Home Tags Telangana

Tag: Telangana

భద్రాద్రి కొత్తగూడెం: అటవీ చట్టాలను ఉల్లంఘించి చర్చి నిర్మాణం

భారతదేశంలో చర్చిల సంఖ్య‌ను పెంచ‌డం అనేది విదేశీ క్రైస్త‌వ శక్తులు ప్రకటించిన లక్ష్యాలలో ఒకటి. ఇందుకోసం వారు భూచట్టాలను ఉల్లంఘించడానికి ఎప్పుడూ వెనుకాడరు. చర్చి నిర్మించేందుకు రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాన్ని ఆక్రమించిన‌ ఘటన...

“Hyderabad Liberation Struggle”, Finally Gets its Due

Ayush Nadimpalli Government of Bharat’s decision to celebrate Sept 17th as “Hyderabad Liberation Day” is a classic case of the synergy of Academic work, Social...

సంఘ కార్యం వేగంగా విస్తరిస్తోంది – శ్రీ‌ కాచం రమేశ్ జీ

‘కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ దేశవ్యాప్తంగా, తెలంగాణా ప్రాంతంలో కూడా సంఘ కార్యం వేగంగా విస్తరిస్తున్నది. 2024నాటికి లక్ష గ్రామాలకు చేరుకోవాలన్న లక్ష్యాన్ని తప్పక పూర్తిచేయగలమనే విశ్వాసం కార్యకర్తలందరిలో కనిపిస్తున్నది. శాఖల విస్తరణతోపాటు...

హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌ర్‌) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న‌ – నాలుగవ భాగం

- డా. శ్రీరంగ్ గోడ్బోలే పోరాటం, బలిదానం హైదరాబాద్ (భాగ్యనగర్) నిరాయుధ పోరాట ఉద్యమం హిందూ మహాసభ, ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగింది.  ఇది పోరాటం, బలిదానాల గాథగా నిలిచింది. నిజాం ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకు ప్రయత్నించింది. కేంద్ర...

హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌ర్‌) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న‌ – మూడ‌వ‌ భాగం

-డా. శ్రీ‌రంగ గోడ్బోలే నాయ‌కుల పాత్ర నిజాంకు సంబంధించి ముగ్గురు ప్ర‌ముఖ నాయ‌కుల పాత్ర‌ను అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌హాత్మాగాంధీ, స్వాతంత్య్ర వీర సావ‌ర‌క్క‌ర్, డా. బాబాసాహెబ్ అంబేద్క‌ర్ లే ఆ ముగ్గురు నాయ‌కులు....

హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌రం) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న – మొద‌టి భాగం

నిజాం సంస్థాన స్వరూపం - డా. శ్రీరంగ్ గోడ్బోలే ప్రస్తుతం దేశమంతా స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుగుతున్నా, నిజానికి దేశం మొత్తానికి ఒకేసారి (1947లో) స్వాతంత్య్రం రాలేదు. హైదరాబాద్ కు (17 సెప్టెంబర్ 1948), దాదరా...

‘యువతకు చరిత్రపై అవగాహన కోసం నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు’

చరిత్ర పట్ల తెలంగాణ యువతకు సంపూర్ణ అవగాహన కలిగించడం లక్ష్యంగా ఏడాది పాటు నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలను నిర్వహిస్తున్నట్టు నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు జస్టిస్...

స్ఫూర్తి మంతంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శిక్షావర్గ సార్వజనికోత్సవం

హిందూ అని చెప్పుకోవడానికి ఏమాత్రం వెనుకాడ వద్దని, స్వాభిమానంతో ముందుకు సాగాలని తెలంగాణా ఆబ్కారీ శాఖ విశ్రాంత డిప్యూటీ కమీషనర్ శ్రీ చల్లా వివేకానంద రెడ్డి అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (RSS) తెలంగాణా...

తెలంగాణ: ప్రముఖ గిరిజన జాతర ‘నాగోబా’

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌లోని గిరిజనుల ప్రత్యక్ష దైవం నాగోబా. నాగోబాకు ప్రతి పుష్య మాసం అమావాస్యనాడు జాతరను నిర్వహిస్తారు. ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. జాతర నేపథ్యం క్రీ.శ 740....

నైజాము రక్కసిని ధైర్యంగా ఎదిరించిన ధీరులకు వందనం

--రాంనరేష్ కుమార్ 1947 ఆగస్టు 15 న పరాయి పాలన అంతమై దేశమంతా స్వతంత్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే తెలంగాణ తో కూడుకున్న హైదరాబాద్ సంస్థానం మాత్రం నైజాము రక్కసి పద ఘట్టనల క్రింద...

Seva Bharati hands over newly constructed houses to Bhiansa victims

In the month of January 2020, some hooligans launched unprovoked, indiscriminate and savage attacks on the houses of unsuspecting, gullible and innocent Hindus living...

తెలంగాణ పండుగ – బోనాలు

లతా కమలం సృష్టి అంతా అమ్మవారిమయమే...ప్రకృతి స్వరూపిణి అయిన ఆ పరమాత్మికను కొలడానికి అనేక మార్గాలు. అందులో బోనాలు ఒకటి. ఇది తెలంగాణాలో  అసంఖ్యాక...

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో క‌మ‌ల వికాసం

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ పార్టీ త‌న స‌త్తా చాటుకుంది. మొత్తం 150 స్థానాల్లో 48 స్థానాల‌ను బీజేపీ కైవ‌సం చేసుకుంది. డిసెంబ‌ర్ 1న జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో డిసెంబ‌ర్ 4న వెలువ‌డిన ఫ‌లితాల్లో...

Priests pave the way for SCs to perform Puja in temple

The Parvathy Gangadhara Swamy temple at Munagala in Suryapet district of Telangana saw a stream of devotees who thronged the temple for special Pujas...

అర్చకులు, గ్రామ పెద్దల చొరవ: పారిశుద్ధ్య కార్మికులకు ఆలయ సిబ్బంది ప్రత్యేక ఆహ్వానం 

దేవాలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు సంయుక్తంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రామ పారిశుధ్య కార్మికులని ప్రత్యేకంగా దేవాలయంలోకి ఆహ్వానించి వారితో రుద్రాభిషేకం చేయించిన ఘటన తెలంగాణాలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా మునగాల...