“ఎవరు మైనారిటీ ?”
- ఆయుష్ నడింపల్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 23న అమెరికాలో తన మూడు రోజుల చారిత్రాత్మక పర్యటనను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇస్లామోఫోబియా ఎజెండాను నడిపించే ప్రయత్నంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా CNN ఇంటర్నేషనల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. "అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోడీతో సమావేశమైతే, మెజారిటీ-హిందూ భారతదేశంలో ముస్లిం మైనారిటీ రక్షణ, అది ప్రస్తావించదగ్గ విషయమని నేను భావిస్తున్నాను. నాకు బాగా తెలిసిన ప్రధాని మోదీతో నేను సంభాషించినట్లయితే, భారతదేశంలోని మైనార్టీ...
పేదరిక నిర్మూలనలో భారత్ భేష్ – ఐక్యరాజ్యసమితి
పేదరిక నిర్మూలనలో భారత్ కనీవినీ ఎరుగని ప్రగతి సాధించిందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) కితాబు ఇచ్చింది. 15 సంవత్సరాల కాలంలో 41.5 కోట్ల మంది భారతీయులు పేదరికానికి దూరమయ్యారు. 2005-06 నుండి 2019-21 వరకు భారతదేశంలోని 41.5 కోట్ల మంది వ్యక్తులు పేదరికం నుండి విజయవంతంగా బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి నివేదించింది. ఈ మేరకు 2005-06 నుంచి 2019-21 మధ్య 15 సంవత్సరాల కాలానికి బహు కోణ పేదరిక సూచీ(MPI) తాజా సమాచారంతో కూడిన నివేదికను ఐరాస అభివృద్ధి కార్యక్రమం (UNDP) , ఆక్స్ఫర్డ్ పేదరికం, మానవాభివృద్ధి...
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న 'చంద్రయాన్-3'.. నింగిలోకి దూసుకెళ్లేంది. గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా.. నేడు మధ్యాహ్నం 2:35:18 గంటలకు చంద్రుడి పైకి బయలుదేరింది. చంద్రుడిపై అన్వేషణ కోసం ISRO చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి దిశగా ప్రయాణించే 'కక్ష్యలోకి చేరింది. ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన LVM 3, M4 రాకెట్.. దీనిని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది....
“ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి”
కుల వివక్షత చూపించే వారిపై చట్టపరమైన చర్యలు గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, గజ్వేల్ ఏసిపి రమేష్ కుల వివక్ష ఘటనపై తిమ్మాపూర్ గ్రామంలో సందర్శన జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కుల వివక్ష ఘటనపై గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, గజ్వేల్ ఏసిపి రమేష్, జగదేవపూర్ తహసిల్దార్ రఘువీరా రెడ్డి, ఎస్ఐ కృష్ణమూర్తి, గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఉన్న వివిధ వర్గాల వివిధ కులాల కుల పెద్దలు అందరినీ పిలిపించి ఎస్సీ కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో విజయేందర్ రెడ్డి...
చారిత్రిక తప్పిదాన్ని సరి చేయటమే ఉమ్మడి పౌర నియమావళా?
- రాంపల్లి మల్లికార్జున్ ఉమ్మడి పౌర నియమావళి పై లాకమిషన్ ప్రజల నుండి సంస్థల నుండి అభిప్రాయాలను పంపమని కోరింది. దాంతో దేశమంతా దానిపై చర్చ జరుగుతున్నది. ఆ చర్చలో సమర్ధించేవారు, వ్యతిరేకించేవారు తమతమ వాదనలను వినిపించారు, వినిపిస్తున్నారు. రాజ్యాంగం లో దానిని రాజ్యాంగ విధిగా పేర్కొన్నది. వైవిధ్య భరితమైన భారత్ లో భిన్న మతాల పర్సనల్ లా (స్వంత మతాచారం ప్రకారం శాసనం. వివాహం, ఆస్తుల వారసత్వం మొదలైన కొన్ని వ్యక్తిగత విషయాలకు సబంధించి ఆయా వ్యక్తుల మతాచారం ప్రకారం వర్తించే శాసనబద్ధ...
Communists plan to break social harmony thwarted
Where Social Harmony prevailed in Timmapur (Jagdevpur mandal, siddipet dist, Telangana )later caste discrimination developed by communists among the people of Timmapur village .People belonging to SC community were led to wrong path by SFI and KVNPS leaders . Timmapur Village situated in and around Jagdevpur ,Markuk mandal of Siddipet district .Where SFI entered into the village and raised voice...
కుల వివక్షతను సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న కమ్యూనిస్టులు
రెచ్చగొట్టే పనులు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూళ్లు ఎస్సీలను తప్పు దారి పట్టిస్తున్న గ్రామానికి చెందిన SFI, KVPS నాయకులు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం, తిమ్మాపురం గ్రామంలో ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం, మర్కుక్ మండలం దగ్గరలోని తిమ్మాపురం గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి పట్ల కుల వివక్షత, అంటరానితనం పాటిస్తున్నారంటూ సీపీఎం పార్టీకి చెందిన కుల వివక్ష పోరాట సమితి, SFI కి చెందిన నాయకులు దుష్ప్రచారం చేస్తూ...
నిరంతర వ్యక్తి నిర్మాణ సంకల్ప సిద్ది యంత్రం ఏ.బి.వి.పి
-డా. మాసాడి బాపురావు సుదీర్ఘ కాలం పాటు విదేశీయుల పాలనలో మగ్గి, అనేక మంది జాతీయ విప్లవ వీరుల త్యాగాలతో బానిససంకెళ్లు తెంచుకుని, భారతావని స్వేచ్చావాయువు లు పీల్చుకుంటున్న రోజులవి. దేశవిభజన గాయాలతో రక్తమోడుతున్న భారత దేశం,సాదించుకున్న స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకుంటుందా? లేక మరోసారి పరాయి పాలనలోకి జారి పోతుందా? బ్రిటిష్ చదువులతో విదేశీ భావజాలాన్ని పుణికిపుచ్చుకొన్న మెకాలే మానస పుత్రులైన రాజకీయ నాయకత్వం, అభ్యుదయ భావజాలం పేరుతో అవినీతి ఉద్యోగగణం, దేశ ప్రజాస్వామ్య పరిణతిని సాధించ గలుగుతారా? అనే అనుమానాలు అనేకమంది మనసులను తొలుస్తున్న...
VIDEO: జ్ఞానం, శీలం, ఏకతల త్రివేణి సంగమం ఎబివిపి
వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం, ‘జ్ఞానం, శీలం, ఏకత’ లు శ్వాసగా మెరికలైన విద్యార్థుల రూపకల్పన లక్ష్యంగా.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆవిర్భవించింది. 1948 జులై 9న ఢిల్లీ విశ్వవిద్యాలయం లో కేవలం ఐదుగురు విద్యార్థులతో స్థాపించబడింది. నేడు దేశంలోని అన్ని జిల్లాలకు వ్యాపించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా అవతరించింది ఎబివిపి. కుల, వర్గ, వర్ణాలకు అతీతంగా విద్యార్థులందరి నడుమ ఒక వారధిగా విద్యార్థి పరిషత్ పనిచేస్తున్నది. కొన్ని విశ్వవిద్యాలయాలలో సోకాల్డ్ ఉదారవాదులు, వామపక్ష...
జాతి పునర్ నిర్మాణం లో ABVP పాత్ర
-శ్రీశైలం వీరమల్ల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేడు భారతదేశంలో క్రియాశీలమైన విద్యార్ధి సంఘం. స్వర్గీయ యశ్వంతరావు కేల్కర్, స్వర్గీయ దత్తాజీ డిండోల్కర్, సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి స్వర్గీయ జనమంచి గౌరీశంకర్ వంటి మహనీయులు ఏబీవీపీ సంఘటనాత్మకమైన కార్యపద్ధతికి పునాది వేశారు. భారత దేశంలో అనైక్యతల కారణంగా కోల్పోయిన స్వాతంత్ర్యం సాధించుకోవడంలో కొన్ని వేలమంది అమరులైనారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో మనం స్వతంత్ర సమరయోధులను మనం తలుచుకుంటున్నాము. భారత దేశంలో ఇటువంటి సంఘటనలు పునఃరావృత్తం కాకుండా, భారతమాత పునర్వైభవం...