ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ ఛాలక్ పరమ పూజనీయ డాక్టర్ మోహన్ జీ భాగవత్ ఆదివారం నాడు హైదరాబాదులో పర్యటిస్తున్నారని విద్యా భారతి క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని నాదర్ గుల్‌లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని వివరాలు తెలియజేశారు. ఎందుకు సంబంధించి నాదర్ గుల్ ప్రాంగణంలో ప్రెస్ మీట్...
ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం, ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్న‌ట్టే అన్నారు పెద్ద‌లు. మంచి ఆహారాన్ని తీసుకోవ‌డం అనేది ఒక మంచి అల‌వాటు. ఒక‌ప్పుడు మ‌న దేశంలో సాంప్ర‌దాయ వంట‌కాల‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉండేవి. వాటి వ‌ల్ల మ‌న పెద్ద‌వాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎక్కువ కాలం జీవించేవారు. కానీ ఇప్పుడు పాశ్చ‌త్య పొక‌డ‌ల‌తో కొత్త...
అయోధ్యలోని రామజన్మభూమి ఆలయానికి జనవరి 22న జరిగిన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 1.5 కోట్ల మంది భక్తులు అయోధ్య బాల రాముడిని ద‌ర్శించుకున్న‌ట్టు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులకు కేంద్రంగా...
ఇంటి నుంచి ఓటు వేసే అవ‌కాశం కాద‌ని, పౌర విధుల్ని పాటిస్తూ పోలింగ్ బూత్‌లో ఓటు వేయాల‌ని నిర్ణ‌యం 112 సంవత్సరాల వయస్సులో, దక్షిణ ముంబైకి చెందిన కంచన్‌బెన్ బాద్షా మే 20న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఆమె వయస్సును బ‌ట్టి ఇంటి...
Hanuman Janmotsav, is widely celebrated on April 23 this year, coinciding with the revered day of Tuesday. This auspicious occasion commemorates the birth of Bhagwan Hanuman, the Rudra avatar of Bhagwan Shiv, believed to be immortal and present on...
శ్రీమద్రామాయణ కావ్య నాయకుడు శ్రీరామచంద్రమూర్తి. తరువాత అంతటి ఉన్నత స్థానం అందుకున్నవారు హనుమే. ఆ కావ్యంలోని బాల, అయోధ్య, అరణ్యకాండల తరువాత కిష్కింధకాండలో ఆయన ప్రస్తావన వస్తుంది. ఆ తరువాత సుందరకాండలో హనుమ విశ్వరూపం కనపడుతుంది. శ్రీరామ పట్టాభిషేకం వరకు కథ ఆయన చుట్టే తిరుగుతుంది. ఆంజనేయుడు పరమ భాగవతోత్తముడే కాదు ప్రభుభక్తి పరాయణుడు,...
కేర‌ళ రాష్ట్రంలో అనేక మంది బాలిక‌లు, మ‌హిళ‌లు అచూకీ క‌న‌బ‌డ‌కుండా పోతున్నారు. 2019 జనవరి నుండి 2023 డిసెంబర్ 31 వరకు 5 సంవత్సరాల వ్యవధిలో కేరళ రాష్ట్రంలో 5338 బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని సమాచార హక్కు చ‌ట్టం ద్వారా వెల్లడ‌యింది. 2024 ఏప్రిల్ 12న తిరువనంతపురంలో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో,...
हिंदी विवेक प्रकाशित ‘तीर्थंकर भगवान महावीर’ विशेषांक का पुणे में विमोचन पुणे. भगवान महावीर के २५५०वें निर्वाण वर्ष के उपलक्ष्य में हिंदी विवेक मासिक पत्रिका द्वारा प्रकाशित ‘तीर्थंकर भगवान महावीर’ विशेषांक का पुणे में विमोचन किया गया. जैन तपस्वी उपाध्याय...
మారుతి మాట తీరు నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినది ఎంతైనా ఉంది. సీతా మాతను లంకలో ఆంజనేయ స్వామి చూశాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన హనుమను వానరులంతా ప్రశ్నలతో ముంచెత్తారు. లంకలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్నది వారి ఆతృత. అపూర్వమైన సముద్ర లంఘనం, అనూహ్యమైన శక్తియుక్తులతో అశోక వనాన్ని నాశనం చేయడం, రావణుడికి...
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించి 2024 సంవత్సరం విజయదశమి పండుగకు 99 సంవత్సరాలు పూర్తయి 100వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నది... ఈ సందర్భంగా సంఘం కొన్ని సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తద్వారా దేశంలో ఒక సామాజిక పరివర్తన సాధించడానికి యోజన చేసింది. అవే పంచ పరివర్తన్
పంచభూతాలైన పృథ్వి (భూమి), వాయువు (గాలి), జలం (నీరు), అగ్ని (నిప్పు), ఆకాశం (శూన్యం).. వాటి సమన్వయంపైన మన జీవన వ్యవస్థలు ఏ విధంగా ఆధారపడి ఉన్నదీ మన పూర్వీకులు వివరించారు. ప్రకృతిలో భాగమైన ఈ పంచభూతాలే దైవత్వానికి నిదర్శనాలు. మన జీవనానికి ఆధారభూతంగా ఉన్న నేలని తల్లిగా కొలవడం మన సంస్కృతి గొప్పతనం. ప్రపంచంలో...
హిందూ జైన్లకు శ్రీ మహావీర్ జయంతి అతి ముఖ్యమైన పండుగ, జైనమతంలో మహావీరుడు 24వ, మరియు ఆఖరి తీర్థంకరులు (మహాజ్ఞాని). ఆ రోజు పవిత్రంగా మహావీరునికి అభ్యంగనం, అభిషేకం, పూజాధ్యానాలు చేస్తారు. శ్రీ మహావీరుడు బుద్ధుని సమకాలికుడు. ఇక్ష్వాకువంశంలో, నేటి పాట్నా సమీపాన ఉన్న వైశాలి రాజ్యంలో `క్షత్రియకుండ్’ అనే ప్రాంతంలో, మహారాజు సిద్ధార్థుడు-మహారాణి...
New Delhi. DRDO conducted a successful flight-test of Indigenous Technology Cruise Missile (ITCM) from the Integrated Test Range (ITR), Chandipur off the coast of Odisha on April 18, 2024. During the test, all subsystems performed as per expectation. The...
గ్లోబల్ ఫుడ్ అండ్ బెవరేజీ దిగ్గజం నెస్లే యూరప్‌లోని మార్కెట్లతో పోలిస్తే పేద దక్షిణాసియా (భారతదేశంతో సహా), ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాలలో చక్కెర కంటెంట్‌తో కూడిన పిల్ల‌లు తినే ఉత్పత్తులను విక్రయిస్తుందని స్విస్ NGO, పబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ (IBFAN) నివేదిక పేర్కొంది. వివిధ కౌంటీలలో విక్రయించే...
హిందువుల్లో ఏర్పడ్డ ఆత్మవిస్మృతి కారణంగా మనం ఎవరో పూర్తిగా మరిచిపోయామని, దీనిపై స్పష్టతను కూడా కోల్పోయామని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ సర్ సంఘ్ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. అనేక సార్లు విదేశీయుల దండయాత్రల కారణంగా బానిస మనస్తత్వం ఏర్పడిరదని, ఇది మన ఆలోచనలపై పదే పదే ప్రభావం చూపిస్తోందని అన్నారు. దీంతో ఆలోచనల్లో...