‘నాకు నిస్పృహ కలిగినప్పుడల్లా చరిత్రలో ఎప్పటికీ సత్యం, ప్రేమలదే విజయమని గుర్తుకు వస్తుంది. నిరంకుశులు, హంతకులను జయించడం కష్టమని మనకు ఒక్కోసారి అనిపిస్తుంది కానీ అంతిమంగా వారంతా పతనమయ్యారు. ఆలోచించండి. వారెప్పుడూ విజయం సాధించలేదు..’ శాంతికి ప్రతిరూపమైన మహాత్మాగాంధీ ముందు చూపుతో చెప్పిన పై వాక్యాలు నాలుగు దశాబ్దాల క్రితం ఎమర్జెన్సీ సమయంలో రుజువయ్యాయి. తమ...
స్వామి సత్యమిత్రానంద గిరిజీ మహారాజ్ పరమపదం చేరుకున్నారన్న వార్త మమ్మల్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఆయన భారతీయ ధార్మిక ప్రపంచపు ఒక మూల స్థంభం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలకు ఆయన ప్రియమైన మార్గదర్శి. ఆయన స్వచ్చమైన, స్నేహపూర్వకమైన, సేవాభావంతో కూడిన జీవితం ఆయన విశుద్ధమైన, సంతులిత సామాజిక జీవనానికి మూలం....
We are immensely distressed by the departure of His Holiness Swami Satyamitrananda Giri Ji Maharaj to the heavenly abode. He was a pillar of strength for the Bharatiya world of Dharma. For the karyakartas of the Rashtriya...
హిందూ సంస్కృతీ సంప్రదాయాలను అవహేళన చేసే ప్రక్రియలో కమ్యూనిస్టులు మరో మెట్టు కిందకు దిగారు. ఈసారి ఏకంగా అయ్యప్ప స్వామిని అవమానిస్తూ పోస్టర్లు ప్రదర్శించారు. కేరళకు చెందిన కమ్యూనిస్ట్ విద్యార్థి విభాగం 'స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా" (ఎస్.ఎఫ్.ఐ) త్రిస్సూర్ వర్మ కళాశాల ప్రాంగణంలో పోస్టర్లు ఏర్పాటు చేసారు. శబరిమల దేవస్థానంలో మహిళల...
ఆత్యయిక స్థితి అరాచకాలు జూన్‌ నెల అనగానే మండుటెండలే కాదు... మన చరిత్రలో చెరగని ఓ పీడకల కూడా గుర్తుకొస్తుంది. అదే ఎమర్జన్సీ. 1975 జూన్‌ 25నాడు కాంగ్రెస్‌ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆత్యయిక స్థితి విధించి జవజీవాలు ఉట్టిపడే మన ప్రజాస్వామ్యం పీక నులిమి నియంతృత్వంగా మార్చేశారు. ఎమర్జన్సీ మన ప్రాథమిక హక్కులతోపాటు జీవించే...
Mahindra & Mahindra Financial Services has donated an ambulance vehicle to Seva Bharathi, Telangana on 24th June 2019 at Bharat Vikas Parishad at Kukatpally in Hyderabad. Seva Bharathi, Telangana in partnership...
Dr Sampadananda Mishra It is through Sanskrit that India has been expressing herself abundantly and incessantly for centuries, and its future rests much on this most dynamic language. But in the recent past,...
వనం జ్వాలా నరసింహారావు ప్రజాస్వామ్య భారతదేశంలో 42 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఒక చీకటి అధ్యాయానికి తెరలేచింది. ఇందిరాగాంధీ తన స్వప్రయోజనాలకోసం చేసిన సిఫార్సులతో, అప్పటి రాష్టప్రతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అప్పట్లో అందరూ భయపడుతున్నట్లుగానే 1975 జూన్ 26న (25వ తేదీ...
Shilpa Jain born in a Jain family and a resident of Guntur town – Andhra Pradesh was alleged to be forcefully converted to Islam by Khaja Khan in a Mosque at undisclosed location. Shilpa’s name after ...
అయోధ్య ఉగ్రదాడి కేసు (2005)లో ప్రయాగ్‌రాజ్‌లోని ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి జీవిత ఖైదు విధించింది. మరొక నిందితుడిని నిర్దోషిగా తేల్చుతూ వదిలేసింది. ఈ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి దినేశ్‌ చంద్ర వాదనలు విన్నారు. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులు ఇన్నాళ్లూ నాయిని కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. ఇర్ఫాన్‌ మొహమ్మద్‌ షకీల్‌, మొహమ్మద్‌ సనీమ్‌,...
గుంటూరు అర్బన్ పరిధిలోని జరిగిన లవ్ జిహాద్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. జైన్ సామాజిక వర్గానికి చెందిన యువతి శిల్పా జైన్ కుటుంబం గుంటూరు పట్టణంలోని బ్రహ్మంగారి మందిరం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆమె తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో బాబాయ్ సంరక్షణలో ఉంటున్న యువతిపై బంగారం షాపులో పాలిష్...
సెక్యులరిజం పుట్టుక, దాని పూర్వరంగం కథ అంతా చెప్పి ఓ ఐదో క్లాసు విద్యార్థిని ‘దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైంది?’ అని అడగండి. ‘మతం చేసే పాపిష్టి పనులను రాజు సమర్థించకూడదు. రాజు చేసే పాపాలను మతం సహించకూడదు. తమ మతం మాత్రమే గొప్పదనీ, దానిని అంగీకరించనివాళ్లను బతికుండగానే తగలబెడతామనీ, తమ మతంలోకి మారకపోతే...
సంస్కృతి ఫౌండేషన్.. భారతీయ సంస్కృతి, నాగరికత, విలువల పునర్ వికాసం కోసం పనిచేస్తున్న సంస్థ. 2010వ సంవత్సరంలో కొద్ది మంది పెద్దలు ఆలోచనల ద్వారా రూపుదాల్చిన ఈ సంస్థ.. సమాజంలోని ఉన్నత వ్యక్తుల ద్వారా మంచి అలవాట్లను, దేశం పట్ల ఆరాధన భావనను కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఈ సమాజం పట్ల...
సంఘ శిక్షవర్గ తృతీయ వర్ష సమారోప్ కార్యక్రమంలో పూ.సరసంఘచాలక్ డా.మోహన్ భాగవత్ గారి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలు … ఎన్నికల తరువాత ఈ వర్గ జరుగుతోంది, ఐదేళ్ల క్రితం 2014 లో కూడా ఇలాగే జరగడం ఒక విశేషం కాగా రెండు సార్లూ హిందుసామ్రాజ్య దినోత్సవం మరుసటి రోజు ఈ వర్గ ముగియడం ఇంకొక విశేషం