జూలై 06 డా. శ్యామప్రసాద్‌ ముఖర్జీ జయంతి ప్రత్యేకం బ్రిటిష్‌ వారు స్వాతంత్య్రం ఇచ్చే ముందు అఖండ భారతావని ముక్కలు చేసి పాకిస్తాన్‌ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ పాకిస్తాన్‌ పుట్టక ముందే దాన్ని చీల్చడంలో సఫలీకతుడయ్యారో నాయకుడు. పశ్చిమ బంగ ఏకమొత్తంగా తూర్పు పాకిస్తాన్‌లో కలవకుండా ఉందంటే ఆ మహనీయుని పుణ్యమే....
కుల విబేధాలు మరచి, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటున్న ఆ గ్రామంపై ఓ చర్చి కన్ను పడింది. మతం మారకుండా హిందువులుగా ఉంటున్న అక్కడి ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారిని ఎలాగైనా మతం మార్చాలని కుట్ర చేసింది. ఈ కుట్రకు స్థానిక కమ్యూనిస్ట్ నాయకులు వంతపాడారు. కొన్ని పత్రికలు తప్పుడు...
झांसी। राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय प्रचार प्रमुख अरुण कुमार जी ने कहा कि संघ कार्य में नई पीढ़ी का प्रवेश तेजी से हो रहा है। संघ ने बदलते हुए परिवेश को ध्यान में रखकर 6...
ఝాన్సీ: సంఘ కార్యం పట్ల యువతరం బాగా ఆసక్తి చూపుతున్నారని, సంఘకార్యంలో భాగస్వాములవుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతున్నదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ అన్నారు. మారుతున్న పరిస్థితులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంఘ 6 కొత్త గతివిధులను (కార్యవిభాగాలు) ప్రారంభించింది. ఇందులో పర్యావరణ...
జూలై 1: హైదరాబాద్, సైదాబాద్ కంచన్ బాగ్ ప్రాంతంలో కోర్ట్ వివాదంలో ఉన్న కోట్ల విలువ చేసే ఖాళీ స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ రేష్మ ఫాతిమా వర్గీయులు కబ్జా చేయడానికి చేయడానికి ప్రయత్నిస్తుండగా, ఎం.ఆర్ .ఓ అడ్డుకున్నారు. కార్పొరేటర్ వర్గీయులు అధికారులను భయ భ్రాంతులకు గురి చేశారు. ఈ...
గోరక్షణ - దేశ రక్షణ కంటే ఏ మాత్రం తక్కువ కాదని మహాత్మా గాంధీ తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగివున్న మన గోమాతను కాపాడుకోవటం మనందరి బాధ్యత. భారతీయులు సగర్వంగా చెప్పుకోదగిన ప్రాచీన భారతీయ నాగరికతలోని అద్భుత విజ్ఞానమే ‘గోవిజ్ఞాన’ సంపద. గోవు విలువ తెలియడం చేత...
ఢిల్లీ: నగరంలోని చౌరీ బజార్ సమీపంలో గల పురాతన హిందూ ఆలయంపై స్థానిక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దేవాలయంలోని పూజావిగ్రహాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.  సోషల్ మీడియా ద్వారా వ్యాప్తిలో ఉన్న వీడియో కధనాల ప్రకారం...
चांदनी चौक के लाल कुंआ में उग्र मुस्लिमों की भीड़ ने मंदिर में तोड़-फोड़ की । नारे तकदीर और अल्लाह-हू-अकबर के नारे लगाए https://www.youtube.com/watch?v=BAVwiQokTCU&feature=youtu.be
హైదరాబాద్: పాతబస్తీలోని మజ్లీస్ పార్టీ కార్యాలయానికి అత్యంత సమీపంలో జరిగిన సంఘటన  ఓ దళిత యువకుడిపై దాడికి దారితీసింది. అనంతరం రెండు రోజుల తర్వాత అతడి మృతదేహం హుస్సేన్ సాగర్లో లభ్యమవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.  వివరాల్లోకి వెళితే.. ఎంఐఎం పార్టీ కార్యాలయం వద్ద బిర్జు మాదిగ...
Alumni of Sarswathi Sishu Mandir schools of Telugu states (Telangana and Andhra Pradesh) who are settled in Bengaluru have got together on the special occasion of Sneha Milan, at Jaigopal Garodia Rashtrothana Vidyalaya (JGRV), Kalyana Nagar, Bengaluru today, 29th June 2019.
సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఒక ముస్లిం కౌన్సిలర్ మహిళలపై దారుణమైన ఘాతుకానికి పాల్పడ్డాడు. కూతురిపై జరుగుతున్న అత్యాచారాన్ని అడ్డుకున్న తల్లిపై, ఆమె కూతురిపైనా తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. అనంతరం వారికి గుండు గీయించి 'శిక్ష' విధించాడు.  బీహార్ రాష్ట్రం భగవాన్-పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదంతం చోటు...
తొలి తరం ప్రచారక్ : దక్షిణ భారత దేశంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సంఘ కార్యాన్ని ప్రారంభించటానికి విచ్చేసిన మహానుభావుడు శ్రీ దాదారావుజి పరమార్థ్. ఆనాటి మద్రాసు ప్రాంతమంటే ఇప్పటి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు కలిసి ఉండిన ప్రాంతం. దానికి మద్రాసు (చెన్నై)...
తన ఇంటి ఎదుట గంజాయి పీల్చొద్దు అన్నందుకు గిరిజన యువకుడిపై ముస్లింలు దాడి చేసి హత్య చేసిన వైనం ఇది.  జార్ఖండ్ రాష్ట్రం రాంచీ సమీపంలోని అర్గోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖడ్రు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  స్థానిక గిరిజన యువకుడైన...
27 ఏళ్ళ జర్నలిస్ట్ తనకు కాబోయే భార్యతో పాటు కలిసి ఉండేందుకు ఇంటర్నెట్లో ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం అపార్ట్మెంట్ యజమానురాలికి ఫోన్ చేశాడు. నా పేరు మహ్మద్ అవ్వాద్.. మీకు చెందిన అపార్ట్మెంట్ అద్దెకివ్వాలనుకుంటున్న విషయం ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాం. వివరాలు తెలియజేయగలరా అని అడిగాడు.  యజమానురాలి వచ్చిన ఊహించని...
కొత్త లోకసభలో మహిళా సభ్యుల సంఖ్య 71. వారిలో తొలిసారిగా ఎన్నికైన వారు 46 మంది. పార్టీలవారీగా చూస్తే - భాజపా-20 బిజూజనతాదళ్‌-6 కాంగ్రెస్‌-4 వైఎస్‌ఆర్‌సిపి-4 డిఎంకె-2