రామమందిర ఉద్యమ రథ సారథులు – 3

మహంత్ రామచంద్ర పరమహంసజీ మహారాజ్ శ్రీ రాములవారి పరమ సేవ‌కులు పరమహంస మహారాజ్. అయోధ్య ఉద్యమ సమయంలో ఒక సంఘ‌ట‌న... మొదటిసారి సీతామఢి నుండి అయోధ్య వరకు సాగిన రామ-జానకి యాత్ర స‌మ‌యంలో ప్పుడు పరమహంసగారు శంఖనాదం చేశారు. “ముందుకు సాగండి, గట్టిగా నినదించండి, జన్మభూమి తాళాలు తెరువండి, ఒకవేళా తాళాలు తెరువనియెడలా తను ఆత్మబలిదానం” చేసేసుకుంటానని నిన‌దించారు. . ఈ ఉద్ఘోషణయే ఉద్యమానికి చాలా పెద్ద ఆధారభూతమైనది. పెద్ద సంఖ్యలో జనాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. సంత్ సమాజం, అన్ని సంప్రదాయాలలో వారికి...

ఎన్నెన్నో సంబురాల సంక్రాంతి

ఎన్నెన్నో సంబురాలను తెచ్చే సంక్రాంతి పండుగ మళ్లీ వస్తోంది. మంచిని తెచ్చేది, కలిగించేది మళ్లీ మళ్లీ వస్తుండాలి. కోట్లాది భారతీయులు సూర్య గమానాన్ని అనుసరించి జరుపుకునే పండుగ సంక్రాంతి. సూర్యుడు ఈ సమయంలో మకరరాశిలో ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశంతోనే కాల చక్రంలో ఒక క్రాంతి అంటే మార్పు వస్తుంది. దక్షిణాయనం వెళ్లి ఉత్తరాయణం వస్తుంది. రాత్రి సమయం క్రమంగాతగ్గి పగటి సమయం పెరుగుతోంది. అంటే ప్రాణకోటి జీవితం చీకటి నుంచి ఎక్కువ సమయం వెలుగులో ఉంటుంది. మనిషి ఎక్కువ సమయం జాగురుకుడై ఉండటానికి,...

సంఘటిత శక్తిలో సంక్రాంతి వెలుగు

తెలుగునాట సంక్రాంతి సంబరాలు చిరకాలం నుంచి ఎరుకే. ‘సంక్రాంతి’ అంటే సరైన, చక్కటి మార్పు అని అర్థం. చీకటి రాత్రులు తగ్గుతూ, పగటి వెలుతురు సమయం పెరిగే మంచి వాతావరణ మార్పు సంక్రాంతితో శుభారంభమవుతుంది. జీవకోటికి ప్రాణదాత సూర్యభగవానుడు. సూర్యుని రథానికున్నది ఒక చక్రమే. ఇక, రహదారి ఆధారం లేని అంతరిక్షం. రథసారథి కాళ్లు లేని అనూరుడు. అయినా సరే, సూర్యగమనం అవిశ్రాంతంగా సాగుతూ లోకహితం కలిగిస్తున్నది. ఇవి సాహితీవేత్తల చమత్కారాలే అయినప్పటికీ మంచి మార్పు రావాలంటే నిరంతరం ప్రయత్నం కావాలని చాటుతున్నది. ప్రకృతితో...

VIDEO: శ్రీ మహావిష్ణువు ప్రతిరూపం హరిదాసు

తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్ని తాకేలా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి నెలలో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసు గానం. తెలతెలవారుతూనే ప్రత్యక్షమయ్యే హరిదాసులు హరిలో రంగ హరి.. అంటూ తలపై అక్షయపాత్ర, ఒక చేతితో చిడతలు, మరో చేత్తో తంబూరా మీటుతూ భగవన్నామ స్మరణ చేస్తూ గ్రామ వీధుల్లో సంచరిస్తారు.

కాంతిని పెంచే, శాంతిని పంచే సంక్రాంతి

సంక్రాంతి అంటే మార్పు చెందడం, మారడం, గమనాన్ని మార్చుకోవడం, ప్రవేశించడం అని అర్థాలు వస్తాయి. ప్రకృతి ఆరాధన, కళాతృష్ణ, ఆరోగ్యం, సంఘటితం చేయడం వంటి ఎన్నో కోణాలు ఉన్న అందమైన పండుగ సంక్రాంతి. మరొక సామాజిక కోణం- ఇది సేద్యంతో ముడిపడి ఉన్న వేడుక. సంక్రాంతి లేదా సంక్రమణం అనే సంస్కృత పదానికి వివరణ: సం – ఉపసర్గ పూర్వక క్రముధాతోః నిష్పన్నః- సంక్రాంతిః క్రము అంటే గమనం. భాస్కరస్య యథా తేజో మకరస్తస్య వర్ధతే। తదైవ భవతాం తేజో వర్ధతామితి కామయే।। ఏ విధంగానైతే సూర్యుడు అధిక తేజస్సు...

రామమందిర ఉద్యమ రథ సారథులు – 2

పూజ్య దేవరహా బాబా పూజ్య దేవరహా బాబా గారు రామ మందిర తాళాలు తెరుచుటకు ఎంత‌గానో ప్రోత్సాహించే వారు. వారెటువంటి కార్యక్రమాల‌కు వెళ్ళెవారు కాదు. కానీ విశ్వ హిందూ పరిషత్‌ ద్వారా 1989 ప్రయాగరాజ్ కుంభమేళాలో నిర్వహించిన ధర్మసంసద్ లో వారు ఉపస్థితులైయ్యారు. ధర్మసంసద్ యందు వారి ఉపస్థితిలోనే ప్రత్యేక మందిరం, ప్రత్యేక గ్రామంలో శ్రీరామ మందిర నిర్మాణార్థమై శిలాపూజా కార్యక్రమము ప్రకటించబడింది. నవంబరు 6, 1989న అప్పటి ప్రధానమంత్రి రాజీవగాంధి గారు బాబాను కలువడానికి గోరఖ్ పూర్ కెళ్ళారు. ఆ సమయంలో అప్పటికే...

నవ్యకాంతుల సిరి సంక్రాంతి

-డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఏటా పుష్యమాస బహుళ పక్షంలో వచ్చే ఈ పండుగ సమాజంలోని అన్ని వర్గాలకు ఆనందదాయకమైనది. ఇది అందరికీ పండుగే అయినా కర్షకులకు అతి ముఖ్యమైనది. రైతులకు సిరులు కురిపించి వారి కళ్లలో ఆనందకాంతులు నింపే పండుగ. సకల జీవరాశుల మేలు కోరే అన్నదాతలు పశుపక్ష్యాదుల పట్ల ఉదారతను కనబరుస్తారు. చేలలో వరిని కోసినప్పుడు కొన్ని కంకులను పక్షులకు ఆహారంగా ఇళ్ల చూరులకు వేలాడదీస్తారు. తనకు దక్కిన దానిలో కొంతయినా తిరిగి ప్రకృతికి చెందాలను కోవడం...

సామాజిక స‌మ‌ర‌స‌త వేదిక ఆధ‌ర్యంలో వివేకానంద జ‌యంతి

పారిశుధ్య కార్మికుల‌కు స‌న్మానం సామాజిక సమరసత వేదిక కూకట్ ప‌ల్లి భాగ్ జనప్రీయ నగరం మియాపూర్ లోని శ్రీరామలయంలో స్వామి వివేకానంద జయంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డుకు ఎంపికైన పారిశుధ్య కార్మికురాలు, అచలతత్వ బోధనలో నిష్ణాతురాలైన డి.నారాయణమ్మ గారికి సామాజిక సమరసత వేదిక తెలంగాణ ఆధ్వ‌ర్యంలో సన్మానం చేశారు. అలాగే పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు ఇచ్చి సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర...

VIDEO: మధురభక్తికి ఆదర్శం… గోదాదేవి

మన భారతీయ భక్తి సాహిత్యలో గోదాదేవి గానం చేసిన పాశురాలుగా చెప్పబడే ఈ తిరుప్పావై దివ్యప్రభందం అత్యంత ప్రముఖమైన స్థానాన్ని అలంకరించింది. ఆధ్మాత్మిక భావనను పెంపొందించుకుంటూ స్వకార్యాన్నే కాక లోకహితాన్నీ కాంక్షించాలన్న భావన గోదాదేవి రచనల్లోనూ, ఆమె జీవన శైలిలోనూ వెల్లడవుతుంది.

1. అయోధ్య రామమందిరం కోసం ప్రజాపోరాటం

క్రీ.శ-1528 బాబర్ ప్రధాన సేనాధిపతి అయిన మీర్ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు. 1528 నుండి 1934 మధ్య కాలంలో దీని కోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల హిందువులు అయోధ్య రామజన్మస్థలం కోసం చేసినవే. ఆ తరువాత 90వ దశకంలో ఇది దేశవ్యాప్త ఉద్యమం అయింది. మర్యాదాపురుషోత్తముడైన శ్రీ రాముని జన్మస్థలంలో మందిరం కోసం హిందువులు 500ఏళ్లుగా సాగిస్తున్న పోరాటపు సంక్షిప్త వివరాలు చూద్దాం - బాబర్ కాలంలో (క్రీ.శ1528-1530) 4 యుద్ధాలు జరిగాయి. హుమాయున్ కాలంలో(క్రీ.శ 1530-1556)...