* రైతులకు మేలు చేసే చట్టాలకు వ్యతిరేకంగా పలు పార్టీల నిరసనలు * రైతులే పాల్గొనని ధర్నాలు * కొన్ని చోట్ల ఉగ్రవాద అనుబంధ పార్టీల నిరసనలు భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, రైతుల అభ్యున్నతికి తోడ్పడే మూడు నూతన వ్యవసాయ చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.  ఈ మూడు చట్టాలు భారతీయ వ్యవసాయ రంగాన్ని...
జాగ్రత్తగా గమనించినట్లయితే.. భారతదేశంలో ఎక్కడైతే మావోయిజం, వేర్పాటువాదం, దేశద్రోహం వంటి కార్యకలాపాలు అధికంగా ఉంటాయో కచ్చితంగా ఆ ప్రదేశంలో విదేశాల నుండి విరాళాలు పొందుతున్న సంస్థల కార్యకలాపాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఖలిస్థాన్ వేర్పాటువాదం పురుడుపోసుకున్న పంజాబులో ఇప్పుడు మిషనరీల కార్యకలాపాలు అధికమయ్యాయి. ప్రత్యేక ద్రవిడస్తాన్ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తమిళనాడు సహా ఇతర...
దేశంలోని గోశాల నిర్వాహకుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది దీపావళికి గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా ఈ విధంగా తయారైన 11 కోట్ల ప్రమిదల ద్వారా పాడి రైతులు, గోశాల నిర్వాహకులకు ఆర్ధిక చేయూతనివ్వాలని నిర్ణయించింది. ఈ పథకానికి 'గోమయ దియా'గా పేరు పెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాడిరైతులు, గోశాల నిర్వాహకులు గోవు పేడతో తయారుచేసిన ప్రమిదలు సరఫరా చేయాల్సిందిగా  రాష్ట్రీయ కామధేను ఆయోగ్ పిలుపునిస్తోంది. ఇటువంటి పథకం ప్రవేశపెట్టడం ఇదే...
New Delhi: Working President of Vishva Hindu Parishad (VHP), Advocate Alok Kumar said that ‘Love Jihad’ is a calculated agenda of invasion on the demographics. The three – the police, government and society – will have to remain on...
ఐక్యరాజ్యసమితిలో భారత్ ను విస్తృత స్థాయి లో భాగం చేయాలని ప్రధాని మోడీ అన్నారు. శనివారం జరిగిన ఐక్య రాజ్య సమితి సాధారణ సభ 75 వ సెషన్ లో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక సభ్యుల్లో భారతదేశం ఒకటి అయినందుకు గర్వంగా ఉందని ఆయన అన్నారు.  ఈ చారిత్రాత్మకమైన...
చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో మైనారిటీలను నిర్భంధ క్యాంపుల్లో ఉంచుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడ దాదాపు 16 వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు ఆస్ట్రేలియా నిపుణుల బృందం ఒకటి బయటపెట్టింది. షిన్‌జియాంగ్‌ ప్రావిన్సులోని వీగర్‌ తెగకు చెందిన ముస్లింలను నిర్భంధిస్తున్నట్లు చైనా ప్రభుత్వంపై ఇప్పటికే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా...
దేశవ్యాప్తంగా నేత్రదానం చేసే వారి సంఖ్యను పెంచేందుకు, సక్షమ్ ఆధ్వర్యంలో కాంబా ( కార్నియా అంధత్వ ముక్త్ భారత్ అభియాన్) అనే పేరుతో నేత్ర దాన ప్రతిజ్ఞల కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా సక్షమ్ హైదరాబాద్  శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 4 వరకు 3 లక్షల నేత్ర దాన ప్రతిజ్ఞలు చేయించాలని లక్ష్యం నిర్ణయించుకుంది. అక్టోబర్ 8న...
మతం ఆధారంగా ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రజా ప్రయోజనానికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ దాఖలు చేసిన పిల్ పై చేసిన విచారణ సమయంలో స్పష్టం చేసింది. మే 2018 లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కొందరు ముస్లిం యువత దాడికి పాల్పడ్డారు. ఈ...
New Delhi. Working President of Vishva Hindu Parishad (VHP), Advocate Alok Kumar said that ‘Love Jihad’ is a calculated agenda of invasion on the demographics. The three – the police, government and society – will have to remain on...
పద్మ భూషణ్ పురస్కార గ్రహీత, అద్భుత గాయకుడు శ్రీ పతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారి మరణంతో దేశం ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది. పదహారుకు పైగా భారతీయ భాషలలో దాదాపు నలభై వేల పాటలు పాడి గాన గంధర్వుడిగా పేరు పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు తగిన ధైర్యం కలుగజేయాలనీ...
విద్యా భారతి, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మరియు MyNEP ల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వివిధ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలు మూడు కేటగిరీల లో నిర్వహించబడతాయి. మొదటి కేటగిరీ తొమ్మిదో తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు, రెండో కేటగిరీ యూజీ మరియు పీజీ విద్యార్థులకు, మూడోది ఇది సామాన్య ప్రజలకు. మొత్తం తెలుగుతోపాటు పదమూడు...
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో నూతనంగా ఏర్పడ్డ  కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ము కాశ్మీర్, లడఖ్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మార్చి 25 నుండి కొవిడ్-19 నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి అనేక మందికి అండగా నిలిచారు. జమ్ము కాశ్మీర్, లడక్ లోని 2,995 ప్రదేశాల్లో దాదాపు...
తమిళనాడులోని తిరునల్వేలిలోని ప్రభుత్వ ఎయిడెడ్  క్రైస్తవ పాఠశాలలు తమ విద్యార్థులను నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని ఒత్తిడి తెస్తున్న విషయాన్ని విశ్వహిందూ పరిషద్ వెలుగులోకి వచ్చింది. తిరునల్వేలి జిల్లాలో కొన్ని ప్రభుత్వ ఎయిడెడ్ క్రైస్తవ మిషనరీ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి....
విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి కీలక సవరణలు చేస్తూ ప్రతిపాదించిన బిల్లు మంగళవారం పార్లమెంటులో ఆమోదం పొందింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్టుగా వ్యవహిరించే ఈ చట్టం ద్వారా లైసెన్సులు పొందిన సంస్థలు విదేశాల నుండి విరాళాలు స్వీకరించేందుకు అనుమతి ఉంటుంది. అయితే విదేశాల నుండి విరాళాలు పొందుతున్న అనేక సంస్థలు నిర్ధేశిత లక్ష్యం కోసం వీటిని ఖర్చు చేయకపోవడం, ఎక్కువమొత్తం ధనం సంస్థల ఖాతాల్లో నిలువలుగా ఉండటం మొదలైన వాటిని నియంత్రించేందుకు...
“Just like we have ignored true history in our country, we also have ignored true heroes of the nation” said Sri Prakash Belavadi, theatre and film personality addressing the program organized to commemorate the centenary of the...