డాక్టర్ ఎస్ .లింగమూర్తి ఆర్ధిక మందగమనంపై పలు రాజకీయ పార్టీల నాయకులు, ఆర్ధిక నిపుణులు, విధాన కర్తలు పలు రకాల బిన్నాభిప్రాయలు వెలిబుచ్చుతున్న సమయంలో ప్రముఖ ఆర్ధికవేత్తగా పేరుగాంచిన పూర్వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రస్తుతం భారత దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక మందగమనం కేవలం కొద్ది...
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం విదేశీ నిధులు పొందుతున్న సంస్థల విషయంలో భారత ప్రభుత్వం మరింత కఠినమైన నిబంధనలు రూపొందించింది. ఇకపై ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్సుల కోసం లేదా విదేశీ నిధులు పొందేందుకు ముందస్తు అనుమతులు కోరే సంస్థలకు చెందిన ముఖ్య సభ్యులందరూ కూడా తమపై గతంలో మతమార్పిడి ఆరోపణలు కానీ,...
సేవాభారతి తెలంగాణ ఆధ్వర్యంలో  నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో రెండు  రోజుల పాటు జరిగిన సేవా సంగమంలో 250 సేవా సంస్థలు (ఎన్.జి.ఒ లు) పాలుపంచుకున్నాయి. అలాగే ఇందులో జరిగిన వివిధ సమావేశాల్లో 900 మంది మహిళలు, 1100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో స్వచ్ఛంధ...
Balagokulam - Bhagyanagar has decided to celebrate to mark its 10th anniversary, they have planned year-long celebrations starting from Oct 2019 - Oct 2020. The Swagath Sangham (Reception Committee) has been formed to drive...
సేవా భారతి-తెలంగాణ ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్ లో రెండు రోజుల సేవా సంగమం ఏర్పాటు చేసింది. దీని ప్రారంభోత్సవ  కార్యక్రమంలో(14.9.2019) ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్యాంకుమార్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శ్రీ శ్యామ్ కుమార్ ఉపన్యాసం - సంఘం ప్రారంభమైన నాటి నుంచే సేవా కార్యక్రమాల్లో చురుకుగా...
హైదరాబాద్ నారాయణగూడ కేశవమెమోరియల్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న సేవా సంగమం రెండవ రోజున ఉపాద్యాయుల సదస్సు జరిగింది. ఇందులో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాంత సేవాసమితి అధ్యక్షులు శ్రీ దుర్గా రెడ్డి,  ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేందర్,  క్షేత్ర  సేవా  ప్రముఖ్   శ్రీ ఎక్కా చంద్రశేఖర్ ,  వందేమాతరం రవీందర్ ఇతర పెద్దలు మార్గదర్శనం...
సేవాభారతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నారాయణగూడ కేశవ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో సేవా సంగమం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు నుండి రెండు రోజుల పాటు ఈ సంగమం జరుగుతుంది. ప్రారంభ కార్యక్రమంలో  పాల్గొన్న ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ ఏలే శ్యాం జీ మాట్లాడుతూ సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ సేవా...
భాగ్యనగర్ లో గణేశ నిమజ్జనోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ జి భాగవత్ గణేశ్ చౌక్ (మొజంజాహీ మార్కెట్ కూడలి) వద్ద భక్త సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
The excitement and festivities of Ganesh Utsav in Bhagyanagar are always the best when compared to anywhere in India. The excitement with the festive procession is moving forward and the atmosphere is full of happiness and joy....
భాగ్యనగర్ గణేశనిమజ్జనోత్సవంలో సర్ సంఘచాలక్ ఉద్బోధన గణేశ పూజను కేవలం వేడుకలా, ఉత్సవంలా మార్చివేయకూడదు. దీని ద్వారా హిందువులంతా సంస్కారాలను, సద్గుణాలను అలవరచుకునే ప్రయత్నం చేయాలి. కేవలం మంచితనం ఉంటే సరిపోదు. దానితోపాటు శక్తి కూడా ఉండాలి. ఆ శక్తి ఇతరులను హింసించడానికి కాకపోయినా ఇతరులు మనపై చేసే దాడిని...
On the occasion of Ganesh visarjan , Rashtriya Swayamsevak Sangh (RSS) Sarsanghachalak Dr Mohan ji Bhagwat is in Bhagyanagar on 12-September.Mohan ji Bhagwat will have a darshan at Bhagyalakshmi temple,  at 2:30 PM,  Charminar.  Later, he will...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ బుధవారం, తన జన్మదిన సందర్భంగా రాజస్థాన్ లోని అల్వర్ జిల్లా గహన్ కార్ గ్రామంలో 123 సంవత్సరాల వృద్ధులైన బాబా కమలనాథ్ మహారాజ్ దర్శనం చేసుకుని, వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఉదయం సంత్ ఆశ్రమానికి చేరుకున్న ఆయనకు గ్రామ వికాస సమితి సభ్యులు ఘన స్వాగతం పలికారు....
सरसंघचालक ने जन्मदिवस पर 123 वर्षीय संत का आशीर्वाद लिया बहरोड में भी गोमाता को गुड़ खिलाया जयपुर । राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहनराव भागवत बुधवार को अलवर जिले के गहनकर...
స్వాగతానికి  ప్రత్యుత్తరంవిశ్వమత మహాసభ, చికాగో,సెప్టెంబర్ 11వ తేది,  1893వ సంవత్సరం.అమెరికన్ సోదర సోదరీమణులారా, మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ  సమయంలో మీతో మాట్లాడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం తరఫున మీకు నా అభివాదాలు; సమస్త మతాలకు,...