కాశ్మీర్ విష‌యంపై పాకిస్తాన్ త‌న వైఖ‌రిని మార్చుకోవ‌డం లేదు. కాశ్మీర్ త‌మ భూభాగంలో ఉన్న‌ట్టు చిత్రీక‌రిస్తూ ఇటీవ‌ల ఆగ‌స్టు నెల‌లో ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఒక పొలిటిక‌ల్‌ మ్యాప్‌ను ఆమోదించారు. కాశ్మీర్ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మేన‌ని భార‌త్ తో పాటు ప్ర‌పంచ‌మంతా అంగీక‌రిస్తోంది. ఈ విష‌యంలో పాకిస్తాన్ అక్క‌డి ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్టి వారిని...
The organisers of Golkonda literary Festival released a poster on Nov 6, 2021, at Keshav Memorial Institute of Commerce and Sciences, Narayanaguda, Hyderabad. The theme of the festival is Celebrating 75 years of Independence. Sri G. Valliswar said this is...
“గోల్కొండ సాహిత్య మహోత్సవం” నిర్వాహకులు నవంబర్ 6 వ తేది 2021 న హైదరాబాద్ లోని “కేశవ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్” ఆవరణలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు ’75 వ స్వాతంత్య్రం అమృత మహోత్సవ్’ ప్రధాన అంశంగా జరుగుతాయి. ఈ బ్రోచర్ ను శ్రీ జి వల్లిశ్వర్ ,...
ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించ తలపెట్టిన మసీదు నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విశాఖ జిల్లా, పెందుర్తి ఆశ్రమం అధిపతి భారతీనంద స్వామీజీ ఆధ్వర్యంలో బొండపల్లిలోని తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. ఎలాంటి అనుమతులూ లేకుండా, అక్రమంగా, ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న...
-ఆకారపు కేశవరాజు  దసరా నుండి దీపావళి వరకు  రాజగోండులు శ్రీకృష్ణుడి వలె నెమలి పించములు ధరించి తమ సాంప్రదాయ గుస్సాడి నృత్యం చేస్తూ ఆనందంతో తరించి పోతారు. ఆదిలాబాద్ జిల్లాలో  పెద్ద సంఖ్యలో ఉన్న గోండులు ఇప్పటి తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ , ఒరిస్సా లోని అనేక భూభాగాలను కొత్త కొత్త సామ్రాజ్యాలుగా ...
పర్యావరణ పరిరక్షణ ప్రతి రోజు జరగవలసిన పని. కేవలం దీపావళి టపాకాయలను నిషేధిస్తే సరిపోతుందా? ఏ టపాకాయలు కాలుష్యానికి కారణమవుతున్నాయన్నది ముందుగా పర్యావరణవేత్తలు, ప్రభుత్వం నిర్ణయించాలి. అంతేకాని అన్ని టపాకాయాలపై ఏకపక్ష నిషేధం సరికాదు. అనేక సంవత్సరాలుగా టపాకాయల ఉత్పత్తిపై ఆధారపడినవారు అనేకమంది ఉన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి సంగతి ఏమిటి? ఇలాంటివి నిర్ణయించాలంటే...
అడ‌విలో 14 సంవ‌త్స‌రాలు అసౌక‌ర్య‌, బాధాక‌ర‌మైన జీవితాన్ని గ‌డిపిన త‌రువాత శ్రీ‌రాముడు అయోధ్య‌కు తిరిగి వ‌చ్చిన సంద‌ర్భంలో జ‌రుపుకునే సంతోషాల పండుగ దీపావ‌ళి. దీపావ‌ళి పండుగ అస‌లైన అర్థం అంధ‌కారంపై వెలుగుల గెలుపు. ఇంకో విధంగా చెప్పాలంటే అజ్ఞానంపై జ్ఞానం గెలుపు. దీపావ‌ళి భావం "త‌మ‌సోమా జ్యోతిర్గ‌మ‌య" అంటే చీక‌టి నుండి వెలుతురు వైపు...
భార‌త‌దేశంలో చైనా వ‌స్తువుల అమ్మకం దారులు ఈ సంవత్సరం దీపావళి, ఇతర పండుగలకు ముందు భారీ మొత్తంలో నష్టాన్ని చవిచూస్తున్నారు. గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) 'చైనీస్ వస్తువులను బహిష్కరించాలి' అని పిలుపునిచ్చింది. భారతీయ వ్యాపారులు చైనా వస్తువుల దిగుమతిని నిలిపివేయ‌డంతో చైనా...
New Delhi. ABVP held nationwide protests to strongly oppose the deadly Jihadi attack on unarmed ABVP karyakartas in Kailashahar, Tripura while engaged in membership drive on Friday (29th October), and demanded immediate arrests of all the culprits involved in...
धारवाड़, 30 अक्तूबर. राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह दत्तात्रेय होसबाले जी ने कहा कि देश स्वतंत्रता का अमृत महोत्सव मना रहा है. इस निमित्त संघ के स्वयंसेवक समाज व विभिन्न संस्थाओं के साथ मिलकर काम करेंगे, स्वतंत्र रूप से...
వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 30న అచ్చంపేటలో 140 మంది చెంచు గిరిజన జంటల సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. నల్లగొండ, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల 7 మండలాల నుండి 38 గ్రామాలకు చెందిన 140 జంటల వివాహం అచ్చంపేటలో వైభవోపేతంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో స్థానిక నాగర్ కర్నూల్...
Dharwad, 30 October. The nation is celebrating Amrit Mahostav, the 75th year of Bharat’s independence. On this occasion the swayamsevaks of sangh in collaboration with various organisations and society and also independently will organise events to celebrate and bring...
తాము ఎవరితోనూ విభేదించమని, తమకెవరూ విరోధులు కారని, సమాజంలో సకారాత్మక పరివర్తన తీసుకురావడమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లక్ష్యమని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హొసబలే పేర్కొన్నారు. కర్ణాటకలోని ధార్వాడలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా ధార్వాడలో జరిగిన పాత్రికేయ...
భారతదేశంలోని అతివాద ఇస్లామిక్ సంస్థ అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి.ఎఫ్‌.ఐ) ను నిషేధించాలని కోరుతూ అస్సాం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సీఎం శర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీఎఫ్‌ఐ వివిధ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక సంస్థను నిషేధించదు కాబట్టి పి.ఎఫ్‌.ఐ ను...
ధార్వాడ్‌(కర్ణాటక): బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై ఇటీవల జరిగిన హింసాకాండపై అఖిల భారతీయ కార్యకారి మండలి(ఏబీకేఎం) తన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌ను మరింత ఇస్లామీకరణ చేయడానికి జిహాదీ ముఠాలు చేసిన పెద్ద కుట్రలో భాగమైన అక్కడి హిందూ మైనారిటీలపై కొనసాగుతున్న దాడులను ఖండిస్తున్నట్టు ఏబీకేఎం స్పష్టం చేసింది. ధార్వాడ్‌లోని రాష్ట్రోత్థాన విద్యా...