ఒక ఎకరం భూమి...
అదీ.. ప్రధాన రహదారి పక్కనే ఉండి మంచి ధరను పలుకుతుంటే ఏం చేస్తారు...
మా లెక్క ప్రకారమైతే ఓ వెంచర్ వేసి అమ్మేస్తాం...
అని చాలా మంది చెబుతారు కదా...
కానీ ఆయన లెక్కలు వేరు. అవన్నీ ఓ సమున్నత లక్ష్యంతో ముడిపడినవి.
విద్యా బోధనలో నూతన ఒరవడి తీసుకురావాలన్న సంకల్పంతో ఆయన కోట్ల...
The Telangana government has decided to take action against illegal
occupants of large tracts of temple lands. Telangana Endowments
Minister, A Indra Karan Reddy, has now directed the officials to act
against encroachers and evict them from...
కర్నూలు జిల్లాలోని అటవీ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించ తలపెట్టిన చర్చిని ప్రభుత్వ అధికారులు తొలగించారు. కల్లూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మి జగన్నాథ గట్టు ప్రాంతంలోని అటవీశాఖకు చెందిన స్థలంలో గతంలో కొందరు ఒక సిలువ ఏర్పాటు చేశారు. దానిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇదే అదనుగా...
`We need to take pride in our culture and
heritage, we should educate and awaken the country so that it will inspire our
future generations to continue the legacy of our glorious Hindu tradition and
values’, said Sri Krishnadevaraya, from...
"మన భారతీయ సంస్కృతి, చరిత్ర అతి పురాతనమైనవి, అత్యంత విలువైనవి. కాలగమనంలో వచ్చే మార్పులను ఎదుర్కొంటూ, మహోజ్వలమైన వారసత్వ సంపదను, జ్ఞానాన్ని సంరక్షించుకుంటూ భావితరాలవారికి అందివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది" అని శ్రీ కృష్ణదేవరాయ అన్నారు.
ఆదివారం నాడు సంవిత్ కేంద్ర రిసర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో...
శివాజీ అనుచరుల్లో నేతాజీ పాల్కర్
ఒకడు. పురందర్ కోటకు సంరక్షకుడుగా ఉండేవాడు. అలాంటివాడిని లొంగదీసుకుంటే శివాజీ
కుంగిపోతాడని భావించి ఔరంగజేబు తన సేనాని దిలావర్ఖాన్ను పంపి మోసపూరితంగా
పాల్కర్ను బందీని చేశాడు. అంతేకాదు అతని మతంమార్చి మహ్మద్ కులీఖాన్ అని పేరు
కూడా పెట్టాడు.
తరువాత కులీఖాన్ను ఆఫ్గనిస్థాన్లో
యుద్ధానికి పంపాడు. ఇంతలో...
లోకహితం జూన్ 2019 కలర్ సంచిక డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
పాడిపశువుల పోషణే జీవనాధారంగా ఉన్న రైతులకు పశుగ్రాసం లేకపోవడంతో ఆ
మూగజీవుల భారంగా మారింది. కొందరు రైతులైతే ఉన్న పశువులను అమ్ముకుని ఉపాధి
కోసం బెంగళూరు వలస వెళ్లిపోయారు. అటువంటి రైతులకు భరోసా కల్పించే బాధ్యత
చేపట్టింది సేవాభారతి స్వచ్చంద సంస్థ. రైతులకు ఉచితంగా పశుగ్రాసం పంపిణీ
చేస్తున్నట్టు సేవాభారతి అనంతపురం...
दिल्ली में राष्ट्र सेविका समिति के पथ संचलन का पुष्प वर्षा से स्वागत
नई दिल्ली। भारतीय महिलाओं के सबसे बड़े संगठन राष्ट्र सेविका समिति की लगभग 400 स्वयंसेविकाओं ने बुधवार को दिल्ली के...
In the struggle for Freedom from the British, many gave up their lives. Among these were small children too. The story of their bravery is one which makes us feel pride on being the people of this...
మావోయిస్టు పార్టీకి చెందిన కీలక సభ్యులను పోలీసులు హైద్రాబాద్లో అరెస్ట్ చేసినట్టు డెక్కన్ క్రానికల్ కధనం ప్రచురించింది. గతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భద్రతా దళాలపై బాంబు దాడులు పాల్పడటంతో పాటు దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మండవి హత్య వంటి వివిధ ఘటనల్లో కీలక పాత్ర పోషించిన మహిళా మావోయిస్టు ఆలూరి...
మాతృ భూమి కోసం తన ప్రాణాలను నవ్వుతూ త్యాగం చేసిన విప్లవ వీరుడు రాం ప్రసాద్ బిస్మిల్. విదేశీ ప్రభుత్వం ఎన్ని బాధలకు గురి చేసినా, అనుక్షణం పోలీసులు వెంటాడి వేధించినా, తోటి వారే మోసగించినా జంకక గొంకక అను నిత్యం పోరాడి బానిసత్వాన్ని దగ్దం చెయ్యగల విప్లవ జ్యోతిని వెలిగించిన...
ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్నది చిన్ననాటి నుండి కొడుకు ఆశయం.
కానీ కుటుంబ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం. భర్త హఠాన్మరణం కారణంగా
కుటుంబ పాలనా భారమంతా ఆమెపైనే పడింది. చదువుకోలేదు.. పిల్లలు చిన్నవాళ్లు.
తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక ఇటుక బట్టీల్లోనూ, వ్యవసాయ పనుల్లోనూ
కూలీగా పని ప్రారంభించింది. ఇన్ని...
అగాధాల సృస్టే అక్కడి సిలబస్
తెలంగాణలోని గురుకుల పాఠశాలలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఏమిటి? అక్కడి విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా బయటకు వచ్చే అవకాశం ఎంత? ఆ పాఠశాలల అన్ని వ్యవహారాలలోను తల దూరుస్తున్న ‘ స్వేరోస్ ‘ అనే సంస్థ పాత్ర ఏమిటి? ఈ...
12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన మదర్సా (ఇస్లామిక్ పాఠశాల) ఉపాధ్యాయుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మీరట్ సమీపంలోని ఖేరి కలాన్ గ్రామంలోని మదరసాలో ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు, ఇస్లామిక్ మతబోధకుడు...























