హైందవ ధర్మ పరిరక్షకులు ముసునూరి నాయకులు – 2

ప్రతాపరుద్రుని తరువాత కాలంలో ముస్లిములు జరిపిన దురంతాలను కొందరు ముస్లిం చరిత్రకారులు ఘనకార్యాలుగా ఎంచి నమోదు చేశారు. ఉదాహరణకు మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ సమకాలికుడైన ఇబ్న్‌ బతూతా తన సఫర్‌నామా అనే యాత్రాగ్రంథంలో ఇలా రాశాడు - ''హిందూ రాజులను చెరబట్టి బ్రతికి ఉండగానే చర్మం ఒలిపించి వారి మాంసాన్ని వండి, వారి భార్యాబిడ్డల చేత తినిపించారు. చచ్చినవాడి తలనరికి కోటగోడలకు వ్రేలాడగట్టారు. దేవాలయాలను కూల్చి విగ్రహాలను ముక్కలు చేశారు. దేవాలయాల్లోని నగలను, ఇతర వస్తువులను దోచుకున్నారు. హిందూ స్త్రీపురుషులను బలవంతంగా ముస్లిములుగా...

హైందవ ధర్మ పరిరక్షకులు ముసునూరి నాయకులు – 1

ఒక కీలకమైన దశలో దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మాన్ని ఇస్లాం దాడి నుంచి కాపాడిన మహాపురుషులు ముసునూరి ప్రోలయ, కాపయ నాయకులు. సామాన్యశకం 1323 నుంచి 1366 వరకు ముస్లిముల దాడులను తిప్పికొట్టడానికై దక్షిణాది రాజులను కూడగట్టి, ముస్లిం దాడుల్లో ధ్వంసమైన దేవాలయాలను, విద్యావ్యవస్థను, శాస్త్రసంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూ భవిష్యత్తులో హిందూధర్మ రక్షణకు రెడ్డిరాజ్యం, విజయనగర సామ్రాజ్యాల స్థాపనకు, ఆ తరువాత శివాజీ హిందూపదపాదశాహీకి స్ఫూర్తిగా నిలచిన ప్రోలయ, కాపయ సోదరులు హిందువులకు, ముఖ్యంగా తెలుగువారికి ప్రాతస్మరణీయులు. కాకతీయ చక్రవర్తుల్లో చివరివాడైన ప్రతాపరుద్రుడు సా.శ...

సామాజిక నిధి విధానం, నమ్మకం.. భారతీయ ఆర్ధిక విధానంలో ప్రత్యేకం

కోయంబత్తూరు ప్రాంతంలో తిరుప్పూర్‌ అనే గ్రామం ఉంది. నిజానికి అదొక గ్రామ సముదాయం. పక్కన ఉన్న కర్ణాటక, ఆంధ్ర, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో మహిళలంతా కొనుగోలు చేసే మంగళసూత్రం అక్కడ ఒక్కచోటే తయారవుతుంది. కేవలం కుటీర పరిశ్రమ అల్లిక పరిశ్రమకు ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. ఇదంతా కూడా కలసికట్టుగా, తామంతా ఒక్కటే అన్న భావన కారణంగా జరిగిన వ్యాపార వృద్ధి. సామాజిక నిధి అనే మరొక పద్ధతి కూడా భారతదేశంలో చాలా చోట్ల కనిపిస్తుంది. దీని నుంచి అవసరమైన వారికి డబ్బులు ఇచ్చి...

శ్రీలంక పేలుళ్లు: ఇద్దరు జిహాదీ ఉగ్రవాదులు గుర్తింపు

శ్రీలంకలో జరిగిన 6 వరుస బాంబు పేలుళ్లలో రెండింటిలో పాల్గొన్న జిహాదీ ఉగ్రవాదులను గుర్తించారు. షాంగ్రీ లా హోటల్లో జరిగిన పేలుళ్లలో జహ్రాన్ హసీం అనే ఉగ్రవాది పాల్గొనగా, బట్టికాలో చర్చిలో అబు మొహమ్మద్ అనే ఉగ్రవాది  మరణకాండకు పాల్పడ్డాడు. వీరిరువురూ మానవ బాంబులుగా మారి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈస్టర్ ప్రార్ధనల నేపథ్యంలో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని శ్రీలంక దేశవ్యాప్తంగా ఆదివారం నాడు జరిగిన 6 బాంబు పేలుళ్ళలో సుమారు 165 మంది మృతిచెందారు. కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టికాలోవా చర్చిలతో పాటు...

అంబేద్కర్ మార్గం అనుసరణీయం…తద్వార సామాజిక సమరసత సాధ్యం.

సామాజిక సమరత వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో భారతరత్న డాక్టర్ భీంరావ్ రామ్ జీ అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించారు.ఖమ్మం,జహీరాబాద్ లో జరిగిన అంబేద్కర్ జయంతిలో సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని కుల అంతరాలను వదిలి సమతా భావనతో కలిసి మెలిసి జీవించినపుడే సామాజిక సమరసత సాధ్యమవుతుందని,అంబేద్కర్ అందరివారని అన్నారు. జిల్లాల్లో అంబేద్కర్ జయంతి వివరాలు. జహీరాబాద్ లోని శ్రీనివాస ఫంక్షన్...

ఎన్నికల్లో రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న అభ్యర్థిపై ముస్లిం లీగ్ మతోన్మాదుల దాడి

కేరళ: వాయనాడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి తుషార్ వెల్లప్పల్లిపై అక్కడి ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఇస్లామిక్ అతివాదులు దాడికి పాల్పడ్డారు. మలప్పురం జిల్లా వాన్దూర్ సమీపంలోని కలికాయు ప్రాంతంలో ఘటన జరిగింది.  ముస్లిం లీగ్ పార్టీకి చెందిన సుమారు రెండు వందల మంది ఇస్లామిక్ అతివాదులు తుషార్ వెల్లప్పల్లిపై దాడికి పాల్పడి అతని వాహనాన్ని సైతం ధ్వంసం చేశారు. ఘటనలో తుషార్ వెల్లప్పల్లి సహా మరికొందరు ఎన్డీఏ కార్యకర్తలు గాయాలపాలయ్యారు. వాయనాడ్ నియోజకవర్గం ముస్లిం...

ఉగ్రవాదిని కాను.. కాంగ్రెస్ దారుణాలకు ప్రత్యక్ష సాక్షిని – సాధ్వి ప్రజ్ఞా సింగ్

ఉగ్రవాద కేసులో నిందితురాలినని తాను ఎన్నికలలో పోటీ చేయడానికి వీళ్లేదని కొందరు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల పట్ల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భోపాల్ లోక్‌సభ స్థానానికి బిజెపి అభ్యర్థిగా పోటీచేయనున్న ఆమె పోటీ చేయకుండా నిలువరించడానికి తానేమీ ఉగ్రవాదిని కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన దారుణాలకుతానొక ప్రత్యక్ష సాక్షిని అని వెల్లడించారు. "మాలెగావ్‌ బాంబు దాడుల్లో నా పాత్ర లేదని న్యాయస్థానాలన్నీ క్లీన్‌చిట్‌ ఇచ్చాయి. ఎన్‌ఐఏ కూడా క్లీన్‌చిట్‌ ఇచ్చింది. నన్ను...

भारत की सम्प्रभुता पर हमलावर अब्दुल्ला-मुफ़्ती के विरुद्ध हो कार्यवाही – वि.हि.प

विहिप के अंतर्राष्ट्रीय कार्याध्यक्ष एडवोकेट आलोक कुमार के नेतृत्व में प्रतिनिधि मण्डल ने चुनाव आयोग से कहा है कि जम्मू कश्मीर के पूर्व मुख्यमंत्री फारूक अब्दुल्ला, उमर अब्दुल्ला तथा महबूबा मुफ़्ती ने पाकिस्तान की कठपुतली बन धारा 370 व 35A का विरोध कर लगातार कश्मीर की बहुसंख्यक मुस्लिम आबादी का हवाला देते हुए वहां के माहौल को जानबूझकर योजना...

హైదరాబాద్: ముగ్గురు రోహింగ్యా శరణార్థుల అరెస్ట్

ముగ్గురు రోహింగ్యా శరణార్థులను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యా ముస్లిములైన ఇబ్రహీం, నూర్ ఉల్ అమీన్ మరియు షేక్ అజార్ అక్రమంగా  భారతీయ ఓటర్, ఆధార్ మరియు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు భారతీయులుగా చెలామణి అయ్యేందుకు గుర్తింపు కార్డుల సహాయంతో పాస్ పోర్ట్ ల  కోసం దరఖాస్తు చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మహ్మద్ అజార్ అనే వ్యక్తి 2012లో భారతదేశంలో కాలపరిమితికి మించి అక్రమంగా నివాసం ఉన్న కేసులో...

Two American Evangelists Booked in Hyderabad

Two American citizens Jordan, 28, and Hajia, 30, representing US-based 'Jehovah's Witness' (www.jw.org) were arrested in Hyderabad on 17-April for their unlawful involvement in street evangelism. Madhapur Police registered an FIR under sections 153b of IPC on these two foreigners. Two Indian women who were accompanying them have also been taken into custody by police. The four arrested people were found...