Union Home Minister Amit Shah highlighted the increased voter turnout in Jammu and Kashmir, rising from 14 per cent to nearly 40 per cent in the Srinagar constituency, as evidence of the success of Article 370’s abrogation. In an...
సాక్షాత్ మహాశక్తి స్వరూపిణి అయిన సీతామాత జన్మించిన రోజే సీతానవమి. బీహార్ రాష్ట్రం - మిథిలాంచల్ అంటే గంగ నదికి ఉత్తరాన ఆవలి ఒడ్డునఉన్న 19 జిల్లాలతో పాటుగా నేపాల్ భూభాగాన్నంతా కలిపి మిథిలాంచల్ గా పిలుస్తారు. ఆ ప్రాంతంలో వైశాఖ శుద్ధ నవమి రోజున సీతమ్మ తల్లి జన్మించింది. ఉత్తర భారత దేశంలోని...
ఎన్నికల సందర్భంగా జైనూరులో హిందువులపై ముస్లిం వర్గీయుల మూకదాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కేసు నమోదు చేసింది. విశ్వహిందూ పరిషత్‌ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదైంది. హిందువులపై జరిగిన మూకదాడిపై వెంటనే చర్యలు తీసుకొని, తమకు నివేదిక పంపాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా...
హిందూ వ్యతిరేకతను చాటేలా ఐఐటీ బాంబేలోని హుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (హెచ్ఎస్ఎస్) విభాగం నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష వివాదాస్పదంగా మారింది. ఈ విభాగంలోని హిందూ వ్యతిరేక ప్రొఫెసర్లు మే 7, 2024వ తేదీన నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రంలో హిందుత్వను అవమానిస్తూ హైందవానికి "పెత్తందారీ, ఆధిపత్య" తత్వాలను ఆపాదించారు. What does Antonio Gramsci...
Professors of IIT Bombay face backlash for framing questions aimed to insult Hinduism The Department of Humanities and Social Sciences at IIT Bombay has come under scrutiny after allegations surfaced that anti-Hindu professors openly insulted Hinduism during a PhD. Entrance...
పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలులోకి వచ్చిన నేపథ్యంలో భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను భారత ప్రభుత్వం వేగిరం చేసింది. ఇందులో భాగంగా తొలిసారిగా 14 మందికి భారత పౌరసత్వాన్ని అందజేసింది. పౌరసత్వానికి సంబంధించిన సర్టిఫికేట్లను ఆ 14 మందికి అందజేశారు. డిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా వీరికి...
పాకిస్థాన్ అతలాకుతలమవుతోంది. ఆ దేశంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం దెబ్బకు ఆక్రమిత కాశ్మీర్ విలవిలలాడుతోంది. ఎటు చూసినా నిరసనలు, ఆందోళనలు, హింసాకాండతో అట్టుడుకుతోంది. గతంలో పాకిస్థాన్ ప్రధాన భూభాగంలో కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు పీఓకేకి పాకి ఉధృతమయ్యాయి. ఏం చెయ్యాలో అర్థం కాక పాక్ సర్కారు తలపట్టుకోగా గత శుక్రవారం నుంచీ ఇప్పటివరకూ...
ఏకశిలానగరం (నేటి వరంగల్‌) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ముగ్గురు మగ పిల్లలలో పెద్దవాడు మాధవుడు (విద్యారణ్యులు). వారి తల్లిదండ్రులు మాయణాచార్యుడు, శ్రీమతిదేవి. వారిది పేద,పండిత కుటుంబం. మాధవుని తమ్ముళ్ళు సాయణుడు, భోగనాధుడు. భోగనాధుడు మంచి కవిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్నతనంలోనే మరణించాడు. మాధవ, సాయణులు శృంగేరీపీఠంలో ఆశ్రయంపొందారు.   శృంగేరి పీఠాధిపతి...
లోక్‌సభ ఎన్నికల 4వ విడత పోలింగ్‌లో భాగంగా సోమవారం తెలంగాణలోని 17 స్థానాలకు జరిగిన ఎన్నికలు కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియాకు తెలిపారు. సాయంత్రం 5 గంటల సమయానికి 61.59 శాతం పోలింగ్ నమోదైందన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసుల సహకారం...
దేశవ్యాప్తంగా సోమవారం లోక్‌సభ ఎన్నికల 4వ విడత పోలింగ్‌తో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పర్వం వాడివేడిగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఆయా పార్టీల నడుమ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా... పాలకుల భవిష్యత్తుని తిరగరాసేందుకు పోలింగ్ బూత్‌ల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల...
ఏప్రిల్ 26, వైశాఖ శుక్ల షష్ఠి - శ్రీరామానుజాచార్య జయంతి  మనం ఇప్పుడు చెబుతున్న సామాజిక సమరసతకు ఆనాడే బాటలు పరచిన గొప్ప సమరసతా వారధి శ్రీ రామానుజులు. విశిష్టాద్వైతం బోధించి భక్తి ఉద్యమాన్ని రగుల్కొల్పిన గొప్ప ఆధ్యాత్మిక విప్లవ సారథి శ్రీరామానుజులు. శ్రీ రామానుజులు పింగళనామ (కలియుగం శాలివాహనశకం 4118, క్రీ.శ.1017) సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష...
--రాంపల్లి మల్లిఖార్జున్  ఒకప్పుడు ప్రపంచానికి దారి చూపిన భారతదేశంలో సైద్ధాంతిక గందరగోళం ఏర్పడిన కాలం అది. తత్వం, మతం విషయంలో ఎవరికి తోచినట్లు వాళ్ళు సిద్ధాంతాలు లేవదీస్తున్న పరిస్థితి. చార్వాక, లోకయాతిక, కపాలిక, శాక్తేయ, సాంఖ్యక, బౌద్ధ, మాధ్యమిక ఇలా అనేక సంప్రదాయాలు పుట్టుకువచ్చాయి. ఇలా కొత్తగా పుట్టుకువచ్చిన సంప్రదాయాల సంఖ్య 72కు పైగా ఉంటుంది....
- సత్యదేవ దేశరాజకీయాలు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, దార్శనికులు, మతప్రచారకులు దేశంలో అశాంతికి కారణమవుతున్నప్పుడు, భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్ఞ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారు, వ్యాఖ్యానించే వారు చాలా తక్కువగా ఉన్నప్పుడు శంకరభగవత్పాదులు జన్మించారు. ప్రజల్లో ధార్మికనిష్టను పెంపొందించడానికి నాలుగు మఠాలను స్థాపించారు.ఆదిశంకరులు దేశం నలుమూలలా స్థాపించిన...
ఎస్సీ, ఎస్టీలకు  ఎవరు ఏం చేశారన్న చర్చ ఎన్నికల సందర్భంగా  విపరీతంగా జరుగుతోంది. కొందరు పనిగట్టుకొని బీజేపీ చేసింది ఏమీ  లేదని, అంతా తామే చేశామని, ఆ క్రెడిట్  అంతా తమకే రావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు . కానీ చరిత్ర అంటూ ఒకటి వుంటుంది. ఆ చరిత్ర పుటల్లో ఎవరు ద్రోహులో? ఎవరు...
భార‌త సైన్యం 1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిది. దీన్నే పోఖ్రాన్-II అంటారు. దీనిలో భారత్ విజయాన్ని సాధించింది. అప్పటి నుంచే మన ‌దేశాన్ని అణ్వాస్త్ర దేశంగా ప్ర‌క‌టించ‌డ‌మేకాకుండా మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్ర‌క‌టించి అధికారికంగా...