Fathoming the Muslim Question

Guruji had rightly warned that appeasement of minorities and breeding of Mullahs as the leaders of Muslim society would lead to disaster some day. The hostility of fatwa and fundamentalism we are witnessing today in the country is a reflection of the same danger Shri Madhavrao Sadashiv Golwalkar (1906-1973) admiringly addressed as ‘Shr iGuru ji’ was the second Sarsangachalak of...

‘మరుగుజ్జుల మహాకూటమి…

విచక్షణకు తావులేని వైరుధ్యం నిక్కుతోంది విపక్షాల ‘ఏకత్వం’ పిల్లిమొగ్గలేస్తోంది.. అపురూపపు వ్యూహరచన ‘కపి’ రూపం దాల్చుతోంది, విపరీతపు పులుసుకూర విస్తళ్లను మింగుతోంది... మమతా బెనర్జీకి గొప్ప అపశకునం రావడం సరికొత్త శుభపరిణామం. ‘ఐక్యజనతాదళ్’కు చెందిన హరివంశ నారాయణ్‌సింగ్ రాజ్యసభ ఉపాధ్యక్షుడుగా ఎన్నిక కావడం మమతా బెనర్జీకి ఎదురైన అపశకునం... సిద్ధాంత సమానత్వంలేని మరుగుజ్జు పార్టీలతో ‘మహాకూటమి’ని ఏర్పాటు చేయడానికి మమతా బెనర్జీ చేస్తున్న  ప్రయత్నం బెడిసికొడుతోంది. మమతా బెనర్జీ ప్రదర్శిస్తున్న ‘భారతీయ జనతా పార్టీ’ వ్యతిరేక విన్యాసాలకు ఇతర ప్రతిపక్షాల నుంచి పెద్ద స్పందన లభించిన దాఖాలా లేదు. అయినప్పటికీ ఆమె పరుగులు పెడుతోంది.....

Discipline is the hallmark of RSS, says Justice Kemal Pasha

Justice (Retd. Kerala High Court) Kemal Pasha said in Kochi that RSS is a disciplined movement. Its discipline is unique. It is inevitable to maintain secularism, unity and integrity of the country. Every Indian needs discipline. He was addressing the Gurupooja-Gurudakshina programme of RSS in Bhaskareeyam Convention Centre in the RSS Kerala state headquarters complex, Kochi. Jce. Pasha said, he...

NIA arrests two persons for having links with Islamic State in Hyderabad

The National Investigation Agency (NIA) on Sunday arrested two youths from Hyderabad in connection with 2016 Islamic State (IS) module case. NIA officials said that Mohammed Abdullah Basith (24), and Mohammed Abdul Qhadeer (19), have been arrested as they were allegedly conspiring to furthering the ISIS ideology to carry out terrorist acts in India. The two accused have been in touch...

స్వాతంత్య్ర పోరాటంలో తెలుగు మహిళలు

బ్రిటీష్‌ రాజ్యంలో వారి అరాచకాలకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ఇచ్చిన సందేశాలకు ప్రభావితమై ఎందరో తెలుగు మహిళలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. బ్రిటీష్‌ పాలకులకు దేశం నుంచి వెళ్లగొట్టాలనే గట్టి నిర్ణయంతో ముందుకు సాగారు. అలాంటివారిలో మాగంటి అన్నపూర్ణాదేవి, దువ్వూరి సుబ్బమ్మ గాంధీజీ ప్రశంసలు పొందిన వనితలు. మాగంటి అన్నపూర్ణాదేవి  ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో డబ్బులకోసం రచయితగా మారిన ఈమె.. గాంధీ సందేశాలతో ప్రభావితమై స్వాతంత్య్ర పారాటంలో ప్రముఖ పాత్ర పోషించి, వీరవనితగా చరిత్రలో నిలిచింది. అంతేకాదు... గాంధీజి పిలుపునిచ్చిన 'విదేశీ వస్తు...

ASI turns down plea for prayers in Golconda Fort mosques

Archaeological Survey of India (ASI) has refused permission sought by Majlis-e-Ittehadul Muslimeen MLA Kausar Mohiuddin for Muslims to offer prayers and perform rituals in the ancient mosques and dargah located inside the Golconda Fort. On July 21, 2018, the MLA had written two letters to the superintendent of ASI, Hyderabad, but the request was turned down as ASI wants to...

దేశభద్రత ముఖ్యం కాదా?

సుప్రీం కోర్టు ఆదేశంతో కేంద్ర ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం సం యుక్తంగా నిర్వహించిన జాతీయ పౌర నమోదు (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియతో అక్కడ నివసిస్తున్న 40 లక్షల మందిని (ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినవారు) చొరబాటుదారులుగా తేలారు. వెంటనే నకిలీ లౌకికవాద ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో గందరగోళం సృష్టించాయ. ఈ దేశం భారతీయులకు మాత్రమే అనే స్పష్టమైన విషయాన్ని మరచిపోయి ఇంకా వలసవాద రాజకీయాలను పట్టుకొని విపక్ష నేతలు వేలాడుతున్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్లోకి బంగ్లాదేశ్ నుండి వస్తున్న చొరబాటుదారుల సమస్య ఈనాటిది కాదు....

కేరళ వరద సహాయక చర్యలలో పాల్గొన్న స్వయంసేవకులు

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునగడం, సాదారణ ప్రజల దైనందన జీవితంలో స్తంబించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు వరద సహాయక చర్యలలో పాల్గొన్నారు.      

గ్రామంలో స్థిరపడ్డ ఆదర్శ ప్రభుత్వ ఉపాధ్యాయుడు

మరదగడ్డి - ఇది ఉత్తర కర్ణాటక రాష్ట్రంలోని ఒక చిన్న పల్లెటూరు. హుబ్లీ నుండి సిర్సి వెళ్ళే దారిలో కాతూరు గ్రామం నుండి 2కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దీని పక్కనే ఒక అడవి. ఈ ఊరిలో 21 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. జనాభా కూడా 100 మాత్రమే. వారికి పశుపోషణే  జీవనాధారం. పాలు మరియు పాల ఉత్పత్తులు, అంతేకాకుండా పేడను ఎరువు గా చేసి వక్క తోటలకు అమ్ముతారు. వర్షాకాలంలో విపరీతమైన వర్షాలకు ఊరంతా ఇబ్బంది పడుతుంటారు. ఊరిలో పిల్లలు బడికి...

కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలేశారు, చీకటి బతుకుల్లో వెలుగులు నింపారు!

‘సామాజిక చైతన్యం ఉంటే చాలు విజయాలు సాధించవచ్చు’ అనే విషయాన్ని ఆ ఇద్దరు యువకులు మరోసారి నిరూపించారు. అంధకారంలో ఉన్న గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. భారతదేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం లభించిందని ఇటీవలి నివేదిక తెలుపుతోంది. కాని అనేక ఇళ్ళకు ఇంకా విద్యుత్‌ సౌకర్యం రావాల్సి ఉంది. ఈ పరిస్థితులను చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? కొందరు ‘అయ్యో.. పాపం’ అని ఆవేదన చెందుతారు. మరికొందరు ‘దేశంలో ఇప్పటికీ గ్రామాలు ఉన్నాయా?’ అని జాలి పడతారు. కాని ఆ ఇద్దరు...