Home Authors Posts by vskteam

vskteam

5400 POSTS 0 COMMENTS

VIDEO: మధురభక్తికి ఆదర్శం… గోదాదేవి

మన భారతీయ భక్తి సాహిత్యలో గోదాదేవి గానం చేసిన పాశురాలుగా చెప్పబడే ఈ తిరుప్పావై దివ్యప్రభందం అత్యంత ప్రముఖమైన స్థానాన్ని అలంకరించింది. ఆధ్మాత్మిక భావనను పెంపొందించుకుంటూ స్వకార్యాన్నే కాక లోకహితాన్నీ కాంక్షించాలన్న భావన...

1. అయోధ్య రామమందిరం కోసం ప్రజాపోరాటం

క్రీ.శ-1528 బాబర్ ప్రధాన సేనాధిపతి అయిన మీర్ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు. 1528 నుండి 1934 మధ్య కాలంలో దీని కోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ...

‘Raise the masses slowly up, raise them to equality’: Interview of...

Swami Vivekananda spoke about religion, rituals, caste and the education of the masses in an interview he gave The Hindu on February 6, 1897,...

విప్లవద్రష్ట

జనవరి 12 వివేకానంద జయంతి ‘భారతమాత విముక్తమవుతుంది!’ 1893లో షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హాజరవడానికి అమెరికా వెళుతూ మద్రాసులో స్వామి వివేకాంద అన్నమాట ఇది. అణు విస్ఫోటనానికి ఏ మాత్రం తీసిపోని ఈ మాటను...

వివేకుని మాట భారతి పరమవైభవానికి బాట

                     --రాంనరేష్  (12జనవరి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా) హిందూ సంస్కృతి వైభవాన్ని విశ్వ యవనిక పై ఎలుగెత్తి చాటీన మహామేధావి, ఇనుప...

రామమందిర ఉద్యమ రథ సారథులు – 1

రామభక్త జిల్లా కలెక్టర్ కె.కె.నాయర్  అయోధ్యలోనున్న శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని ముగింపు దశ వరకు చేర్చుటలో బహుమూల్యమైన పాత్ర ఎందరిదో ఉండింది. అందులో అయోధ్య జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ కె.కె.నాయర్ (కాన్దన్ గలాథిల్ కరుణాకరణ్...

లక్షద్వీప్ భారత్‌లో ఎలా భాగమైంది?

1947 ఆగస్టులో భారత్, పాకిస్తాన్ విడిపోయినప్పుడు, 500 కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేయడంలో అప్పటి భారత హోం మంత్రి, ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించారన్న విషయం...

ఇస్లాంలోకి మారి అభివృద్ధికి దూర‌మైన మాల్దీవులు

మాల్దీవులు అనే దేశం.. 1192 ద్వీపాలతో కూడిన ఒక‌ దేశం. ఇది భారతదేశానికి దక్షిణాన 750 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది. మాల్దీవులు అనే పేరు మాల, ద్వీప్ (మాల రూపంలో...

VIDEO: యువతులలో చైతన్యం కలిగించేలా దుర్గావాహిని

సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా ధర్మానికి పంచమాన బిందువులైన మాత, భూమాత, గోమాత, ధర్మగ్రంథాలు, మఠమందిరాల పరిరక్షణకై విశ్వహిందూ పరిషత్ ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగానే భారతీయ సమాజానికి మూలమైన స్త్రీ మూర్తి ఉన్నతితో...

‘ప్రతి వినియోగదారుడి హక్కులు కాపాడాలి’

అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతి రాష్ట్ర సమావేశం లో పలు తీర్మానాల ఆమోదం దేశంలో వున్న ప్రతి వినియోగదారుడి హక్కులు తెలుసుకొని వారి హక్కులను కాపాడేందుకు దేశంలో అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతి...

అయోధ్య‌లో శ్రీ రాం ల‌ల్లా ప్రాణ‌ ప్రతిష్ఠకు అస్సాం నుండి 7000 వెదురు

అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ జిల్లాకు చెందిన ఆల్ అస్సాం దివ్యాంగ వర్సటైల్ అసోసియేషన్ సభ్యులు 7000 వెదురు బొంగుల‌ను అయోధ్యకు పంపారు. బోకో సమీపంలోని లంపి ప్రాంతం...

అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే..

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలోని నూతన రామాలయ విశేషాలను మీడియాకు వివరించింది. ఆలయ సముదాయంలోని అన్ని విశేషాలు మొదలు కొని శ్రీరాముని గర్భగుడి వరకు గల ఆలయ వైభవాన్ని...

Savitribai Phule, A social reformer and teacher

Savitribai Jyotirao Phule was a social reformer and poet. She played an important role in fighting for women's rights in India during British rule....

సంస్కర్త, ఉద్యమశీలి సావిత్రిబాయి ఫూలే

-ఆకారపు కేశవరాజు సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి,...

పుల్వామా దాడి సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ హతం ?

పాకిస్తాన్‌లో బాంబు పేలుడులో హతమైన‌ట్టు ప్ర‌చారం ! వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ మృతి చెందినట్లు తెలుస్తోంది. సోమవారం (జనవరి-1) పాకిస్తాన్‌లో తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన...