హిందూ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌పై దృష్టి సారించి, చ‌ర్య‌లు తీసుకోవాలి

స‌నాత‌న ధ‌ర్మంపై, హిందువుల‌పై దాడుల‌ను అరిక‌ట్టాలి తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ కు వినతి ప‌త్రం అంద‌జేసిన హిందూవాహిని తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల క‌న్వీన‌ర్ రాజ‌వ‌ర్థ‌న్, హిందూ వాహిని బృందం తెలుగు రాష్ట్రాల్లో హిందువుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను, స‌నాత‌న హిందూ ధ‌ర్మానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న కార్య‌క‌లాపాల‌ను అరిక‌ట్టాల‌ని, అలాగే రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌లు హిందూ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌పై దృష్టి సారించి వాటిని ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సౌంద‌ర రాజ‌న్ కు హిందూ వాహిని తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల క‌న్వీన‌ర్ రాజ‌వ‌ర్థ‌న్ విన‌తి...

ఇలాంటి తీర్పులు కదా కావాలి 

హిందూ వివాహవ్యవస్థ ఔన్నత్యాన్ని కొనియాడిన‌ అల‌హాబాద్ హైకోర్టు ఇటీవలి కాలంలో అలహాబాద్ హైకోర్ట్ నుంచి వెలువడుతున్న తీర్పులు ఆసక్తికరంగానే కాదు, ఆలోచింపజేస్తున్నాయి కూడా. సుమారు నెల రోజుల క్రితం లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించిన కేసులో తీర్పు ఇచ్చే సమయంలో.. హిందూ వివాహవ్యవస్థ ఔన్నత్యాన్ని ధర్మాసనం కొనియాడగా.. తాజాగా ఓ మహిళ రెండో పెళ్లి కేసులో కూడా అదే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్ అనేది.. భారతీయ వివాహ వ్యవస్థకు గుదిబండగా మారుతోందని.. అలహాబాద్ హైకోర్టు కొద్దిరోజుల క్రితం...

భాగ్య‌న‌గ‌రంలో ప్రారంభ‌మైన వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం అఖిల భారతీయ కార్యకర్తల సమావేశాలు

అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం అఖిల భారతీయ కార్యకర్తల బైఠక్ లు (సమావేశాలు) శుక్రవారం భాగ్యనగరంలోని అన్నొజీగూడ రాష్ట్రీయ్ విద్యాకేంద్రంలో ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలను మొదటి రోజు స్వామి పూజ్య శ్రీ కమలానందభారతి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సమావేశాలకు దేశంలోని 45 ప్రాంతాల నుండి వనవాసీ కళ్యాణాశ్రమం కార్యకర్తలు, జాతీయ స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి 3 ఏళ్లకు జరిగే ఈ సమావేశాలు ఈ ఏడాది భాగ్యనగరంలో జరుగుతుండటం విశేషం. దేశం నలుమూలల నుండి వివిధ సంస్కృతీ...

Nation First should be our Goal – Dattatreya Hosabale Ji

Chennai. Chinmaya Mission has been conducting series of events to mark 108th Birth Anniversary of Swami Chinmayananda. One such event was held on 3rd October 2023. Swami Mithrananda of Chinmaya Mission and RSS Sarkaryavah Dattatreya Hosabale Ji participated in the event. Speaking on the occasion, Swami Mitrananada said Desha Bhakti and Dev Bhakti are the same. He hailed the services of RSS...

అసత్య ప్రచారం వెనుక అసలు నిజాలు

- స్వామినాథన్ గురుమూర్తి "సనాతన ధర్మం, తమిళ అస్తిత్వం గురించి అనేక వక్రీకరణలు చేస్తున్నారు. ఈ విషయం తోల్కప్పియమ్, తిరుక్కురళ్, శిలాపాతికరం వంటి గొప్ప గ్రంధాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ఈ వక్రీకరణలు జరిగాయని డీఎంకే తో సహా అందరికీ తెలుసు” సనాతన ధర్మాన్ని గురించి సాగుతున్న చర్చలో బయటకు రాకుండా దాచాలనుకునే విషయం ఏమిటంటే ప్రాచీన తమిళ ప్రజానీకం కూడా ఇదే ధర్మం ఆధారంగా జీవనం సాగించారు అనేది. ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని ఎలా మరుగుపరచారు? సనాతన ధర్మ వ్యతిరేక ధోరణి మూలాలు గత శతాబ్ద కాలంగా...

ఉక్కు గుండెల భగత్‌సింగ్‌

- డా|| మంతెన సూర్యనారాయణ రాజు భగత్‌సింగ్‌ పేరు చెబితేనే రక్తం మోసులెత్తుతుంది. ఆయన 1907 సెప్టెంబర్‌ నెల 27వ తేదీన శుక్ర‌వారం నాడు 'ల్యాల్లపురం జిల్లా' 'జఠవాలాత హసీలు (మండలం)లో 'బంగ'అనే ఊరిలో విద్యావతి, సర్దార్‌ కిషన్‌ సింగులకు జన్మించారు. భగత్‌ తండ్రి కిషన్‌ సింగ్‌, పినతండ్రి స్వర్ణసింగ్‌ ఇద్దరూ ఆ రోజుల్లో మాతృదేశ దాస్యశృంఖలాలు తెంచే విప్లవ కార్యక్రమాలలో లా¬ర్‌ సెంట్రల్‌ జైలులో బందీలుగా ఉన్నారు. లా¬ర్‌తో బాటు 'బర్మా' కూడా ఆకాలంలో ఇండియాలో భాగంగానే ఉండేదట. భగత్‌సింగ్‌ మరో పినతండ్రి...

పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ – భారతీయ జాతీయవాదం

- మనీష్ మోక్షగుండం పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ (సెప్టెంబర్ 25, 1916 - ఫిబ్రవరి 11, 1968) ఒక భారతీయ తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు, పాత్రికేయుడు, రాజకీయ కార్యకర్త. ప్రస్తుత భారతీయ జనతా పార్టీకి ముందున్న భారతీయ జనసంఘం ముఖ్య నాయకులలో ఆయన ఒకరు. సంపూర్ణ మానవీయతకు ఆయన ఒక దిక్సూచి, ఆయన ఒక సిద్ధాంతకర్త, పరిపాలన, రాజకీయాల ప్రత్యామ్నాయ నమూనాకు మూలం. ఆయన కేవలం మాటల మనిషి కాదు, చెప్పినది తాను ఆచరించి చూపే ఆదర్శ స్వయంసేవకుడు, కార్యనిర్వాహకుడు, సామాజిక...

సెప్టెంబర్ 25: మలబార్ హిందూ సామూహిక హత్యాకాండ నిరసన దినం

వందలాది సంవత్సరాల క్రితం, ISIS గురించి కానీ తాలిబాన్ గురించి కానీ ఎవరికీ తెలియని కాలంలోనే 1921 లోనే మలబార్ లో కొంత మంది మోప్లా ముస్లింలు ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. యాభై వేల మందికి పైగా మోప్లా ముస్లిం మత మౌఢ్యవాదులు ఈ ఇస్లామిక్ తీవ్రవాద సైన్యంలో సభ్యులయ్యారు. పోలీసులతో, సైన్యంతో నేరుగా కొన్ని ఘర్షణలు అయ్యాక మోప్లా ముస్లిం తీవ్రవాదులు పొంచి ఉండి గెరిల్లా పోరాటం ప్రారంభించారు. ఆరు నెలల పాటు, ఈ ఇస్లామిక్ ఉగ్ర సైన్యానికి చెందిన...

ఇజ్రాయిల్ లో భారతీయ సైనికుల వీరోచిత పోరాటం – హైఫా యుద్ధం

సెప్టెంబర్‌ 22,23, 1918న జరిగిన హైఫా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనది. స్వతంత్ర ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్‌పూర్‌ మహారాజా, మైసూర్‌ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయిల్‌ (వెస్ట్‌ బ్యాంక్‌)లో ప్రాణత్యాగం చేశారు. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సంయుక్త సేనను ఓడించి ఇజ్రాయిల్‌ రేవు పట్టణం హైఫాను సెప్టెంబర్‌, 1918లో విముక్తం చేశారు. ఇజ్రాయిల్‌ను అప్పట్లో పాలస్తీనాగా పిలిచేవారు. 1516 నుండి 402 ఏళ్ళపాటు ఇది టర్కీ ఒట్టమాన్‌...

కాకతీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు చేసుకున్న ఆదర్శ దంపతులకు సన్మానం

కులాంతర వివాహాలు చేసుకున్న ఆదర్శ దంపతులకు వ‌రంగ‌ల్ లోని కాకతీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సన్మాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి స‌భాధ్య‌క్షుడిగా వ్య‌వ‌హరించిన కాకతీయ విశ్వవిద్యాలయం డీన్(రి) ఆచార్య.కే.విజయ బాబు గారు మాట్లాడుతూ... మన పూర్వీకులు అందించిన గొప్ప జీవన విలువలను కాపాడుకుంటూ, మధ్య కాలంలో వచ్చిన దురాచారాలను లేకుండా చేయడమే సామాజిక సంస్కర్తల ఆశయ‌మ‌న్నారు. పశ్చిమాన స్వామి దయానంద, మహాత్మా జ్యోతిబా ఫూలే, తూర్పున రాజా రామ మోహన రాయ, ఆంధ్రలో కందుకూరి, తెలంగాణలో భాగ్యరెడ్డి వర్మ ఈ సామాజిక...