‘Raise the masses slowly up, raise them to equality’: Interview of SwamiVivekananda

Swami Vivekananda spoke about religion, rituals, caste and the education of the masses in an interview he gave The Hindu on February 6, 1897, during a train journey from Chingleput to Madras. 1. What made you to go to America, Swamiji? Rather a serious question to answer in brief. I can only answer it partly now. Because I travelled all over...

Swami Vivekananda’s Vision Of Universal Religion And The West

--Ram Madhav The very name of Swami Vivekananda sends through us a stirring current of strength. “I am one of the proudest men ever born” he proclaimed while speaking about his Hindu roots, “but let me tell you frankly, it is not for myself, but on account of my ancestry.” Only the sinners live long, goes an adage. It shouldn’t be...

విప్లవద్రష్ట

జనవరి 12 వివేకానంద జయంతి ‘భారతమాత విముక్తమవుతుంది!’ 1893లో షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హాజరవడానికి అమెరికా వెళుతూ మద్రాసులో స్వామి వివేకాంద అన్నమాట ఇది. అణు విస్ఫోటనానికి ఏ మాత్రం తీసిపోని ఈ మాటను మొదట అన్నవారు ఆయనే కావచ్చు. ఇది ఆనాటి యువతరంలో ఎంతటి శక్తిని దట్టించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారతీయుల మధ్య ఆధ్యాత్మికత పునాదిగా, భారతీయత నేపథ్యంతో ఏకాత్మ భావనను నిర్మించిన దూరదృష్టి ఆయన సొంతం. అదే ఈ పురాతన సనాతన దేశం కొత్త చరిత్రను లిఖించింది. స్వాతంత్య్ర పోరాటానికి భారతీయులు...

వివేకుని మాట భారతి పరమవైభవానికి బాట

                     --రాంనరేష్  (12జనవరి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా) హిందూ సంస్కృతి వైభవాన్ని విశ్వ యవనిక పై ఎలుగెత్తి చాటీన మహామేధావి, ఇనుప కండరాలు ,ఉక్కు నరాలు, వజ్ర కఠోర సంకల్పబలం ఉన్న యువత ఈ దేశానికి కావాలని పిలుపునిచ్చిన ప్రేరణ దాత, గాంధీజీ, ఠాగూర్ ,జగదీష్ చంద్రబోస్, జంషెడ్జీ టాటా వంటి ఎందరో ప్రముఖులకు స్ఫూర్తిప్రదాత,పతితుల బతుకుల దాగిన పరమాత్ముని దర్శించిన వాడు, వసుధైక కుటుంబ భావనను తన మధుర వాక్కులందు...

రామమందిర ఉద్యమ రథ సారథులు – 1

రామభక్త జిల్లా కలెక్టర్ కె.కె.నాయర్  అయోధ్యలోనున్న శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని ముగింపు దశ వరకు చేర్చుటలో బహుమూల్యమైన పాత్ర ఎందరిదో ఉండింది. అందులో అయోధ్య జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ కె.కె.నాయర్ (కాన్దన్ గలాథిల్ కరుణాకరణ్ నాయర్) గారి పేరు ఎంతో ప్ర‌ముఖ‌మైన‌ది. వారు 11 సెప్టెంబర్ 1907న కేరళలోని అలపుఝా జిల్లాలోని కుదృలాద గ్రామంలో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్యాభ్యాసం పూర్తి చేసి కేవలం 21వ ప్రాయంలోనే ఐ.సి.ఎస్ గా ఎంపిక‌య్యారు. ఉత్తర ప్రదేశ్ లో అనేక జిల్లాల్లో కార్యరంగంలో ఉంటూ వారు...

స్వామి వివేకానంద‌… సాంస్కృతిక జాతీయవాదానికి స్ఫూర్తిదాత

ప్రపంచంలో ఏ మహాపుఠుషుడి జీవితాన్నయినా, ఆయన సాధించిన విజయాలనైనా అర్థం చేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జన్నించే నాటికి ఆ దేశంలో ఉన్న పరిస్థితులను మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడే ఆ మహాపురుషుడు అప్పటి పరిస్థితులను చక్కదిద్దేందుకు చేసిన ప్రయత్నాలను మనం అవగతం చేసుకోగలం. మన దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఒక మహాపురుషుల పరంపర జన్మించింది. వారంతా ఒక్కో విషయంలో ఒక్కో పరివర్తన తీసుకొనివచ్చేందుకు తమ జీవితాలను సమర్పించారు. కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు నీ వెనక ఏముంది.. ముందు ఏముంది.. అనేది నీకనవసరం .. నీలో...

లక్షద్వీప్ భారత్‌లో ఎలా భాగమైంది?

1947 ఆగస్టులో భారత్, పాకిస్తాన్ విడిపోయినప్పుడు, 500 కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేయడంలో అప్పటి భారత హోం మంత్రి, ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించారన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో పాక్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ పంజాబ్, సింధ్, బెంగాల్, హజారాలను తమ దేశంలో విలీనం చేసేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. ఇలా ఇరుదేశాలు స్వాతంత్రం తరువాత ప్రధాన భూభాగాలను తమ దేశాల్లో కలుపుకోవడంలో నిమగ్నమయ్యాయి. అయితే.. లక్షద్వీప్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కట్ చేస్తే.. భారత్ ఇంకా...

ఇస్లాంలోకి మారి అభివృద్ధికి దూర‌మైన మాల్దీవులు

మాల్దీవులు అనే దేశం.. 1192 ద్వీపాలతో కూడిన ఒక‌ దేశం. ఇది భారతదేశానికి దక్షిణాన 750 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది. మాల్దీవులు అనే పేరు మాల, ద్వీప్ (మాల రూపంలో ఉండే ద్వీపం) అనే సంస్కృతం నుండి వచ్చింది. క్రీ.పూ 500 సమయంలో రాజస్థానీయులు, గుజరాతీలు మాల్దీవులు, శ్రీలంక చేరుకున్న తొలి స్థిరనివాసులు. దీని భాష ధివేహి సంస్కృతానికి చెందినది. కానీ ఇప్పుడు వారు అరబిక్ లిపిని అనుస‌రిస్తున్నారు. వారు తమతో హిందూ మతాన్ని తీసుకువచ్చారు. వెంటనే ద్వీపాల‌న్నీ దేవాలయాలతో...

VIDEO: యువతులలో చైతన్యం కలిగించేలా దుర్గావాహిని

సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా ధర్మానికి పంచమాన బిందువులైన మాత, భూమాత, గోమాత, ధర్మగ్రంథాలు, మఠమందిరాల పరిరక్షణకై విశ్వహిందూ పరిషత్ ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగానే భారతీయ సమాజానికి మూలమైన స్త్రీ మూర్తి ఉన్నతితో పాటు, సకల సమృద్ధి సాధించే దిశగా దానివల్ల సనాతన భారతీయ పునర్వైభవాన్ని తీసుకువచ్చేలా మాత సమాజ నిర్మాత అనే ధ్యేయంతో మహిళా యువతి విభాగమైన దుర్గావాహిని పనిచేస్తోంది.

‘ప్రతి వినియోగదారుడి హక్కులు కాపాడాలి’

అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతి రాష్ట్ర సమావేశం లో పలు తీర్మానాల ఆమోదం దేశంలో వున్న ప్రతి వినియోగదారుడి హక్కులు తెలుసుకొని వారి హక్కులను కాపాడేందుకు దేశంలో అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతి సంస్థ పాటు పడుతుందని గ్రాహక్ పంచాయతి రాష్ట్ర అద్యక్షులు బండి నరేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెమలికంటి విజయ్ సంయుక్తంగా తెలిపారు. ఆదివారం హిమాయత్ నగర్ లోని రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినియోగదారుడి హక్కులపై ముద్రించిన పుస్తకాన్ని విడుదల చేసారు....