Bhagyanagar – RSS Sarsanghchalak inspires swayamsevaks of IT Milans
On 17th February 2024, RSS IT Milans Bhagyanagar organized a Pariwar Sammelan at Sandhya Convention, Gachibowli. IT Milan swayamsevaks and Balagokulam Sikshaks took part in the in the karyakram along with their families. To take part in this sammelan, swayamsevaks were required to attend a minimum of five milans between 1 November and the karyakram day. Similarly, Balagokulam shikshakas had...
संघ की ओर से श्रद्धांजलि संदेश
महान तीर्थंकरों की श्रेष्ठतम परंपराओं को अपने जीवन में साक्षात करने वाले जैन धर्म के महान आचार्य पूज्य श्री विद्यासागर जी महाराज का शरीर आज प्रातः डोंगरगढ़- राजनंदगांव (छत्तीसगढ़) में पूर्ण हो गया. पूज्य श्री विद्यासागर जी महाराज ने 1968 में दिगंबरी दीक्षा ली थी और तब से आज तक वे निरंतर सत्य, अहिंसा, अपरिग्रह, अचौर्य, ब्रह्मचर्य की साधना...
VIDEO: స్వరాజ్య సమరాజ్ఞి రాణి గైడిన్లు
వెనకబడిన ప్రాంతానికి చెందిన రాణి గైడిన్లు పాఠశాలకు వెళ్ళలేదు. కాని స్వాతంత్ర్య స్ఫూర్తి నిండుగా ఉన్న ఆమె, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంది. 16 సంవత్సరాల వయస్సులో ఉద్యమానికి నాయకత్వం వహించింది. తన `జేలియనగ్రోంగ్’ వర్గాలను కూడదీసి, బ్రిటిషువారికి పన్నులు చెల్లించవద్దని కోరి, దేశ స్వాతంత్ర్యానికై పోరాడింది. ఆమె మాటమీద అన్ని నాగావర్గాలు, బ్రిటిష్ పాలకులను ఎదిరించి సహాయనిరాకరణ ప్రారంభించారు. దానితో బ్రిటిష్ పార్లమెంటు ఆమెపై `ఈశాన్య భారత ఉగ్రవాది’ అంటూ ముద్రవేసింది. జీవిత కారావాస శిక్ష విధించింది. నాగా సంప్రదాయ `హెరాకా’...
పర్వత పుత్రిక – రాణి గైడిన్లియు
“తన ప్రజలకోసం, తను నమ్మిన ప్రయత్నం కోసం సర్వం త్యాగం చేసిన ఇటువంటి ప్రజ్ఞ్యావంతురాలు, ధీరవనిత ఉండడం, ఆ దేశానికే గర్వకారణం. ఆమె తన జీవితకాలంలోనే ఎంతో ప్రసిద్ధి పొందింది” – భారత చరిత్రకారుడు రాణి గైడిన్లియు (26 జనవరి 1915- 17 ఫిబ్రవరి 1993) మన దేశంలో చాలామంది భారత స్వాతంత్ర్యోద్యమకారులలాగే, ఈమె చరిత్ర కూడా మరుగున పడిపోయింది. 4 మే 2014 తేదిన, ఈమె జన్మ వార్షికోత్సవo జరపడానికి,...
“Swarajhari” program organized at Bhagyanagar
Rashtriya Swayamsevak Sangh Sarasanghchalak Mohan ji Bhagwat said that arts and music contributing in huge scale in cultural Renaissance of th Bharat. He was present at "Swarajhari" program organized by Rashtriya Swayam Sevak Sangh at Ghatkesar, Bhagyanagar on 15th February. In his address, Sarsanghchalak ji particularly congratulated the artists and organizers of this Swarajhari programme. A total of 81 selected Ghosh...
జన్వాడ ఘటనలో RSS పై అసాంఘిక శక్తుల దుష్ప్రచారం.. అసలు వాస్తవాలివే..!!
లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా భ్రమ కల్పించటం అంటే ఇదేనేమో. ఓ క్రైస్తవ ప్రార్థనామందిరంపై జరిగిన దాడిని హిందూ మతానికి ముడిపెట్టి.. శాంతిభద్రతలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్ శివారు శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలోని ఓ చర్చ్ పై కొందరు దుండగులు రాళ్లు రువ్వి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తలుపులు, కిటికీలు విరగ్గొట్టారు. ప్రార్థనామందిరంలోకి దౌర్జన్యంగా చొరబడి అడ్డొచ్చిన ముగ్గురు వ్యక్తులను చితక్కొట్టారు. మహిళలపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో జన్వాడా గ్రామం...
త్రిమూర్తి స్వరూపుడు ఆదిత్యుడు
సూర్యభగవానుడు కర్మసాక్షి. సకల లోకాలకు ఆత్మస్వరూపుడు. ‘సర్వం సూర్యమయం జగత్’ అన్నట్లు సకల జగత్తు ఆయన తేజస్సుతో చైతన్యం పొందుతోంది. సమస్త ప్రాణకోటి ఆయనపైనే ఆధారపడి ఉంది. సకల చరాచరసృష్టికి, జీవరాశి మనుగడకు సూర్యశక్తి అనివార్యం. ఆయన కాలస్వరూపుడు. సూర్యగమనాన్ని అనుసరించే సంవత్సర కాలాన్ని ఉత్తర దక్షిణాయనాలుగా విభజించారని తెలిసిందే. సమస్త జీవరాశికి ఆధారభూతుడు కనుకనే వేదాలు ఆయనను త్రిమూర్తి స్వరూపుడిగా, సర్వదేవతా సమాహారమని అభివర్ణించాయి. సూర్యనాయణమూర్తి త్రిమూర్తి స్వరూపుడు. ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం మహేశ్వరుడు, సాయంత్రం విష్ణు స్వరూపుడిగా అర్చిస్తారు. సూర్యకాంతిలో కనిపించే...
శక్తి స్వరూపుడు సూర్యుడు
రథసప్తమి సందర్భంగా.... రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. 1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'2. వైశాఖంలో అర్యముడు3. జ్యేష్టం-మిత్రుడు4. ఆషాఢం-వరుణుడు5....
సుమనోహరంగా “స్వరఝరి”
భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కళలు ఎంతో దోహదం చేస్తున్నాయని.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ్ చాలక్ మాన్యశ్రీ మోహన్ భాగవత్ గారు అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ పరిధిలోని భాగ్యనగర్ మహానగర్ (సంభాగ్)లో ఏర్పాటు చేసిన "స్వరఝరి" ప్రదర్శన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు స్వరఝురి ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులను, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఇక.. విశేషంగా తరలి వచ్చిన సంగీత అభిమానులతో స్వరఝురి కార్యక్రమం సుమనోహరంగా సాగింది. వివిధ రకాల వాద్యాలు లయబద్దంగా వాయించిన కళాకారులు.. తమ...
“విద్యకు విముక్తి” పుస్తక ఆవిష్కరణ
శ్రీ తంగేడుకుంటా హెబ్బార్ నాగేశ్వరరావు గారు రచించిన, సంవిత్ ప్రకాన్ వారు ప్రచురిస్తున్న "విద్యకు విముక్తి" అనే పుస్తకాన్ని భాగ్యనగర్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న నేషనల్ బుక్ ఫేర్ లో ఫిబ్రవరి 14న సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఐఎఎస్ అధికారి చామర్తి ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ కార్య-శాసన-న్యాయ వ్యవస్థల మాదిరిగా విద్యకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్నారు. జాతీయ పునర్ నిర్మాణం కోసం ప్రాథమిక విద్యా స్థాయిలో భారతీయ భాషల ఉన్నత విద్య స్థాయిలో సంస్కృత భాష ద్వారా...