- శ్రీధర్ పరాండ్కర్ 1857 స్వతంత్ర్య సంగ్రామం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన అద్భుతమైన ఘటన. ఒకరకంగా ఇది మొత్తం ప్రపంచాన్ని కదిలించివేసింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతీయులంతా కలిసికట్టుగా చేసిన పోరాటం అది. ఈ సంగ్రామంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంగ్లేయులు మారణకాండకు మాత్రమేకాక దోపిడీకి కూడా పాల్పడ్డారు. ఏడాదికంటే ఎక్కువకాలం...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఓటర్స్ సహా ప్రజలందరూ NOTAకు బదులు.. మెరుగైన అభ్యర్థికి ఓటు వేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని "ABVP యువ ఓటర్ల సమ్మేళనం"లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోకుంటే అత్యంత అసమర్ధుడైన అభ్యర్ధి గెలుపొంది...
రవీంద్రనాథ్ ఠాగూర్ 7 మే 1861 (బంగ్లా సం.1268 వైశాఖ 25 ) న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ టాగూర్. రవీంద్రునిది బహుముఖ ప్రతిభ, సమాజ సమర్పిత జీవనం. వీరు గత శతాబ్దపు భారత సామాజిక, ధార్మిక,ఆధ్యాత్మిక పునరుజ్జీవన కాల ఖండంలో దీప స్తంభంగా నిలిచారు. వారి సాహిత్యం,...
దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఒక్కోక్కరు ఓక్కో విధంగా పోరాటం చేశారు. కొందరు బ్రిటిషర్లపై తిరగబడి పోరాటం చేస్తే, మరికొందరు తమ రచనలు, కవితలు ద్వారా ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించారు. అటువంటి కోవకు చెందిన వ్యక్తుల్లో ఒకరు విశ్వకవి, జాతీయ గీత సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్.
– గోపరాజు గాఢాంధకారంలో కూడా ముందుకు ఉరకాలంటే ఆకాశంలోని పెద్ద పెద్ద తారకలతో పాటు చిన్న నక్షత్రం ప్రసరించిన చిరువెలుగూ తోడైతేనే సాధ్యం. పరాయి పాలన అనే అంధకారంలో అలమటిస్తున్న దేశం దాస్య శృంఖలాలు తెంచుకుని స్వాతంత్య్రోదయం వైపు సాగించిన ప్రస్థానం అలాంటిదే. ఒక జాతి స్వేచ్ఛ కొన్ని తరాల త్యాగ ఫలం. ఆ సమాజంలోని...
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని సంఘాలు పనిగట్టుకొని ఆర్ఎస్ఎస్‌ఫై రిజర్వేషన్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. అలాగే బీజీపీని ఓడించాలని బహిరంగంగా పిలుపునిచ్చాయి. బాబా సాహెబ్ అంబెద్కేర్ అందరి కోసం ఆలోచించి, దళితులకు దారిచూపించారు. దళితుల పట్ల మొదటి నుండి కాంగ్రెస్ వారి తీరు ఏమిటో ఆలోచించుకోవాలి. అంబెద్కేర్ లోకసభ సభ్యునిగా కాకుండా రెండు...
భారత్ లో కొవిషీల్డ్ టీకాపై అపోహలు వ్యక్తమవుతున్న వేళ.. ఆస్ట్రాజెన్‌కా సంస్థ మరోసారి స్పందించింది. తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ పూర్తి సురక్షితమైనదని స్పష్టం చేసింది. తమ టీకా తీసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అంతేకాదు.. ప్రయోగపరీక్షల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాన్ని ఇచ్చిందని.. అందుకు సంబంధించిన బలమైన ఆధారాలు...
భారత్‌లో రాక్ ఆర్ట్ (రాతి చిత్రాల) పితామహుడిగా పేరొందిన ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ వీఎస్ వాకణ్కర్. 2003లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన భీంబేత్కా గుహలను కనుగొన్న అన్వేషి ఆయనే. 1919 మే 4వ తేదీన మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోని నీముచ్ టౌన్‌లో జన్మించిన విష్ణు శ్రీధర్ వాకణ్కర్... ఆర్కియాలజీ చదువుకొని భీంబేత్కా...
अयोध्या. वर्ग विशेष का होने के कारण श्रीराम जन्मभूमि मंदिर में प्रभु श्रीरामलला के प्राण प्रतिष्ठा समारोह में आमंत्रित न किए जाने की बात कहने वालों को राष्ट्रपति के दौरे के साथ उत्तर मिल गया होगा. हालांकि, राजनीतिक स्वार्थी...
May Day is famously known as a commemoration of the agitation for 8 hour work which occurred in Chicago, US on May 1, 1886. But due to untoward handling of the issue, it ended in clash with Police and...
మేడే.. ప్రపంచ కార్మిక దినోత్సవంగా భారతదేశంలో ప్రసిద్ధిపొందిన రోజు. ప్రపంచంలోని అనేక కార్మిక సంఘాలు అసంబద్ధం అంటూ తెల్చిపారేసి జరుపుకోవడం మానివేసినా మేడేను పనిగట్టుకుని మరీ జరిపేది మన దేశంలోని కమ్యూనిస్ట్ అనుబంధ కార్మిక సంఘాలే. కార్మికుల పని సమయాన్ని 8 గంటలకు తగ్గించాలని కోరుతూ 1886 మే 1న చికాగోలో నిర్వహించిన ఉద్యమానికి జ్ఞాపకమే మేడే. సరైన ప్రణాళిక, నాయకత్వ లేమి...
On 28-4-2024, ‘Vidya Bharati Vignana Kendra’ at Nadergul was inaugurated by Rashtriya Swayam Sevak Sangh Sar Sangh Chalak Sri Mohan Bhagwat ji and Sri Sri Tridandi Chinnajeeyar Swamy. The program was started with the dance performance of Sri Vidyaranya...
Many students who had a nationalist mindset were working with ABVP as activists and many of them have lost their lives in ideological. ‘Amar’ Sama Jagan Mohan Reddy was one of them. He was a man who resisted the...
జాతీయ పతాకం కోసం బలిదానం చేసిన సామా జగన్‌మోహన్ రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చురుకైన కార్యకర్త. కాకతీయ విశ్వవిద్యాలయం నడిబొడ్డున జాతీయ పతాకానికి జరిగిన అవమానాన్ని ఎదిరించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి జాతి గౌరవాన్ని నిలబెట్టే క్రమంలో ప్రాణాలర్పించిన యువకిశోరం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ...
దేశంలో రిజర్వేషన్ల కొనసాగింపు విషయంలో తమపై చేస్తున్న విష ప్రచారం మీద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ హైదరాబాదులో స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో ఆరెస్సెస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వాటిని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, అసమానతలు తొలిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలని తేల్చిచెప్పారు. స్వార్థం కోసమే సంఘ్...