సమాచార వాహిని: 15-ఏప్రిల్-2019
The Bahadur, Apna Lal Bahadur; He Rises Again On the sidelines of the recently concluded fourth annual convention of the Indic Academy (IA) in Bengaluru, a chat show had been arranged. It was to be a leisurely conversation with Vivek Agnihotri, director of The Tashkent Files, a movie that revisits India’s second prime minister, Lal Bahadur Shastri’s, mysterious death. Read More.. No...
ధనార్జనలో ధార్మికత.. భారతీయ ఆర్ధిక వ్యవస్థ
ప్రతిరోజూ ఉదయం ఆరుగంటల సమయం.. పూల వ్యాపారం నిర్వహించే మహిళలంతా తమ పూల గంపలు తీసుకుని ఒకచోటకి చేరతారు. సరిగ్గా అప్పుడే ఓ వ్యక్తి అక్కడికి చేరుకుంటాడు. అడిగినవారందరికీ తలా వెయ్యి రూపాయల వంతున ఇస్తాడు. ఆ డబ్బు తీసుకున్న వారంతా వెళ్లి పెద్ద పూల మార్కెట్లో పువ్వులు కొని తీసుకువచ్చి అక్కడి దేవాలయాల దగ్గర, కూడళ్లలోను అమ్మకాలు ప్రారంభిస్తారు. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకి అమ్మకాలు పూర్తవుతాయి. ఉదయం డబ్బు ఇచ్చిన వ్యక్తి మళ్ళీ వస్తాడు. అతడివద్ద డబ్బు తీసుకున్నవారంతా అతడిచ్చిన...
జలియన్ వాలా బాగ్ మారణహోమానికి ఇప్పటికీ క్షమాపణ చెప్పని బ్రిటన్
భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం పాల్పడిన జలియన్ వాలా బాగ్ దురాగతానికి బ్రిటన్ ఇప్పటికీ క్షమాపణ చెప్పకపోవడం ఆ దేశం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ మారణహోమానికి నేటితో 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా బ్రిటన్ ప్రధాని థెరెసా మే కేవలం "చింతిస్తున్నాము" అని ఒక ముక్తసరి ప్రకటనతో సరిపెట్టారు. అదీ శనివారం నాడు జలియన్ వాలా బాగ్ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన వెయ్యికి పైగా భారతీయులను స్మరిస్తూ దేశవ్యాప్తంగా నివాళులర్పించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బ్రిటన్ ప్రధాని థెరెసా మే తప్పనిసరి...
జలియన్ వాలా బాగ్ మారణహోమంలో అమరులైన దేశభక్తులను స్మరిస్తూ చిన్నారుల నివాళులు
స్వతంత్ర సంగ్రామం సందర్భంగా జలియన్ వాలా బాగ్ మారణహోమంలో బలైన వేల మంది భారతీయులను స్మరిస్తూ మెదక్ శిశుమందిర్ చిన్నారులు నివాళులర్పించారు. బ్రిటిష్ ప్రభుత్వం జరిపిన ఈ మారణకాండకు నూరేళ్ళు పూర్తైన సందర్భంగా పోలీసుల కాల్పుల్లో అమరులైన దేశ భక్తుల త్యాగాలను స్మరించుకున్న చిన్నారులు, ఈ సందర్భంగా 'వంద' సంఖ్య ఆకారంలో జ్యోతులను పేర్చి నివాళులర్పించారు. 13 ఏప్రిల్ 1919 దేశ చరిత్రలో మరిచిపోలేని రోజు. అమృతసర్ లోని జలియన్ వాలా బాగ్ లో శాంతియుతంగా సమావేశమైన భారతీయులపై బ్రిటీష్ పోలీసులు జరిపిన కాల్పుల్లో...
ఉగ్రవాద కాల్పుల్లో స్వయంసేవక్ మృతి పట్ల ఆరెస్సెస్ సంతాపం
జమ్ముకాశ్మీర్ కిష్టవార్ లో ఆర్ ఎస్ ఎస్ ప్రాంత సహ సేవ ప్రముఖ్ శ్రీ చంద్రకాంత్ జీ, ఆయన అంగరక్షకుడు ఒక ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో నేలకొరగడం తీవ్ర సంతాపాన్ని కలిగించింది. ఉగ్రవాదుల ఈ పిరికిపంద చర్యను ఆర్ ఎస్ ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. కిష్టవార్ దోడా ప్రాంతంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో చంద్రకాంత్ జీ ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే జాతీయ శక్తులకు పెద్ద అండగా నిలిచారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్ లోని హిందూ సమాజానికి, దేశభక్తులకు ఇది పెద్ద లోటు. అమరులైనవారి ఆత్మకు శాంతి...
Chandrakant’s sacrifice – irreplaceable loss for patriots – Suresh Joshi, RSS Sarkaryavah
We are deeply anguished and sad over the brutal killing of Sah Prant Seva Pramukh of RSS Chandrakant Ji and his security personnel in a terrorist attack at Kishtawar in Jammu and Kashmir today. The RSS strongly condemns this act of cowardice. He was the bulwark of fight against terrorism in Doda Kishtwar and a rallying point for National...
242 కోట్ల రూపాయల అవినీతి కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల నాథ్ సమీప బంధువు!
ఆదాయపన్ను శాఖ ఏప్రిల్ 4న నిర్వహించిన దాడులలో సీజ్ చేసిన రూ. 242 కోట్లు పాటు లభ్యమైన డైరీల ద్వారా మోసర్ బేర్ కంపెనీ చైర్మన్, కాంగ్రెస్ నేత కమల్ నాధ్ సమీప బంధువు దీపక్ పురి బోగస్ పత్రాలను సృష్టించి డాల్లర్ల లోకి మార్చడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు న్యూస్ 18 ఛానెల్ ఒక కధనంలో వెల్లడించింది. ఛానెల్ కధనం ప్రకారం ఆదాయ పన్ను శాఖ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ OSD, రతుల్ పురి ( కమల్ నాథ్ మేనల్లుడు ), అమిర...
లోకహితం మాసపత్రిక ఏప్రిల్ 2019 ఆన్లైన్ సంచిక
లోకహితం మాసపత్రిక ఏప్రిల్ 2019 ఆన్లైన్ కలర్ సంచిక కోసం క్లిక్ చేయండి
Temples should be managed by devotees, not government: Supreme Court
Supreme Court on Monday questioned government authorities taking over administration of religious places and said that the task of temple administration and management should be entrusted to devotees. The court also expressed concern over 'the failure of various state governments in managing temple affairs'. The Supreme Court was hearing a PIL on the issued related to the management of Jagannath temple...
ఉగ్రవాదుల కాల్పుల్లో ఆరెస్సెస్ కార్యకర్త మృతి
జమ్మూ-కాశ్మీర్: రాష్ట్రంలోని కిష్ట్వార్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరెస్సెస్ కార్యకర్త చంద్రకాంత్ శర్మ మృతిచెందారు. మంగళవారం ఉదయం తీవ్రవాదులు జరిపిన ఈ దాడిలో తొలుత చంద్రకాంత్ శర్మ అంగరక్షకుడు మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన చంద్రకాంత్ శర్మని స్థానిక జిఎంసి ఆస్పత్రికి చేర్చారు. అనంతరం చికిత్స పొందుతూ చంద్రకాంత్ శర్మ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ అసిస్టెంటుగా పనిచేస్తున్న శర్మ, ఆ ప్రాంతంలోని తీవ్రవాద నిర్మూలన కార్యక్రమాలపై దృష్టి నిలిపినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో గతంలో అతనిపై హత్యాయత్నం బెదిరింపులు రావడంలో...


















