గోల్కొండ సాహితీ మహోత్సవ ముగింపు సభ
హైదరాబాద్లోని నారాయణగూడ కేశవమెమోరియల్ కళశాలలో రెండు రోజుల పాటు జరిగిన గోల్కొండ సాహితీ మహోత్సవం విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి ముఖ్య అథితిగా, ప్రద్మశ్రీ అవార్డు గ్రహీత టి.హనుమాన్ చౌదరి గారు విశిష్ట అథితి గా, డా. సి.సంజీవ్ కుమార్ శర్మ...
గోల్కొండ సాహిత్య మహోత్సవంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత కార్యకారిణి సదస్యులు భాగయ్య గారు మాట్లాడుతూ దేశీయ ఆలోచనలు ప్రతిబింబించే సాహిత్యం రావాలి అని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం కానీ దేశానికి స్వరాజ్యం మాత్రమే వచ్చింది స్వాతంత్య్రం ఇంకా రాలేదు అని...
గోల్కొండ సాహితీ మహోత్సవాలు హైదరాబాద్లోని కేశవ స్మారణ విద్యాసంస్థల ప్రాంగణంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. "అజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా జాతీయ సాహిత్య పరిషత్, ఇతిహాస సంకలన సమితి, సంస్కార భారతి, ప్రజ్క్షా భారతి, తదితర సంస్థలు సంయుక్తంగా గోల్కొండ సాహితీ ఉత్పవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర...
Kerala. The recent targeted killing of Rss Swayamsevak A. Sanjith is very unfortunate and highly deplorable. We strongly condemn this act of terror and firmly stand by the family of the deceased. It’s very pathetic that the democratically elected...
గోల్కొండ సాహితీ మహోత్సవం ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కాలేజిలో నిర్వహించనున్నారు. రెండు రోజుల కార్యక్రమంలో లబ్ద ప్రతిష్టులైన రచయితలు, గ్రంథకర్తలు, ప్రచురణ కర్తలు, సాహితీ వేత్తలు, పుస్త ప్రేమికులు పాల్గొననున్నారు.
మొదటి రోజు కార్యక్రమానికి హార్యన గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు ముఖ్య అతిథిగా, ప్రముఖ...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులపై జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నోటీసు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వడంలో జాప్యం చేసినందున తాజా నోటీసు జారీ చేయడం గమనార్హం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మత...
వ్యవస్థను మార్చడానికి ముందుగా మనసు మారాలి. భేద భావం మనసులో ఉంటుంది. మనసు నుంచి వాక్కు ద్వారా, చేసే పని ద్వారా అది బైటపడుతుంది. ఆలోచనల్లో బైటపడుతుంది. వ్యవస్థలో బైటపడుతుంది. అందుకనే వ్యవస్థతో పాటుగా మనసును మార్చడానికి కృషి చేయాలి. సంఘ్కు చెందిన స్వయం సేవకులు అన్నిరకాలుగా కృషి చేస్తున్నారు. సామాజిక సమరసతా మంచ్...
-నడింపల్లి ఆయుష్
ఆర్ఎస్ఎస్కూ, స్వాతంత్య్ర సమరానికీ సంబంధం లేదనే జ్ఞానశూన్యులకు ఈ దేశంలో కొదవలేదు. ఆర్ఎస్ఎస్ స్థాపకులు డాక్టర్ కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ వంటి చింతనాపరులు, దూరదృష్టి కలిగినవారు, ద్రష్టలు స్వాతంత్య్రోద్యమానికి దూరంగా ఉండిపోయారనీ, ఉండగలరనీ తీర్మానించడం అవకాశవాద రాజకీయ ధోరణే తప్ప, చారిత్రక దృక్పథం కాలేదు. చరిత్రను నిష్పాక్షికంగా చూసే దృష్టి అసలే కాలేదు....
Palakkad. An RSS worker (Mandal Boudhik Pramukh) was killed in an attack by SDPI terrorists. The deceased has been identified as Sanjith, a native of Elappully, Mambaram. He was 27 years old. The murder took place around 9 am...
కేరళ ఇస్లామిక్ మతోన్మాదుల చేతిలో మరో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త బలయ్యాడు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త ఎస్.సంజిత్ (27) తన భార్య, ఏడాది కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో కొంత మంది ఇస్లాం మతోన్మాదులు అతనిపై దాడి చేసి భార్య, కుమారుడి కళ్ల ముందే కత్తులతో పొడిచి దారుణంగా...
सरसंघचालक की उपस्थिति में आज देवगिरी प्रान्त की प्रान्त समन्वय बैठक सम्पन्न
संभाजीनगर. राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी के पांच दिवसीय प्रवास का आज चौथा दिन है. देवगिरी प्रांत की समन्वय बैठक रविवार 14 नवंबर को...
बिरसा मुंडा, यह अद्भुत व्यक्तित्व है. कुल जमा पच्चीस वर्ष का ही छोटा सा जीवन उन्हें मिला. किन्तु इस अल्पकालीन जीवन में उन्होंने जो कर दिखाया, वह अतुलनीय है. अंग्रेज़ उनके नाम से कांपते थे, थर्राते थे. जनजाति समुदाय,...
New Delhi. The Union Cabinet, today has approved declaration of 15th November as Janjatiya Gaurav Divas dedicated to the memory of brave tribal freedom fighters so that coming generations could know about their sacrifices about the country.
India’s freedom struggle was...
అడవిలో పుట్టి.. అడవిలో పెరిగి.. ఆ అడవిలోనే చెట్లను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతున్న తులసి గౌడ అనే గిరిజన మహిళ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. నిత్యం పర్యావరణం కోసం పరితపించే తులసి గౌడను "ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్, "వన దేవత" అని పిలుస్తారు. చెట్లను పెంచడమే కాదు అడవిలో పెరిగే అన్ని మొక్కల...
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సమాచారభారతి, ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకల సమితి, సంస్కార భారతి తదితర సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 20-21 లలో భాగ్యనగర్ లోని కేశవ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో గోల్కొండ సాహిత్య మహోత్సవ్ జరుగనుంది. ఈ ఉత్సవానికి అందరికీ సాదర స్వాగతం.






















