राष्ट्रीय स्वयंसेवक संघ के द्वितीय सरसंघचालक परम पूज्य माधवराव सदाशिव गोलवलकर उपाख्य ‘गुरुजी’ का जन्म युगाब्द 5007 माघ कृष्ण एकादशी (उत्तर में पौष) मूल नक्षत्र में तदनुसार सन् १९ फरवरी १९०६ दिन सोमवार ब्रह्म मुहूर्त में नागपुर में अपने...
భారతదేశంలో దేశమంతటిని ప్రభావితం చేసిన మహాపురుషులు అనేక మంది ఈ దేశంలో జన్మించారు. ఆదిశంకరాచార్య సాధించిన జాతీయ సమైక్యత ఒక సాంస్కృతిక విప్లవం. అలా బ్రిటిష్‌ ఆక్రమణ కాలంలో ఈ దేశంలో సాంస్కృతిక జాతీయ వాదానికి బలమైన పునాదులు వేసినవారు స్వామి వివేకానంద, బంకించంద్ర, అరవింద మహర్షి. ఆ ప్రారంభాన్ని ప్రస్పుటింపచేసిన వారు పూ||...
నేడు మాధవ సదాశివ గోళ్వాల్కార్ (గురూజీ) జయంతి..నేను, దేశం కోరేది యువతీ యువకులను మాత్రమే అని యువతకు పిలుపు ఇచ్చింది శ్రీ మాధవ సదాశివ గోళ్వాల్కర్. దేశంకోసం దేహాన్ని కూడా పట్టించుకోకుండా అనుపమానమైన వ్యక్తిత్వంతో జాతికి జాగృతి గీతం పాడిన మహామనస్వి, యశస్వి, జాతికోసం అహరహం తపించిన తపస్వి శ్రీ గురూజీ...
– క్రాంతిదేవ్‌ ‌మిత్ర,  సీనియర్‌ ‌జర్నలిస్ట్ మూఢాచారాలు సనాతన ధర్మాన్ని కబళిస్తున్న తరుణంలో ఆ పతనం గురించి ఆలోచించాడా బాలుడు. సత్యాన్వేషణ కోసం యుక్తవయసు ఆరంభంలో ఇల్లు విడిచి వెళ్లాడు. ధర్మాన్నీ, వేదాలనూ అధ్యయనం చేశాడు. సనాతన ధర్మంలో, వేదాల్లో ఎలాంటి వివక్ష, అంటరాని తనం లేవని గ్రహించాడు. వేదాల వైపు మరలండి అని ఆ మహనీయుడు...
Ningthoukhong. With an aim to provide livelihood for the internally displaced people Manipur Seva Samiti in association with Seva Bharati Manipur and Humanism Foundation has conducted skill development and livelihood training at the relief center situated at Mangolnganbi College,...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక అఖిల భారతీయ ప్రతినిధి సమావేశాలు ఈ సంవత్సరం మార్చి 15-17 తేదీలలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని నాగ్‌పూర్‌లోని రేషిమ్ బాగ్‌లోని 'స్మృతి భవన్' ప్రాంగ‌ణంలో జరగ‌నున్న‌ట్టు ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార‌ ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ జీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో 2023-24 సంవత్సరంలో...
Nagpur, March 1, 2024 Annual Akhil Bharatiya Pratinidhi Sabha of Rashtriya Swayanmsewak Sangh will be held this year on March 15-17 at 'Smriti Bhavan' complex, Reshim Bagh in Nagpur of Vidarbha area, Maharashtra. During this meeting, all the works...
రాంలాల్ జనవరి 22, 2024న అయోధ్యలో ఐక్యత, భక్తి, సామరస్యం మరపురాని సంగమం కనిపించింది. దేశం నలుమూలల నుండి విభిన్న నేపథ్యాలు, విశ్వాసాల నుండి ప్రజలు రామాలయంలోని శ్రీ రామలల్లా ప్రాణ ప్రతిష్ఠను చూసేందుకు ఒకచోట చేరారు. శ్రీ రాంలల్లా రాక భారతదేశం అంతటా ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నూతనోత్సాహాన్ని వ్యాపింపజేసింది. ఈ...
Ramlal On January 22, 2024, in the ancient city of Ayodhya, an unforgettable confluence of unity, reverence, devotion, and harmony was witnessed. People from every corner of the country, from diverse backgrounds and beliefs, gathered together to witness the...
Ayodhya. The three-day meeting of the Central Board of Trustees and the Governing Council of Vishva Hindu Parishad (VHP) concluded today at Karsevakpuram in Ayodhya Dham. In the meeting, after discussing the current situation of the country, plans were...
(ఫిబ్రవరి 28- జాతీయ సైన్స్ దినోత్సవం ) భారతీయ శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు 1928 ఫిబ్రవరి 28వ తేదీ భారతదేశం గర్వించదగ్గ రోజు. ప్రపంచ విజ్ఞాన శాస్త్ర యవనికపై భారతదేశ కీర్తి పతాకం ఎగరవేయబడిన రోజు. ఆచార్య చంద్రశేఖర వెంకట రామన్ అద్భుత ఆవిష్కరణ చేసిన రోజు. విదేశీ పరిపాలనలో...
‘త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణీం’ (పది ఆయుధాలు చేతబట్టిన దుర్గవు (భరతమాతవు) నీవే! బంకించంద్ర ఛటర్జీ 1870లో ‘వందేమాతరం’లో చెప్పినట్లుగా ఇప్పటి అజేయ, అమేయ శక్తిశాలి ఆత్మనిర్భర భారత్‌ ‌కల సాకారమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించుకున్న నవవైజ్ఞానిక భారతదేశానికి ప్రపంచం యావత్తూ ‘వందే భారతం’ అంటూ నినదిస్తోంది. సమస్యలెన్నో? సమాధానం ఒక్కటే- అది...
India’s civilization valued science and knowledge above all and some of the most extraordinary scientific advances took place there. The annual Indian Science Congress, which just concluded, had its usual share of controversies about...
ఇస్లాం మ‌తంలోకి మారాల‌ని ఒత్తిడి చేయ‌డంతో ఒక హిందూ IAF అధికారి ఆత్మ‌హ‌త్య చేసుకున్న దారుణ ఘ‌ట‌న రాజస్థాన్‌లోని మక్రానాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ స‌భ్యుల క‌థ‌నం ప్ర‌కారం గుజ‌రాత్, మ‌క్రానాలోని మిడియాన్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల సుఖరామ్ భించర్ హైదరాబాద్‌లోని వైమానిక దళంలో ఉద్యోగం చేస్తున్నాడు. సుఖారామ్, సద్దాం హుస్సేన్ అనే వ్య‌క్తి...
– డా. నాగసూరి వేణుగోపాల్‌ ‌ఫిబ్రవరి 28 నేషనల్‌ ‌సైన్స్ ‌డే విజ్ఞానశాస్త్ర సంబంధిత అక్షరాస్యత (సైన్స్ ‌లిటరసీ) అంటే ఏమిటి? జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం ఇలాంటి విషయాలను చర్చించుకునే అవకాశం కల్పిస్తున్నది. సుమారు 24 లక్షల సంవత్సరాల క్రితం ఆదిమ మానవుడు సంకేతాలుగా రాళ్లు వాడటం మొదలైంది. వే•కు బాణాలు వంటివి వాడింది క్రీస్తుపూర్వం 25...