vskteam
వివేకానందుని దృష్టిలో భారతీయ మహిళ
మహిళల గురించి భారతీయుల, పాశ్చాత్యుల ఆలోచనలో చాలా తేడా ఉంది. వారివారి జీవన విధానాన్ని బట్టి ఈ తేడాలు వచ్చాయి. భారత దేశంలో మహిళకు ఇచ్చిన స్థానం, ఆమె ఎదుర్కొం టున్న సమస్యల...
ఇస్లాంను కించపరచినందుకు పాకిస్తాన్ లో ఓ క్రైస్తవుడుకి ఉరిశిక్ష
ఇస్లాంను కించపరుస్తూ తన పై అధికారికి మెసేజీలు చేసినందుకు పాకిస్తాన్ లోని ఒక క్రైస్తవునికి లాహోర్ సెషన్ కోర్టు ఉరి శిక్ష విధించింది. ఆసిఫ్ ఫైర్వెజ్ మాసిహ్ (37) అనే క్రైస్తవుడు లాహోర్ లోని...
బీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
బీమా కోరేగావ్ ఎల్గర్ పరిషత్ సంబంధించిన కేసులో ఓ మహిళ తో సహా ముగ్గురు వ్యక్తులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. సాగర్ తత్యారామ్ గొర్ఖే(32), రమేష్ మురళీధర్ గై చోర్ (36) లను...
“మిషన్ విశ్వాస్” చేపట్టి కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న స్వయం సేవకులు
మహారాష్ట్రలోని నాగపూర్ లో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయించాలని నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే...
హైపర్ సోనిక్ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించిన భారత్
అత్యాధునిక సాంకేతిక సాధనలో భారత్ అసాధారణ విజయం సాధించింది. అగ్రరాజ్యాలకి సొంతమైన హైపర్ శానిక్ టెక్నాలజీ(శబ్దం కంటే వేగంగా ప్రయాణించే వాహనాన్ని రూపొందించే సాంకేతిక పరిజ్ఞానం)ని ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా సొంత గానే అభివృద్ధి చేసి...
సేవాభారతి ఆధ్వర్యంలో ప్లాస్మా దానం
సేవాభారతి కర్నూలు ఆధ్వర్యంలో సంఘమిత్ర మార్గదర్శనంలోకర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు ప్రాణ దానం నిమిత్తం నంద్యాల సంఘమిత్ర నుండి ఈ రోజున నలుగురు ప్లాస్మా దాతలు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ప్లాస్మా దానం...
ఫ్రాన్సులో ప్రవక్త కార్టూనుకి పాకిస్తాన్ లో నిరసనలు
2015 లో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడికి కారణమైన మహమ్మద్ ప్రవక్త కార్టూన్ తిరిగి ముద్రించనున్నట్లు చార్లీ హెబ్దో ప్రకటించింది. దీంతో పాకిస్థాన్ లో వేలాది మంది ముస్లింలు నిరసన చేపట్టారు. ఫ్రాన్స్ కు మరణమే అంటూ,...
నిబంధనలు అతిక్రమించిన క్రైస్తవ సంస్థల విదేశీ విరాళాల సేకరణ లైసెన్సులు రద్దు
చట్టవిరుద్ధంగా వ్యవహరించిన ఆరు స్వచ్ఛందం సంస్థలపై భారత ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. విదేశీ విరాళాల సేకరణ (సవరణ) చట్టం ప్రకారం ఆ సంస్థలకున్న లైసెన్సులు రద్దు చేసింది. వీటిలో నాలుగు క్రైస్తవ సంస్థలు ఉండటం గమనార్హం. అంతే కాకుండా...
బెంగళూరు అల్లర్లపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక.. బయటపడ్డ ఆందోళన కలిగించే వాస్తవాలు
ఆగస్టు, 11, 2020 న ఫేస్ బుక్ వివాదంతో చెలరేగిన అల్లర్లకు సంబంధించి వాస్తవ విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను కర్ణాటక...
రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏర్పాటు కేసులో కీలక పాత్ర పోషించిన స్వామి కేశవానంద భారతి శివైక్యం
రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక కేసులో ప్రధాన పిటిషనర్, ఆధ్యాత్మిక గురువు స్వామి శ్రీ కేశవానంద భారతి శివైక్యం చెందారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు.
శ్రీ కేశవానంద...
చైనా సరిహద్దు ప్రాంతంలోని కీలక ప్రదేశాలు తిరిగి స్వాధీనం చేసుకున్న భారత్
భారత్-చైనా రక్షణ రేఖ వెంబడి ఇంతకాలం చైనా ఆక్రమణలో ఉన్న కీలక ప్రాంతాలను భారత్ కు చెందిన ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ దళాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ఏ.ఎన్.ఐ వార్తాసంస్థను ఉటంకిస్తూ OpIndia ప్రచురించిన కధనం ఈ విధంగా ఉంది.
రక్షణ...
Huge developmental move in J&K: Cabinet green signals Bill to include...
In a significant move, the Union Cabinet on Wednesday approved a Bill to introduce Hindi, Kashmiri, and Dogri as official languages in Jammu and...
కాశ్మీరీ , హిందీ, డోంగ్రీలకు అధికార భాషలుగా గుర్తింపు
జమ్మూకాశ్మీర్ లో అధికారభాషలుగా ఉన్న ఉర్దూ, ఇంగ్లీష్ తో పాటు కొత్తగా కశ్మీరీ, డోగ్రీ, హిందీలకు స్థానం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. "జమ్మూ కాశ్మీర్ అధికార భాషల...
హిందువులను పట్టించుకోకపోవడమే సెక్యులరిజమా?
ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం... అన్ని మతాల వారిని సమానంగా చూసినప్పుడే అది నిజమైన సెక్యులర్, ప్రజాస్వామ్య ప్రభుత్వమవుతుంది. కానీ తమిళనాడు లోని ఏఐడిఎంకె ప్రభుత్వం క్రైస్తవులకు అనుకూలంగా, మరోవైపు హిందువుల పట్ల...
వలస వెళ్ళిన బుల్బుల్ పక్షులు
--డా. శ్రీరంగ గోడ్బోలే
మనసు అంతరాంతరాల్లో ఉన్న భావోద్వేగం సహజ అభివ్యక్తి కవిత్వం అని అన్నారు. అయితే ప్రజల సమిష్టి స్పృహలోకి ఇంకిపోయే కవిత్వం వారి మనస్థితిని ప్రతిఫలించి వారి ప్రవర్తనను ప్రభావితం...
























