అంతఃశక్తి, త్యాగానికి ప్రతిరూపం శివరాం రాజగురు (23 మార్చ్ – బలిదాన్ దివస్)

విప్లవ వీరుడు శివరాం రాజగురు అందరిలోకి చాలా భిన్నం, ఆయన జీవితంలో ఎన్నో సందర్భాలు, అతని అంతఃశక్తికి, త్యాగానికి పరాకాష్ట. మరణదండన విధించబడిన ఖైదీ ముందు ఒక స్త్రీ నిలబడి ఉంది. అతని చిన్న వయసు వాడు, 5.5 అడుగుల, చామనచాయలో ఉన్న సాధారణమైన వ్యక్తి. `నీ సోదరి కోసం ఒక ఉపకారం చేస్తావా?’ అని అడిగింది ఆమె, అతను చిరునవ్వుతో `తప్పకుండా అక్కా, ఏమిటో చెప్పు’ అన్నాడు. `నీ గాయాల మచ్చలు చూపిస్తావా?’ అంది. *** 1930లో ఇదే రోజున, ముగ్గురు విప్లవయోధులు భారతమాత కోసం...

క్రైస్తవం శాంతి మతం కాదు, ఇక్కడ ఆశ్రయం ఇవ్వలేం – స్పష్టం చేసిన బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ 

క్రైస్తవ మతం శాంతిపూర్వకమైనది కాదని బ్రిటన్ అభిప్రాయపడింది. ఈ క్రమంలో బ్రిటన్ దేశంలో ఆశ్రయం ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకున్న ఇరాన్ పౌరుడి అభ్యర్ధనను తిరస్కరించిన బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విభాగం, బైబిలులోని పలు హింసాత్మక వాక్యాలను ఉటంకించింది. వివరాల్లోకి వెళితే.. ఇరాన్ దేశానికి చెందిన శరణార్థి ఒకరు బ్రిటన్ దేశంలో తనకు ఆశ్రయం కల్పించాల్సిందిగా 2016లో అభ్యర్ధన దాఖలు చేసుకున్నాడు. క్రైస్తవ మతం శాంతిపూర్వకమైనది అని అభిప్రాయపడుతూ ఇస్లాం నుండి క్రైస్తవ మతాన్ని  స్వీకరించనట్టు అందులో పేర్కొన్నాడు. అయితే బ్రిటన్ హోమ్ శాఖ ఆధ్వర్యంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ...

Government bans Yasin Malik-led Jammu Kashmir Liberation Front

Yasin Malik-led Jammu Kashmir Liberation Front or the JKLF has been banned by the Centre under anti-terror law. The outfit has been banned for alleged promotion of secessionist activities in Jammu and Kashmir, according to officials. The organisation has been banned under various provisions of the Unlawful Activities (Prevention) Act. Its chief Yasin Malik is under arrest and at present lodged...

సీపీఐ(ఎం) కార్యాలయంలో మహిళపై కమ్యూనిస్ట్ కార్యకర్త అత్యాచారం!

కేరళలోని కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో మహిళపై అత్యాచారం జరిపిన ఘటన కొన్ని నెలల తర్వాత వెలుగుచూసింది. సీపీఐ(ఎం) విద్యార్థి విభాగం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఎఫ్.ఐ) కార్యకర్త తనపై పది నెలల క్రితం అత్యాచారం చేసినట్టు ఓ మహిళా నేత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. గత శనివారం పలక్కడ్ జిల్లా చేరుప్లస్సరీ ప్రాంతంలో రోడ్డు పక్కన అప్పుడే జన్మించిన ఓ పసికందును పోలీసులు గుర్తించారు. దీనిపై విచారించిన పోలీసులు ఎట్టకేలకు తల్లిని కనిపెట్టగా, ఆ మహిళ జరిగిన ఘటనను...

భద్రాచలం: హిందూ ధర్మజాగరణ సమితి ఆధ్య్వర్యంలో గోటి తలంబ్రాల ఊరేగింపు

హిందూ ధర్మజాగరణ సమితి తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో దక్షిణ అయోధ్యగా పేరొందిన శ్రీసీతారామ దివ్యక్షేత్రమైన భద్రాచలంలో గోటి తలంబ్రాల ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. మర్చి 21, 2019 నాడు హిందూ ధర్మజాగరణ ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు ఈ గోటి తలంబ్రాలను భద్రాద్రి రామాలయ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయానికి సమర్పించారు. గత 41 రోజులుగా భక్తి శ్రద్ధలతో వడ్లను చేతితో ఒలిచి ఈ తలంబ్రాలు బియ్యం తయారుచేసారు. ఈ గోటి తలంబ్రాలను ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన...

2007 సంఝవుతా ఎక్ష్ప్రెస్స్ కేసు: స్వామి అసీమానందని నిర్దోషిగా ప్రకటించిన ఎన్.ఐ.ఏ ప్రత్యేక న్యాయస్థానం

సంఝవుతా ఎక్ష్ప్రెస్స్ మీద బాంబు దాడి కేసులో నిందితులుగా ఉన్న స్వామి అసీమానందతో పాటు మరో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఫిబ్రవరి 18, 2007 సంవత్సరంలో ఢిల్లీ - లాహోర్ నగరాల మధ్య నడిచే సంఝవుతా ఎక్ష్ప్రెస్ అంతర్జాతీయ రైలు హర్యానాలోని పానిపట్ జిల్లలో బాంబుదాడికి గురైంది. ఈ తీవ్రవాద దుశ్చర్యలో 68 మంది మరణించారు. మృతుల్లో 19 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఈ ఘటనలో...

సమాచార వాహిని: 20-మర్చి-2019

Ram Janmabhoomi: History and The Movement Sri Ram an incarnation of Bhagwan Vishnu, is the embodiment of the Hindu Dharma. Sri Ram is the absolute and timeless virtue. He is considered the “Maryada Purushottam,” the unified field of cosmic forces within as well as beyond the perceptible reality. Historically, Sri Ram is an inseparable part of the Hindu civilisation. Read...

RSS pays homage to Manohar Parrikar

The former Sanghachalak of Gomantak and Goa Chief Minister Manohar Parrikar has unfortunately lost the prolonged battle against illness. He was a former Defence Minister of Bharat and also held many other posts that he brought honour and glory to. He was diligent, committed and focused in his goals. Due to divine ordainment, his voice has been silenced forever. Whether...

తెలంగాణ సిఎం కేసిఆర్ పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన వి.హెచ్.పి

కరీంనగర్ బహిరంగ సభలో హిందువులపై అనుచిత వాక్యలు చేయడంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ రజత్ కుమార్ గారిని కలిసి డిమాండ్ చేయడం జరిగింది. కరీంనగర్ బహిరంగ సభలో కేసిఆర్ హిందువులను ఉద్దేశిస్తూ'హిందూ గాళ్ళు-బొందు గాళ్ళు- దిక్కుమాలిన దరిద్రుల చేతిలో దేశం ఉంది' అంటూ అవమానించడం జరిగింది.దేశ సర్వొన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కించపరిచే విధంగా జాతీయ సమగ్రతకు భంగం కలిగే విధంగా మాట్లాడాడని వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని వి.హెచ్.పి ప్రతినిధి బృందం లిఖితపూర్వక ఫిర్యాదు తో పాటు...

ఆదర్శవంతమైన వ్యక్తిత్వం.. నిరాడంబర జీవితం.. మనోహర్ పారికర్ మృతికి దేశవ్యాప్త సంతాపం 

భారత మాజీ రక్షణ శాఖ మంత్రి, గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ పారికర్ స్వర్గస్థులయ్యారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మనోహర్ పారికర్ మర్చి 17, 2019 సాయంత్రం తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 13, 1935న గోవాలోని మపుసాలో జన్మించిన మనోహర్ పారికర్ లయోలా ఉన్నత పాఠశాల నుండి హైస్కూల్ విద్య పూర్తిచేసుకుని 1978లో ఐఐటీ-ముంబై నుండి మెటల్లర్జిజకల్ ఇంజనీరింగులో పట్టా సంపాదించారు. పారికర్ భార్య పేరు మేధా పారికర్, వారికి ఇద్దరు కుమారులు. 2000 సంవత్సరంలో మేధా పారికర్ క్యాన్సర్ కారణంగా...