Chennai. Arun Prakash (22), who had led a Vinayakar Chathurthi procession in Ramanathapuram was stabbed to death by unidentified persons on Monday.
Arun Prakash is the son of Saminathan residing at Kallar Street in Vasanth Nagar near Ramanathapuram. He along...
హిందూ స్పిరిచ్యుయల్ సర్వీసు ఫౌండేషన్ ఆగస్టు 30న నిర్వహించిన ప్రకృతి వందన కార్యక్రమంలో డా మోహన్ భాగవత్ గారి ఉపన్యాసం.
All of us are participating in this special program of 'Paryavaran Divas' (Environment Day) being organised on 30 August by the Hindu Spiritual Service Foundation.
Environment, this word is very often heard and spoken today. And this is also an...
విష్ణువు దుష్ట సంహరణార్థం అవతరించిన మోక్షప్రదాత. అందుకు వామనావతార ఘట్టం ఉదాహరణ. దశావతారాలలో ఐదవదైన ఇది అంశావతారమే తప్ప పరిపూర్ణావతారం కాదని, బలి చక్రవర్తిని నిర్జించి స్వర్గాధిపత్యాన్ని మళ్లీ ఇంద్రుడికి ఇప్పించడమే ఈ అవతార లక్ష్యమని పురాణాలు చెబుతున్నాయి. బలి దేవతలను గెలిచి ఇంద్రుని రాజధాని అమరావతిని వశపరచుకున్నాడు. దేవతలు భయకంపితులై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు....
పర్యావరణం అనే మాట ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. అలాగే ప్రతి సవత్సరం పర్యావరణ దినోత్సవం జరపడం కూడా ఆనవాయితీ అయింది. దీనికి కారణం ఏమిటంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అనుసరిస్తున్న జీవన శైలి పర్యావరణానికి అనుకూలంగా లేదు. ప్రకృతిని జయించి మనిషి జీవించాలనే ధోరణిలో ఉంది ఆ శైలి. ప్రకృతి మనిషి వాడుకునేందుకే ఉన్నదని,...
Introduction
In Modern Days Environmental Science And Ecology Is Subject Of Modern Science In Which We Study Environment And Its Constituents. Environmental Degradation As A Phenomenon Can Also Be Defined As Deterioration Of The Earths‟ Natural Surroundings, As A Result...
-- డా. శ్రీరంగ గోడ్బోలే
ఖిలాఫత్ ఉద్యమం రెండవ దశ (ఆగస్ట్, 1920 – మార్చ్,1922) పూర్తిగా బెదిరింపులు, మారణకాండతో సాగింది. సహాయనిరాకరణ అందులోని బెదిరింపుల భాగం కాగా, దానికి అనుబంధంగా సాగిన హింస మరోభాగం.
ఖిలాఫత్, సహాయనిరాకరణ – అవిభక్త కవలలు
సహాయనిరాకరణోద్యమం తరువాత ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైందని లేదా రెండు ఒకేసారి ప్రారంభమయ్యాయని చాలామంది...
చనిపోయే ముందు సెల్ఫీ వీడియో
తన మరణానికి ఎస్ఐ కారణం: స్పష్టం చేసిన సాధువు
ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లు దాఖలు చేసిన హక్కుల సంఘాలు
ఒక ఎస్సై పెట్టిన చిత్ర హింసలను భరించలేక, అవమానంతో మనస్థాపానికి గురై శరవరణ్ అనే ఒక సాధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని సేలం జిల్లా సంగగిరి...
హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆపరేషన్ క్లీన్ పేరిట చెరువు శుద్ధి చేపట్టారు. ప్రభుత్వం చేయాల్సిన పని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేశారు. సఫిల్-గూడా ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆనందబాగ్ నగర ఆర్ఎస్ఎస్ శ్రేణులు గమనించి ముందుకు కదిలాయి. కార్యకర్తలు ఒకరి వెనుక ఒకరు వెళ్లి పారిశుధ్య...
కరోనా బారిన పడినవారు ఎలాంటి భయాందోళనలకు గురి కావొద్దని, ధైర్యంగా ఉంటే ఎంతటి రోగాన్నైనా సులభంగా జయించవచ్చని క్షేత్ర (కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ) సేవాప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ చెబుతున్నారు. లాక్డౌన్ 1, 2 సమయాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతోమందిని అక్కున చేర్చుకొని వారి ఆకలిని తీర్చింది సేవాభారతి. అంతేకాదు, కొన్ని వందల మంది...
ఆదిలాబాద్: భైంసా పట్టణంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన మతఘర్షణల్లో ఇల్లు కాలిపోయి నివాసం కోల్పోయిన నిర్వాసిత హిందూ కుటుంబాలకు సేవాభారతి ఆపన్న హస్తం అందించింది అందించింది. నిర్వాసితులకు ఇండ్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా 24 ఆగస్టున భూమి పూజ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ మాననీయ శ్రీ దేవందర్ జీ, శ్రీ దుర్గారెడ్డి గారు వివిధ సామాజిక, స్వచ్ఛంధ సంఘాల పెద్దలు మరియు సంఘ్...
సామాజిక సమరసతలో భాగంగా నిమ్నవర్గాలను ధార్మిక జీవనానికి దగ్గర చేసే కృషిలో భాగంగా విశ్వహిందూ పరిషత్ ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 5000 మంది ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారికి అర్చకత్వంలో శిక్షణనిచ్చింది. ఈ మేరకు విశ్వహిందూ పరిషద్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ప్రకటన విడుదల చేశారు.
ఐ.ఏ.ఎన్.ఎస్ వార్తా సంస్థతో మాట్లాడిన శ్రీ వినోద్ బన్సల్.. దేశంలోని...
New Delhi. Bloomsbury India, the book publishing company has decided to withdraw the book ‘Delhi Riots 2020 : The Untold Story’ authored by Advocate Monika Arora, Sonali Chitalkar and Prerna Malhotra. The book was to be released on Aug...
నిరసనగా తమ పుస్తక ప్రచురణలు వెనక్కి తీసుకుంటున్న రచయితలు
ఢిల్లీ అల్లర్ల వెనుక వాస్తవాలను వివరిస్తూ వచ్చిన "ఢిల్లీ రయట్స్ 2020: ది అన్ టోల్డ్ స్టోరీ" అనే పుస్తకాన్ని ప్రచురణ సంస్థ బ్లూమ్స్ బరి ఉపసంహరించుకోవడం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ షాహీన్ బాగ్ జరిగిన నిరసన...
4 months ago, 2 sadhus and their driver were brutally murdered by a mob in Palghar, Maharashtra. A shocking thing had come to light about the mob lynching of the Sadhus, since the past several months, the activities of...
























