నిరుద్యోగ సమస్య గురించిన నిజానిజాలు

- ఉత్తమ్ గుప్తా సర్వత్ర ప్రచారం జరుగుతున్నట్లుగా ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం విఫలం కాలేదు. స్వయంఉపాధి అనే ఆలోచన మనకు కొత్తకావడమే ఈ అపోహలకు కారణమవుతోంది. ఏడాదికి 2కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నది ఆరోపణ. తమ ఆరోపణను ఋజువు చేసుకునేందుకు విమర్శకులు ప్రభుత్వ కార్యాలయాల్లో గుమాస్తా లేదా అటెండర్ ఉద్యోగానికి కూడా వస్తున్న వందలు, వేల దరఖాస్తులను చూపిస్తున్నారు. ఒకపక్క పట్టభద్రుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంటే ఉద్యోగావకాశాలు తరుగుతున్నాయన్నది వారి ఆరోపణ. ఇది దేశంలో...

ఇస్లాం ఆధారిత షరియా న్యాయస్థానాలు భారత లౌకిక విశ్వాసాలకు ప్రమాదం

దేశంలోని అన్ని జిల్లాల్లో షరియా న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎమ్‌పీఎల్‌బీ) నిర్ణయించడం తీవ్ర వివాదం రేపుతోంది. ఏడు దశాబ్దాల క్రితం రాజ్యాంగ నిర్మాణ సభలో లౌకిక రాజ్య మౌలిక సూత్రాలపై హోరాహోరీగా సాగిన చర్చను ఈ నిర్ణయం మళ్ళీ తిరగదోడింది. ఉమ్మడి పౌరస్మృతికి ఆ సభలో కొందరు సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తడం పట్ల బీఆర్‌ అంబేడ్కర్‌తోపాటు ఇతర న్యాయనిపుణులూ ఆందోళన వ్యక్తీకరించారు. ఏఐఎమ్‌పీఎల్‌బీ తాజా నిర్ణయం పాత ఆందోళనలకు మళ్ళీ ఊపిరి పోస్తోంది. కాంగ్రెస్‌తో...

సూడో సెక్యులరిస్టుల వింత చేష్టలు.. వికృతరాతలు..!!

ఇటీవల ఓ చోట స్వామివివేకానందుల విగ్రహావిష్కరణ జరిగింది. దానికి అక్కడి స్థానిక శాసన సభ్యుడు కూడా వచ్చాడు. ఆయన రొటీన్‌గా స్వామివివాకానందుల గొప్పతనాన్ని గూర్చి రెండు మాటలు చెప్పి వెంటనే “మన దేశంలో కులాలు మతాలు లేవు అందరూ ఒక్కటే” అన్నాడు. ఆ వేదికపై రామకృష్ణ మఠానికి చెందిన స్వామి కూడా ఉన్నాడు. తర్వాత నా ఉపన్యాసంలో అది శుద్ధ తప్పని చెప్పాను. ఎమ్మెల్యేగారికి తెలియదని నేను అనుకోను. కానీ హిందువులలో ఓ కరడుగట్టిన ఆలోచన ఏమిటంటే  నేను హిందువును అన్నా, హిందూమతం...

Idea of Islamic Sharia courts is to impose ‘mullahdom’ and grab judicial power

When the victims of Triple Talaq and Halala are facing grave injustice, the AIMPLB came up with a shocker by declaring the intent to open Sharia Courts in every district. This is nothing but an attempt to perpetuate the Monopoly of Mullahs and negate the fight of gender justice by common Muslim women. In a recent incident from Kerala, a...

ఆదిలాబాద్ జిల్లా బజార్ హుత్నూర్ లో ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థినుల క్రైస్తవ మతమార్పిడికి యత్నించిన ప్రిన్సిపాల్

ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హుత్నూర్ మండలంలోని ​ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో ఇంటర్మీడియట్ చదువుతున్న 50 మంది విద్యార్థులను వారి వసతి గృహం నుండి ఎలాంటి అనుమతి లేకుండా స్కూల్  ప్రిన్సిపాల్ లావణ్య ​ఆదివారం నాడు (14-జూలై) నాడు ​స్థానిక చర్చి​లోని  ప్రార్ధనకు తీసుకొని వెళ్ళింది. ఈ విషయాన్నీ తెలుసుకున్న గ్రామస్తులు చర్చి వద్దకు వెళ్లి పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహార శైలిని, అమాయక పిల్లల చేత క్రైస్తవ మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న ఆమెను కలిసి నిలదీసారు. ఈ విషయం తెలుసుకున్న వి హెచ్ పి, భజరంగ్ దళ్ , బి జే పి కార్యకర్తలు...

Kerala MLA gets defamation notice for allegations against RSS over death of Gandhi

The RSS worker in his complaint claimed during the debate on a prominent English news channel on June 18, Shamseer made “baseless allegations” on the RSS having killed Gandhi and of it being “a terrorist organisation”. A self-proclaimed RSS worker from Mulund has sent a defamation notice to an MLA from Kerala for allegedly claiming during a TV news debate...

Millennia of onslaughts by invading Muslim armies and Resistance by Hindusthan: Part 1

For thousands of years, India had been constantly ravaged by invaders who at times had been keen on uprooting the entire popular culture prevalent in this part of the world. Even before Muslims had invaded India, for thousands of years the Kushans, the Huns, the Greeks and many more had been invading this land, but the worst form of...

ఇస్లామిక్ ఉగ్రవాదులు, క్రైస్తవ మత ప్రచారకులు, మావోయిస్టుల ‘ధ్వంస రచన’ దేశ విభజనకేనా?

రాజకీయ లబ్ధి కోసం దేశద్రోహానికి నేతలు సిద్ధపడవచ్చునా? 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజల ప్రాథమిక హక్కులను హరించింది. గత నెల 25న మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ మహారాష్టల్రో మాట్లాడుతూ ‘ముస్లింలు తమ మతస్థులకే విధిగా వోట్లు వేయాల’ని డిమాండ్ చేశాడు. ఈ రెండు సంఘటనలూ రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినవారు ఇలా చేయవచ్చునా? అతివాద పార్టీ ‘మజ్లిస్’ నాయకుడిగా అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ‘ఐదు...

పోటీ ఏదైనా, గెలుపు నాదే – హిమదాస్‌

పరుగూ, జీవితం రెండూ ఒక్కటే..సాగిపోవాలే కానీ ఆగిపోకూడదు. అందుకే ఆ టైమ్‌ వెనుకే నేను పరుగు పెడతా.. అదే నా లక్ష్యం కూడా. ఆ తరువాతే ఈ విజయాలూ, పతకాలు అన్నీ. పరుగు మొదలైతే చాలు, గడియారపు ముళ్లు నా మెదడులో తిరుగుతూ ఉంటాయి. ఫలానా  టైమ్‌లో చేరుకోవాలనే ధ్యాసతోనే పరిగెడతా అంటుంది హిమదాస్‌. 18 ఏళ్ల ఈ అమ్మాయి పరుగుతో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు యావత్‌ దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఈ ప్రయాణంలో తన అనుభవాలను వసుంధరతో ప్రత్యేకంగా చెప్పుకొచ్చిందిలా.. మా...

వాల్మీకి రామాయణం శంబుక వధ, రాముడు సీతాదేవి అడవిలో వదిలిపెట్టడం వంటి సంఘటల్లోని నిజానిజాలు

సంపాదక వర్గ సూచన: వాల్మీకి రామాయణం గురించి, శ్రీరాముడి గురించి ఇటీవల అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. వీటిన్నిటికి మూలమైన వాల్మీకి రామాయణంలో అసలు ఏమి ఉన్నదన్నది తెలుసుకోవాలి. అందుకు వాల్మీకి రామాయణాన్ని చదివి, అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తున్నప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని, తెలంగాణా విశ్వసంవాదక కేంద్ర సంపాదక బృందం భావిస్తోంది. ఒకటి, శంబూక వధ, సీతను రాముడు అడవిలో వదిలిపెట్టడం వంటి సంఘటనలు ఉన్న ఉత్తర కాండం వాల్మీకి రామాయణంలో భాగమే కాదని, అది ప్రక్షిప్తమనే (కల్పితం)వాదన ఉన్నది. రెండు,...