పర్యావరణం కోసం చిన్నారుల చొరవ

పర్యావరణం గురించి పెద్ద వయస్సు వాళ్లు కొంత చొరవ చూపటం చూస్తుంటాం. కానీ బడికి వెళుతున్న చిన్నారులే ముందుకు వచ్చి పర్యావరణం గురించి పని చేయటం ఆసక్తిదాయకం. విద్యా భారతి కి  అనుబంధంగా ఉండే భారతీయ విజ్ఞానకేంద్రం (BVK) పాఠ‌శాల‌లు ఈ దిశగా చొరవ తీసుకొన్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అనేక చోట్ల బీవీకే పాఠ‌శాల‌లు సేవాభావనతో నడుస్తున్నాయి. ఈ క్రమంలో బంగాళాఖాతం తీరం వెంబడి అనేక గ్రామాల్లో సాగర తీర శుభ్రతా దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. అనకాపల్లి జిల్లాలోని ముత్యాలమ్మ పాలెం, వడ...

అశుచి దోష నివారిణి ‘రుషి పంచమి’

సెప్టెంబర్‌ 20 ‌రుషి పంచమి గాయత్రీ జపం వల్ల ఎప్పటి పాపాలు అప్పుడే పరిహారమవుతాయని శాస్త్రం. రుషి పంచమి వ్రతం కూడా అలాంటిదే. అయితే మొదటిది పురుష సంబంధిత మహామంత్రం కాగా, రెండవది స్త్రీలకు సంబంధించిన వ్రతాంశం. నిత్య జీవితంలో మహిళలు తెలిసో తెలియకో పాల్పడిన అశుచి దోష నివారణకు ఏడాదికి ఒకసారి ‘రుషి పంచమి’ వ్రతం ఆచరిస్తారు. మానవుడు తీర్చుకోవలసిన వాటిలో దేవ, పితృ, రుషి రుణాలు ప్రధానమైనవని పెద్దలు చెబుతారు. రుషులను అర్చించడం ద్వారా వారి రుణం తీర్చు కున్నట్లవుతుందని అంటారు. సంపూర్ణ...

Vidya Bharati running schools all over Bharat with more than 35 lakhs students and 1.5 lakh teachers

The Beginning – With a humble beginning of Saraswati Shishu Mandir at Gorakhpur (Uttar Pradesh in 1952, Vidya Bharati did start its long journey and at present we have 12294 formal schools and about 9 thousand non-formal education centres especially single teacher schools spreading across all the states of Bharat with more than 35 lakhs students and 1.5 lakh teachers....

‘జాతీయ విద్యావిధానం అమలు దిశగా విద్యాభారతి కృషి’

దేశమంతటా జాతీయ విద్యావిధానం సమర్థవంతంగా అమలు చేసేందుకు విద్యాభారతి కృషి చేస్తున్నదని విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణారావు వెల్లడించారు. నాణ్యతతో కూడిన విద్యను అందించే దిశలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు (ఎన్.సీ.ఈ.ఆర్.టీ)  చక్కటి పాఠ్య పుస్తకాల తయారీలో తమ నిపుణుల టీమ్ తోడ్పాటు అందిస్తోందని వివరించారు. విద్యాభారతి  జాతీయ ప్రధాన కార్యదర్శి అవినీష్ భట్నాగర్ తో కలిసి ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గోరఖ్ పూర్ కేంద్రంగా 1952 లో మొగ్గ తొడిగిన...

కవన కుతూహల భీమన్న

 - కె.శ్యాంప్రసాద్‌ సెప్టెంబ‌ర్ 19 - బోయి భీమన్న జయంతి  'గోచిపెట్టుట నేర్చుకొనగానె బిడ్డకుచేతికి కర్రిచ్చు రైతులార!నడవ నేర్చినతోనె బుడతను గొంపోయిపాలేరు దనముంచు మాలలార!పసిబిడ్డ తెచ్చు సంపాదన కాశించిమనుగడలే మాపు జనకులార! వంటయిల్లే ప్రపంచమ్ముగా చేసితనయల మెడకోయు తల్లులార! జాతి శక్తివిహీనమై చచ్చుచుండకనులను...

విదళిత హృదయాల్ని మేల్కొల్పిన జాతీయకవి బోయిభీమన్న

--సామ‌ల కిర‌ణ్‌ (సెప్టెంబ‌ర్ 19 - బోయి భీమన్న జయంతి) వి'దళితుల' హృదయాల్ని మేలుకొలిపి, వారి ఆత్మగౌరవ పతాకాన్ని నింగిని తాకించిన పద్మభూషణుడు బోయి భీమన్న. ఆధునిక తెలుగు సాహిత్యంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాప్రపూర్ణుడాయన. పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత వంటి పలుసాహితీ ప్రక్రియల్లో 70కి పైగా రచనలను వెలువరించిన భీమన్న భావం సున్నితం! భాష సుందరం! ఆశయం అద్భుతం! ‘‘బానిసతనమును బాపుమురా/ భారతభూమికి భాగ్యము తేరా!/  సకల దేశముల సర్వ మానవుల/ సామ్యము...

‘‌ప్రకృతి’ దేవుడికి ప్రణతులు

సెప్టెంబ‌ర్ 18 ‌వినాయక చవితి – డా।। ఆరవల్లి జగన్నాథస్వామి అర్చన, వ్రతం, క్రతువు, యజ్ఞయాగాదులు.. పక్రియ ఏదైనా తొలిపూజ వేలుపు గణనాథుడే. ముక్కోటి దేవతలలో ఆయనకే దక్కిన అరుదైన గౌరవం. బ్రహ్మ, బ్రహ్మాండ తదితర పురాణాలు ఆయన గాథలను విపులంగా చెప్పాయి. వినాయకుడు ఆధ్యాత్మిక, సామాజిక, విజ్ఞానాత్మక, ఆరోగ్యాది అంశాల సమాహారం. ఆయన ప్రకృతి ప్రేమికుడు. కొన్నేళ్లుగా గణపతి విగ్రహాల తయారీలో రసాయనాల వాడకం ఎక్కువ కావడంతో పర్యావరణానికి ముప్పువాటిల్ల సాగింది. ముఖ్యంగా విగ్రహాల నిమజ్జన సందర్భాలలో సరస్సులు, చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి....

Vishwakarma Jayanti : Restoring the dignity of Bharatiya Artisans

Contrary to the master servant relations of the West, we need to nurture a model based on the concept of Industrial Family 'Saji Narayanan CK May Day is famously known as a commemoration of the agitation for 8 hour work which occurred in Chicago, US on May 1, 1886. But due to untoward handling of the issue, it ended...

సమాజంలోని అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఆర్‌.ఎస్‌.ఎస్ కృషి – మ‌న్మోహ‌న్ వైద్య జీ 

స‌మాజంలోని అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారి ప్రముఖ్య‌త‌ను నిల‌ప‌డానికి రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (RSS), సంఘ ప్రేరేపిత సంస్థలు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నాయ‌ని ఈ విష‌యంపై ఆర్‌ఎస్‌ఎస్ సమన్వయ స‌మావేశాల్లో చ‌ర్చించిన‌ట్టుగా ఆర్‌ఎస్‌ఎస్ సహ- సర్ కార్య‌వాహ డాక్టర్ మన్మోహన్ వైద్య జీ తెలిపారు. సెప్టెంబ‌ర్ 14 నుంచి 16 వ‌ర‌కు పూణెలో జ‌రిగిన ఆర్‌ఎస్‌ఎస్ సమన్వయ సమావేశాలు శ‌నివారం రోజున ముగిశాయి. మాన‌నీయ స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ ప్రసంగంతో సమావేశం ముగిసింది. 36 వివిధ సంస్థలకు...

హైదరాబాద్ విమోచన పోరాటంలో RSS పాత్ర

హైదరాబాద్ విమోచన ఉద్యమాన్ని కూలంకషంగా అధ్యయనం చేసిన సంఘ్ స్వయంసేవకుడు, న్యాయవాది, రచయిత శ్రీ భండారు సదాశివరావు డాక్టర్ హెడ్గేవార్ ఈ సందర్భంగా అన్న మాటల విషయంలో వివరణ ఇచ్చారు. “ఈ ఉద్యమం ఒకటి, రెండు సంస్థలకు పరిమితం కాకూడదు, ఇది హిందూ ప్రజా ఉద్యమంగా రూపు దిద్దుకోవాలి. స్వయంసేవకులు, సంఘ్ పేరిట అయినా సరే, సత్యాగ్రహంలో పాల్గొని ప్రజల్లో జాతీయతా చైతన్యం కలిగించేందుకు కృషి చేసేలా నేను చూస్తాను,” అన్నారు డాక్టర్ హెడ్గేవార్. . “సత్యాగ్రహానికి మీరు ఎంత మందిని పంపుతారు?’ అని...