singh, IAF organises Half Marathon
New Delhi, April 15: Remembering the first and only “Five Star” rank officer of Indian Air Force Arjan Singh on his 100th Birth Anniversary, a Half Marathon was organised at 100 Air Force Stations across the nation on Sunday. As part of centenary anniversary celebrations, more than ten thousand air warriors completed 2.1 Lac Kilometres at 100 Air Force Stations....
ఘనంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠ్ ఆవిర్భావ దినోత్సవం
శిశుమందిరాలు సంస్కృతికి నిలయాలని సరస్వతీ విద్యాపీఠం జిల్లా కోశాధికారి కాశీనాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మెదక్ పట్టణంలోని శిశుమందిర్ లో ఆవిర్భావ మరియు శ్రీరామనవమి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీనాధ్ మాట్లాడుతూ శిశుమందిరాలు విద్యార్థులకు విద్యతో పాటు, నైతిక విలువలు, దేశభక్తి, సదాచారంలో శిక్షణనిస్తూ, విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం విద్యార్థులు, కమిటీ సభ్యులు, పోషకులు విద్యాపీఠ ఆవిర్భావ నిధిని సమర్పించారు. అంతకు ముందు శ్రీసీతారాముల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు...


















