శబరిమల: అయ్యప్ప భక్తుల శాంతియుత ఆందోళనల్లో విధ్వంసానికి కుట్ర?
శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సాగుతున్న అయ్యప్ప భక్తుల శాంతియుత ఆందోళనల్లో తీవ్రవాదులు విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప భక్తుల నిరసనల్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇబ్రహీం కుట్టీ సివిల్ దుస్తుల్లో పాల్గొన్న ఘటన అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఈనెల 18న నీలక్కల్ ప్రాంతంలో జరిగిన అయ్యప్ప భక్తుల నిరసనల్లో ఇబ్రహీం కుట్టీ సివిల్ దుస్తులు ధరించి భక్తుల్లో కలిసిపోయి ఆ ప్రదర్శనల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. దీని ద్వారా అయ్యప్ప భక్తులు చేపట్టిన శాంతియుత నిరసనను భగ్నం చేసి, శబరిమల పుణ్యక్షేత్రాన్ని సమస్యాత్మక ప్రాంతంగా మార్చడానికి...
And this is how Sardar Patel Materialised the Unity of India
Mahatma Gandhi told Sardar Vallabhbhai Patel that, “The problem of the States is so difficult that you alone can solve it.” Patel became the knight in the shining armour when the country faced the biggest problem left by the British while departing India- more than 550 Princely States. The ‘iron man of India’, Sardar Patel was valued on the...
విచారణ లేకుండానే గ్రామస్థులు జైలుకు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-20)
ముఠా తమతోబాటు డ్బుభైమంది ఖైదీలను హైదరాబాద్ తీసుకెళ్ళిపోయింది. వెంట మరో రెండు ట్రక్కుల్లో పోలీసుల, రజాకార్ల శవాలతోపాటు కొలిపాక, ఆలేరుల గుండా ఈ ముఠా వెళ్ళిపోయిందని గ్రామస్థుల కథనం. విచారణ లేకుండానే ఆ డైబ్భై మంది గ్రామస్థులను చంచలగూడా జైల్లో తోసివేశారు. రెండు నెలల తర్వాత వాళ్ళలో సగంమందిని వదిలిపెట్టినా మిగతా వాళ్ళను మాత్రం పోలీసుచర్య జరిగేవరకు జైల్లో ఉంచారు. రేణుగుంటపై పోలీసులు, రజాకార్లు దాడి జరిపి రామిరెడ్డిని హత్యచేసిన తర్వాత ఆనాటి హైద్రాబాద్ రేడియో ఈ వార్తను ప్రసారం చేసింది. “రేణుగుంటలో జరిగిన...
ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారి మండల్ సమావేశాలు -2018
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్అ ఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలు అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు థానే జిల్లా భయందర్ సమీపంలోని కేశవసృతిలో మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా సంస్థాపరమైన గుణాత్మకమైన విషయాలు, సంస్థ విస్తరణ పట్ల చర్చ జరుగుతుందని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్ కుమార్ మాట్లాడుతూ సంవత్సరంలో రెండు సార్లు సంస్థకు సంబందించి సమీక్ష జరుగుతుందన్నారు. అందులో సాధారణంగా మొదటవి మార్చ్ నెలలో...
RSS ABKM 2018 – Press Statement
KeshavSrushti (Thane), October 29, 2018: The three-day meet of the Akhil Bharatiya Karyakari Mandal (ABKM) of Rashtriya Swayamsevak Sangh (RSS) shall deliberate on qualitative aspects of core organizational issues like its horizontal and vertical expansion, said Akhil Bharatiya Prachar Pramukh Arun Kumar. On the backdrop of the ABKM meet here at KeshavSrushti near Bhayandar in Thane district to be held...
Advocates protest against attack on Temple Priest, demanded ex gratia to victim
Advocates of District Court protested at Martyrs’ Memorial Rock against the attack on Satyanarayana, a Hindu Priest of Shiva Sai Mandir at Pochamma Maidhan area in the Warangal city by Natiq Hussaini on Friday. The severely injured Satyanarayana is currently undergoing treatment at local hospital. Speaking to the press, advocates demanded that the state government must announce Rs. 10 Lakhs...
“దాడికి గురైన పూజారికి ఎక్స్-గ్రేషియా చెల్లించాలి” – వరంగల్ న్యాయవాదుల నిరసన ప్రదర్శన
వరంగల్ జిల్లాకోర్టు న్యాయవాదులు పోచమ్మ మైదాన్ దగ్గర ఉన్న శివ సాయి మందిర్ వృద్ధుడైన పూజారి సత్యనారాయణపై ఇతర మతానికి చెందిన వ్యక్తి చేసిన దాడి, హత్యా ప్రయత్నాన్ని నిరసిస్తూ అమరవీరుల స్థూపం దగ్గర నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఒక ప్రేమికుడిని హత్య చేస్తే నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం వృద్ధుడైన పూజారి చావు బ్రతుకుల్లో ఉంటే కనీసం పరామర్శించలేదని విమర్శించారు. పూజారికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని, అతని ఆరోగ్యం పూర్తిగా కుదుట పడేవరకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఆలయ పూజారి సంఘీభావం తెలుపుతూ అతనిని పరామర్శించారు. తెలంగాణ బార్ కౌన్సిల్...
రామజన్మభూమిలో రామమందిర నిర్మాణమే భారతీయుల ఆకాంక్ష
సనాతనము అంటే శాశ్వతము. ఆది చివర లేనిదే సనాతనము. సనాతన ధర్మాన్ని ఆచరించే వాండ్లే హిందువులు. సనాతనమైన వేదాలను అనుసరించి జీవించేవాండ్లు హిందువులు. వీరు వేదాలననుసరించుట, విగ్రహారాధన చేయుట, పునర్జన్మను నమ్ముట వీరి జీవన విధానము. హిందువులు దేవునికొఱకు ఏ పనిచేయరు. దేవుండ్లను ఏ కోరికలు కోరరు. వారు కోరే ప్రధాన కోరిక ఒకే ఒక్కటి అది సృష్టితో ఆవిష్కరించిన ప్రతి దానిని సురక్షితంగా కాపాడమనేది. అందుకే హిందువులు చేసే ప్రతి పండుగ, ఉత్సవము, వేడుకలలో ప్రకృతిని ఆరాధిస్తారు. భగవంతుడిని వివిధ రూపాలలో...
రక్షణ దళాన్ని ఆయత్తం చేసిన రామిరెడ్డి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-19)
మాఘమాసం (ఫిబ్రవరి) ఆకురాలు కాలం సమీపిస్తున్న రోజులు. చలిగా ఉన్న రాత్రులు. మూడు గంటలు కావొస్తున్నది. రేణుకుంట తూర్పుదిశలో కొండపై వడ్డరి వాళ్ళు రాళ్ళు కొడుతున్నారు. తమ గ్రామంలో నిర్మించనున్న గాంధీ మందిరానికి అవసరమైన రాతిని తొలుస్తున్న ఒక వడ్డరి దూరంగా రేగుతున్న దుమ్మును చూశాడు. అకస్మాత్తుగా కొండదూకి గ్రామంవైపు పరుగెత్తుకొచ్చాడు. పటేల్ రామిరెడ్డికి తాను చూసిన దృశ్యం గురించి వివరించి చెబుతూ “పటేల్ దొరా! ఇది పగవాళ్ళ రాత్రి. మేల్కొని ఉండాలి” అని హెచ్చరించాడు. వడ్డరి అతను అందచేసిన వార్త విని రామిరెడ్డి...
Only Hindus Will Head Devaswom Boards: Kerala High Court
The High Court ruling deals a severe blow to CPM’s sinister move to appoint non-Hindus to key posts in the Kerala Hindu temple administration board Kerala High Court ruled on October 26, that only Hindus can come to the helm of Dewaswoms. The rule is in the wake of petitions filed by BJP state president Adv. P.S. Sreedharan Pillai, Hindu...

















