రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఐదవ సర్ సంఘచాలక్ స్వర్గీయ శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ పూర్తిపేరు కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్. వారి స్వస్థలం తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో గల కుప్పహళ్ళి గ్రామం. సుదర్శన్ జీ తండ్రి శ్రీ సీతారామయ్య గారు అటవీశాఖ ఉద్యోగి కావడంవల్ల ఎక్కువకాలం మధ్యప్రదేశ్ లోనే గడిపారు. అక్కడే 1931, జూన్...
Chennai. A Beggar has proved to do charity that one need not be a rich or a corporate giant; what is needed is a big heart to share the earnings for the needy. So far, he had donated Rs.1.20...
పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి ముస్లింలు (సున్ని, షియా) ఇద్దరూ భారత దేశ విభజనకు మద్దతు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం పాకిస్థాన్ లోనే కాకుండా అనేక ఇస్లామిక్ దేశాల్లో సున్ని, షియా రెండు వర్గాల మధ్య తీవ్ర వైవిధ్యం నెలకొంది...
సున్నీ మెజారిటీ పాకిస్తాన్లో షియా ముస్లింలను హింసించడం కొత్త విషయమేమి కాదు. పాకిస్తాన్ ముస్లింలలో...
అనేక సంవత్సరాల నుండి ఈ దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారం చూపడానికి వీలుగా భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1968లో మొదటి విద్యా విధానం, 1986లో నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు. అయితే దానిలో 1992లో కొన్ని మార్పులు, చేర్పులు...
On 31st July 1948, Talimeren Ao led Indian football played a match in London Olympics against France. He brought fame and glory to the Indian contingent after their remarkable performance at the this match under his Captaincy. Even after...
చైనాలోని ఉయ్ఘర్ ముస్లింలపై చైనా కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలను సంబంధించిన విషయాలను వివరణాత్మకంగా తెలియజేసే ఒక వెబ్ పేజీని అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలను ఎత్తి చూపడమే ప్రధాన లక్ష్యంగా విడుదల చేసిన ఈ వెబ్ పేజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా...
-- డా. శ్రీరంగ గోడ్బోలే
ఖిలాఫత్ ఆందోళన కాలంలో ఎన్నో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1919-1922ల మధ్య కాలంలో ఎన్నో ఖిలాఫత్ ముస్లిం అల్లర్లు జరిగినా, చిన్న జాబితా మాత్రమే మనకు లభ్యమవుతోంది (Gandhi and Anarchy, Sir C. Sankaran Nair, Tagore & Co. Madras, 1922, pp. 250, 251). నెల్లూరు...
ఆంధ్రప్రదేశ్: తీవ్ర వివాదాస్పదమవుతున్న అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్ధం ఘటనపై పోలీసులు దాఖలు చేసిన కేసును సీబీఐకి బదలాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్వేది ఘటన తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మూడు రోజుల...
నకిలీ ధ్రువపత్రాల సృష్టించి తమదికాని భూమిని రూ.60 కోట్లకు ఇండియన్ రైల్వే కు అక్రమంగా అమ్మేసింది భారత్ లోనే రెండవ అతిపెద్ద చర్చ్"చర్చ్ ఆఫ్ సౌత్". ఈ అక్రమం బయటపడడంతో చర్చ్ కు సంబంధించిన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
సి.ఎస్.ఐ చర్చ్, ఇండియన్ రైల్వే కు అమ్మిన భూమి తాలూకు...
మహిళల గురించి భారతీయుల, పాశ్చాత్యుల ఆలోచనలో చాలా తేడా ఉంది. వారివారి జీవన విధానాన్ని బట్టి ఈ తేడాలు వచ్చాయి. భారత దేశంలో మహిళకు ఇచ్చిన స్థానం, ఆమె ఎదుర్కొం టున్న సమస్యల గురించి స్వామి వివేకానంద అనేకసార్లు ప్రస్తావించారు. వారి ఉపన్యాసాల్లో చెప్పిన అనేక ముఖ్య విషయాలను చూద్దాం
ప్రతి దేశంలో స్త్రీ, పురుషులు...
ఇస్లాంను కించపరుస్తూ తన పై అధికారికి మెసేజీలు చేసినందుకు పాకిస్తాన్ లోని ఒక క్రైస్తవునికి లాహోర్ సెషన్ కోర్టు ఉరి శిక్ష విధించింది. ఆసిఫ్ ఫైర్వెజ్ మాసిహ్ (37) అనే క్రైస్తవుడు లాహోర్ లోని ఒక కర్మాగారంలో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. అయితే కొద్దిరోజులుగా కర్మాగారంలో పని చేసే ఒక అధికారి, క్రైస్తవుడైన మాసిహ్...
బీమా కోరేగావ్ ఎల్గర్ పరిషత్ సంబంధించిన కేసులో ఓ మహిళ తో సహా ముగ్గురు వ్యక్తులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. సాగర్ తత్యారామ్ గొర్ఖే(32), రమేష్ మురళీధర్ గై చోర్ (36) లను సోమవారం అరెస్టు చేయగా, జ్యోతి రాగోబా జగాప్త్(33) ను మంగళవారం అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. అరెస్టయిన ముగ్గురు...
మహారాష్ట్రలోని నాగపూర్ లో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయించాలని నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉన్నందున వారిని పర్యవేక్షించడం తో పాటు విస్తృత స్థాయిలో పరీక్షలు చేయడానికి సిబ్బంది...
అత్యాధునిక సాంకేతిక సాధనలో భారత్ అసాధారణ విజయం సాధించింది. అగ్రరాజ్యాలకి సొంతమైన హైపర్ శానిక్ టెక్నాలజీ(శబ్దం కంటే వేగంగా ప్రయాణించే వాహనాన్ని రూపొందించే సాంకేతిక పరిజ్ఞానం)ని ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా సొంత గానే అభివృద్ధి చేసి తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది.
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ) హైపర్ సానిక్ టెస్ట్ డేమోనిస్ట్రేషన్ వెహికిల్...
సేవాభారతి కర్నూలు ఆధ్వర్యంలో సంఘమిత్ర మార్గదర్శనంలోకర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు ప్రాణ దానం నిమిత్తం నంద్యాల సంఘమిత్ర నుండి ఈ రోజున నలుగురు ప్లాస్మా దాతలు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ప్లాస్మా దానం చేశారు. సురేష్, నాగ సుధాకర్, రఘు, సూర్యతేజ అనే వ్యక్తులు కోవిడ్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడు...
























