కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో షోయబ్, గుల్ నవాజ్ అనే ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం సాయంత్రం అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన షోయబ్ 2018లో బెంగుళూరు వరుస పేలుళ్ల కేసులో నిందితుడు. అప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. అతను ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు...
సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంలో నిర్మించే మసీదుకు బాబర్ పేరు పెట్టబోవడం లేదని, అది బాబ్రీ మసీదు కాబోదని మసీదు నిర్మాణం కోసం ఉత్తర్ ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేసిన ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. అయోధ్యలో నిర్మించనున్న మసీదు నిర్మాణం మక్కా లోని కాబా మాదిరిగా ఉండనుందని  అధికారికంగా వెల్లడించింది. దీనికి ఏ రాజు లేదా...
Dr. Manmohan Vaidya Sah Sarkaryavah, Rashtriya Swayamsevak Sangh The grand Shri Ram Mandir construction commencement ceremony held in Ayodhya was proudly witnessed by Bharatiya people in Bharat and all other parts of the world. On the one hand when overcoming innumerable...
భారత్ చైనా సరిహద్దుల్లో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ డ్రాగన్ ఎత్తులను చిత్తు చేస్తోంది. గత మూడు వారాల్లోనే భారత సైన్యం లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఆరు ప్రధాన ఎత్తైన కొండలు ను స్వాధీనం ప్రభుత్వ వర్గాలు ఒక మీడియా సంస్థ కి తెలిపాయి.  ఆగస్టు 29 నుంచి  నుంచి సెప్టెంబర్ రెండవ...
Bastar Police have started campaign to expose the atrocities of Naxals Raipur. In an attempt to tackle the Maoists menace, the Bastar Police have started campaigns named as ‘BASTAR THA MATTA’ and ‘BASTAR CHO AWAAZ’. In an attempt to expose...
పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పాకిస్తాన్ ప్రేరిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన  9 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ నుంచి కేరళలోని ఎర్నాకుళం నుంచి ఆల్-ఖైదా తో సంబంధమున్న 9 మంది ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసి, వారి...
- డా. శ్రీరంగ గోడ్బోలే 4 ఫిబ్రవరి1922న చౌరీచౌరాలో జరిగిన మారణహోమానికి మనస్తాపం చెంది గాంధీగారు ఉన్నట్టుండి సహాయ-నిరాకరణోద్యమాన్ని రద్దు చేసారు. అయితే ఖిలాఫత్ ఉద్యామానికి సహాయనిరాకరణ కేవలం ఒక ముసుగు మాత్రమే. ఖిలాఫత్ ఆశించిన లక్ష్యాలు ఇంకా సాధించలేదు కాబట్టి, అది సహాయనిరాకరణ అనే ఆచ్చాదన, అడ్డంకు ఏమీ లేకుండా నిరాటంకంగా కొనసాగింది. ఖిలాఫత్...
Hyderabad was probably the only place in Bharat's freedom struggle where advocates formally participated as a unit. The Pleaders Protest Committee was formed under the leadership of Vináyakráo Vidyálankár. On 25th Feb 1948, advocates began a procession streaming through the...
--చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి పదిహెడు సెప్టెంబర్ అనగానే. తెలంగాణ ప్రాంతం లోని ఎన్నో హిందు కుటుంబాలు. 'రజాకార్' ల అరాచకాలను. అమానుషాలను. తలచుకొని ఆవేశపడటం జరుగుతూనే ఉంది. అధికార దాహం. మత ఛాందసవాదం. ఆధిపత్య ధోరణి. హింసాత్మక ప్రవృత్తి మూల సూత్రాలుగా ఈ రజాకార్ కార్యక్రమాలు మొదలై, ఆటవిక అరాచక రాజ్యానికి దారితీసిన చరిత్ర మనం గమనించ...
రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా మంగళవారం సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)ల సమావేశం జరిగాయి. ఈ నేపథ్యంలో  పాకిస్తాన్ కల్పిత మ్యాప్‌ను చూపడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మన భూభాగాలైన కాశ్మీర్, జునాఘడ్ ప్రాంతాలను తనవిగా చెప్పుకుంటూ పాక్ కల్పిత...
In a significant victory, defeating China at the UN, India becomes a member of the United Nation's Commission on Status of Women, a body of the Economic and Social Council (ECOSOC). India will be a member of the prestigious...
Arunachal. The lockdown caused by the ongoing COVID-19 pandemic has a silver lining to it as well given the fact that it has led people to think out of the box. A youth from a small town called Nirujlui...
జాగృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబళే ప్రసంగం   https://youtu.be/izNuZHh2jNQ
రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన అల్లర్లను సృష్టించే వారిని  అరెస్టు చేయడం పై కొందరు కుహనా మేధావులు దేశం లో అప్రజాస్వామిక చర్యలు జరుగుతున్నాయని అర్థం పర్థం లేని వాదనలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో  సిఏఏ వ్యతిరేక నిరసనల పేరుతో జరిగిన హిందూ వ్యతిరేక అల్లర్లపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్...
మతం మారినప్పటికీ షెడ్యూల్డ్ కులాలకు ఉద్దేశించిన రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకుని, సంబంధిత చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ (సోషల్ వెల్ఫేర్ విభాగం)ని కోరింది....