యునివర్సిటీల ధుర్గతికి కారకులెవరు?

రాజగృహంలోని సాలవతి అనే పరిచారిక పుత్రుడు జీవకుడు. అతడు రాజ కుమారుడైన అభయుని చేతిలో పెరిగాడు. కొన్నాళ్లకు జీవకుడు ఏదైనా కళను అభ్యాసం చేయాలని సంకల్పించి తక్షశిల విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. గొప్ప ఆయుర్వేద పండితుని దగ్గర శిష్యుడై ఏడేండ్లు విద్యాభ్యాసం చేశాడు. తన విద్యాభ్యాసం ఎప్పుడు పూర్తవుతుందని గురువును అడిగినపుడు- ఆయన ఓ పరీక్ష పెట్టాడు. జీవకుడికి ఓ పారను ఇచ్చి తక్షశిల కేంద్రంగా ఓ యోజనం దూరంలోని మొక్కలను పరీక్షించి ఔషధానికి పనికిరాని మొక్కను తెమ్మన్నాడు. జీవకుడు తిరిగివచ్చి ‘ఔషధానికి ఉపయుక్తం...

సాహస వీరుడు చింతపూడి రామిరెడ్డి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-18)

తెలంగాణలో రజాకార్ల దురంతాలను సాహసంతో ప్రతిఘటించిన అమరవీరులలో శ్రీ చింతపూడి రామిరెడ్డి ఒకరు. ఆయనవల్ల నల్లగొండ జిల్లాలోని గ్రామం రేణుకుంట హైదరాబాదు చరిత్రలో చిరకాలం నిలిచిపోయింది. భువనగిరి తాలుకాలో ఉన్న ఈ గ్రామానికి యాదగిరిగుట్ట మార్గంగా వెళ్ళవలసి ఉంటుంది. ఈనాటికీ సరియైన మార్గం లేనందువల్ల భువనగిరి నుండి 20 మైళ్ళు ప్రయాణం చేసి సర్వీసు బస్సు ద్వారా ఈ గ్రామం చేరడానికి దాదాపు రెండు గంటలు పట్టింది. ఒకనాడు హైద్రాబాద్ రేడియో, ఆనాటి వార్తా పత్రికలు రేణుకుంట గురించి ఆ గ్రామ నివాసి రామిరెడ్డి...

భారత మాత సేవలో సోదరి ‘నివేదిత’

మనదేశం బ్రిటిష్‌వారి పాలనలో ఉన్న కాలమది. అనేక సమస్యలు, అవిద్య, పేదరికం ఇతర సామాజిక రుగ్మతలలో సతమతమవుతున్న మనదేశానికి పశ్చిమ దేశాల నుండి సేవాభావంతో సహాయం చేసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. వారిలో మార్గరెట్‌ నోబుల్‌ ఒకరు. కేవలం సేవా భావమే కాకుండా భారత దేశపు సాంస్కృతిక జ్యోతి తనను ఆకర్షించిన కారణంగా భారతదేశమే తమ గమ్యంగా భావించి ఆజీవన పర్యంతం ఇక్కడి ప్రజలలో మమేకమై సోదరి నివేదితగా మనకు ప్రాతఃస్మరణీయురాలైనది. స్వామీ వివేకానంద స్ఫూర్తి 1895 సంవత్సరంలో మార్గరెట్‌ జీవితం అసాధారణమైన మలుపుతిరిగింది. ఆమె...

Matrushakti and RSS: The Inspiring Saga of Rashtra Sevika Samiti

The year was 1936. Almost ten years after the Rashtriya Swayamsevak Sangh (RSS) was formed in 1925, Laxmibai Kelkar met Dr Keshav Baliram Hedgewar to discuss the idea of women participating in the RSS activities. She wished that women must contribute their bit towards nation building. Laxmibai’s son regularly attended the Shakha at Wardha, Maharashtra. A decision was taken to...

Hindu Priest attacked in Warangal

Warangal: A priest in Sai Baba temple near Pochamma Maidan here was assaulted by a person reportedly belonging to Muslim community following an altercation between them over the blaring of  loud speaker in the temple. According to the police, a person, named Natiq Hussaini of LB Nagar, demanded that the priest D Satyanarayana to stop the loud speaker of the temple...

“Don’t play to the gallery; Government will have to pay heavy price if it arrests innocents” – Kerala High Court Warns CPM Government 

In a major setback to the CPM, Kerala High Court lashed out at the Kerala Government over the brutal police crackdown against the Ayyappa devotees and Hindu activists following the Sabarimala protests. Kerala High Court, while considering the petition against the police atrocities on devotees, today warned the state government that it will have to pay a heavy price...

“కుల అసమానతలు విడనాడి సమరసతను సాధించాలి” – సామాజిక సమరసత అఖిల భారత కన్వీనర్ శ్యాంప్రసాద్ 

భారతీయ సమాజంలో కుల అసమానతలు విడనాడి సమరసతను సాధించాలని సామాజిక సమరసత వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యాం ప్రసాద్ అన్నారు. గురువారం రాత్రి మెదక్ లోని గీతా ఉన్నత పాఠశాలలో మహర్షి వాల్మీకి, కొమురంభీం జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సమరసతా సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపి ఏకాత్మతను కలిగి ఉండాలని, సామరస్యంతో ఐక్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. వాల్మీకి రామాయణం మనిషిలో జీవన విలువలను నిర్మాణం చేస్తుందని, కొమురం భీం సమాజాన్ని ఒకతాటి పై కలిపి స్వాతంత్ర్య పోరాటం...

దూరం దూరం అంటే దేశానికి భారం!

దేశంలోని రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి వచ్చి భారత ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి తమ వంతుగా కృషిచేసే అవకాశాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కల్పించింది. మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన సమ్మేళనానికి అన్ని పార్టీలకు ఆహ్వానాలు అందాయి. అయితే కాంగ్రెస్ తో సహా అన్ని విపక్షాలు మోహన్ భాగవత్ సమ్మేళనానికి గైరుహాజరయ్యాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గతంలో ఎన్నోసార్లు ఆరెస్సెస్ వేదికను పంచుకున్నారు. మరెంతో మంది కీలక రాజకీయ నాయకులకు సంఘ్ తో వ్యక్తిగత అనుబంధం ఉంది. అన్ని పార్టీలు...

“ప్రకరణలు 370 మరియు 35A ఉండకూడదనే మా నిశ్చిత అభిప్రాయం” – డా. మోహన్ భాగవత్

" జమ్మూ కాశ్మీరుకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు 370 మరియు 35A గురించి మా అభిప్రాయం అందరికి తెలిసినదే. వాటిని మేము అంగీకరించము, అవి ఉండకూడదనే మా నిశ్చిత అభిప్రాయం." - మోహన్ జి భాగ్వత్ , RSS సర్ సంఘచాలక్ https://youtu.be/KHYH9uJfS7Y

ఆర్.ఎస్.ఎస్ దృష్టికోణంలో స్వదేశీ విధానం

స్వదేశీ విధానంపై ఆరెస్సెస్ దృష్టికోణం అంశం మీద అడిగిన ప్రశ్నలకు ఆర్.ఎస్.ఎస్ సరసంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ సమాధానం https://www.youtube.com/watch?v=HSskCV39yqw&feature=youtu.be