పారిశుద్ధ్య కార్మికుడి నుండి చండీగఢ్ మేయర్ దాకా.. ఓ స్వయంసేవక్ ప్రస్థానం
రాజేష్ కాలియా.. తాను పొట్టకూటి కోసం ఏ నగర వీధుల వెంట చెత్త ఏరుకుని జీవనం సాగించాడో ఇప్పుడు అదే నగరాన్ని మేయర్ హోదాలో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కంకణం కట్టుకున్నాడు. చండీగఢ్ నగరానికి చెందిన రాజేష్ కాలియా వీధుల వెంట ఉన్న చెత్తను సేకరించి, దాని విక్రయం ద్వారా వచ్చిన చిరు సంపాదనతో జీవనం సాగించేవాడు. వాల్మీకి వర్గానికి చెందిన వీరి కుటుంబం 1977లో చండీగఢ్ వచ్చి స్థిరపడింది. తండ్రి కుందన్ లాల్ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసేవారు. చాలీచాలని సంపాదనవల్ల వారి ఇల్లు గడవటమే కష్టంగా మారింది....
Kerala reclaims identity: Ayyappa Bhaktha Sangamam turns out to be the largest-ever Hindu congregation in the state
Sending a stern warning to the ruling CPM that has been incessantly trying to destroy temple traditions and Hindu customs in the state, the Sabarimala Karma Samiti organised a mammoth gathering ‘Ayyappa Bhaktha Sangamam’ in Thiruvananthapuram, the capital city of Kerala, on January 20. The meeting witnessed a huge number of sanyassins and spiritual leaders from across the South India and lakhs of...
Prestigious Institution in Chennai bow down
Controversial, derogatory painting exhibits at Loyola College had outraged a storm among nationalists. Loyola college, in association with Alternative Media Centre had conducted a folk festival ‘Veethi Virudhu Vizha’ on January 19-20. On the sidelines of the event, this painting exhibition aimed at creating a record with Acme Book of World Records. BJP and Hindu organizations strongly condemned the...
Seva Bharathi – ‘Run for A girl Child – 2019’
About 8000 people from 50 IT companies from Telangana took part in the event 'Run for A Girl Child' event held in 3 categories: 21K, 10K and 5K RUN at GMC Balayogi Sports Stadium, Hyderabad. About 500 people from Army took part in this event and they won prizes in most of the categories. Arjun Ram Meghwal Union Minister of...
8 వేల మందితో బాలికల వికాసం కోసం సేవా భారతి ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’
సేవాభారతి ఆధ్వర్యంలోని కిశోరీ వికాస్ కేంద్ర ఏర్పాటు చేసిన 'రన్ ఫర్ గర్ల్ చైల్డ్' (బాలికల వికాసం కోసం పరుగు) కార్యక్రమంగా జనవరి 20 ఆదివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. బాలికల వికాసమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ పరుగు కార్యక్రమంలో 8 వేల మందికి పైగా క్రీడాకారులు, సామజిక కార్యకర్తలు పాల్గొన్నారు. 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ల విభాగాల్లో సాగిన ఈ పరుగులో తెలంగాణ వ్యాప్తంగా 50 ఐటీ కంపనీలకు చెందిన ఉద్యోగులతో పాటు 400 మంది వివిధ సైనిక...
ముస్లిం దేశాల్లోనే ముస్లింలకు భద్రత లేదు – సయ్యద్ రిజ్వాన్ అహ్మద్ ఇంటర్వ్యూ
తన జాతీయవాద ధోరణిని ప్రదర్శించడంలో ఏమాత్రం సంకోచించని ఇస్లామిక్ పండితుడు, ప్రముఖ న్యాయవాది సయ్యద్ రిజ్వాన్ అహ్మద్ తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వ్యక్తం చేస్తుంటారు. తన బంధువు, నటుడు అయిన నసిరుద్దీన్ షా `అసహిష్ణుత’ గురించి మళ్ళీ చర్చ ప్రారంభించాలని ప్రయత్నించినప్పుడు రిజ్వాన్ అహ్మద్ స్పష్టంగా దానిని వ్యతిరేకించారు. భారత దేశాన్ని గురించి అపోహలు, విమర్శలు ప్రచారం చేయడానికి సర్వత్ర పోటీ సాగుతున్న సమయంలో రిజ్వాన్ మాత్రం హిందూ – ముస్లిం సంబంధాల గురించి సానుకూలమైన దృక్పధాన్నే వ్యక్తం చేశారు – ప్ర. అసహిష్ణుత గురించిన...
कुंभ मेले में सरकार्यवाह जी का वक्तव्य
राष्ट्रीय स्वयंसेवक संघ: 18-Jan-2019 सरकार्यवाह श्री भैया जी जोशी द्वारा राम मंदिर के विषय में कुंभ मेले में दिये वक्तव्य का संदर्भ यह है कि “कुंभ मेले जैसे सांस्कृतिक पर्वों के द्वारा होने वाले राष्ट्रीय तथा सांस्कृतिक जागरण “ से विकास की दिशा में देश को ले जाने के लिए समाज को सक्रिय होने की प्रेरणा मिलती है। 1951 में सोमनाथ...
విశ్వహిందూ పరిషద్ పూర్వ అధ్యక్షులు శ్రీ విష్ణుహరి దాల్మియా మృతికి ఆరెస్సెస్ శ్రద్ధాంజలి
శ్రీ విష్ణుహరి దాల్మియా స్వర్గస్తులయ్యారన్న విషాదకర వార్త మన మనస్సుల్లో బాధతో కూడిన ఒక వెలితిని కలిగించింది. ప్రస్తుత తరంతోపాటు మూడు తరాల వారు ఆయన సాగించిన సామాజిక కృషిని ప్రత్యక్షంగా చూశారు. ధార్మిక రంగంలోనేకాక మిగిలిన అన్ని రంగాలలో పనిచేసిన కార్యకర్తలకు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులుగా ఆయన ఆత్మీయ మార్గదర్శనం లభించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిశ్చలంగా, శాంతియుతంగా పనిచేసుకుపోయే ఆయన తత్వం మనందరికీ తెలుసు. ఆయన మరణంతో ఒక జ్యేష్ఠ మార్గదర్శకుడిని మనం కోల్పోయాము. `ఈశ్వరేచ్చా బలీయసి’. ఈ దుఃఖాన్ని సహించి, ఆయన అనుసరించిన...
సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా వివేకానంద జయంతి ఉత్సవాలు
స్వామి వివేకానంద జయంతి సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సందర్భంగా 8 జనవరి నుండి 12 వరకు 'సేవా - సమరసత' అంశంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా వేల మందికి సమరసత మరియు వివేకానందుడి సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో ప్రధాన వక్తగా పాల్గొన్న సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ నిరుపేద, ధీన జనులకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, కరుణాంతరంగుడు స్వామి వివేకానంద అని, ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ ఈ సంవత్సరం...
सरसंघचालक मोहन भागवत जी का श्रद्धांजलि संदेश
श्री विष्णु हरी डालमिया जी के दुःखद निधन का समाचार हम सभी के मन में एक दुःखदायक रिक्तता निर्माण कर गया है। वर्तमान पीढ़ी सहित समाज की तीन पीढ़ियां उनके समाज जीवन में सतत् व सक्रिय योगदान को देखते आयी हैं। विश्व हिन्दू परिषद के अध्यक्ष के नाते धार्मिक जगत सहित सभी क्षेत्रों में काम करने वाले कार्यकर्ताओं में...


















