దిష్టిబొమ్మలతో పోలీసులకు ఉచ్చు..!నక్సల్స్ సరికొత్త పన్నాగం
సుక్మా: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో నక్సల్స్ పోలీసులు, భద్రతా సిబ్బందిని గందరగోళానికి గురి చేసి ఉచ్చులో పడేసేలా నక్సల్స్ కొత్త పథకంవేశారు. అడవిలోని కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్ను తలపించేలా దిష్టిబొమ్మలను ఏర్పాటు చేశారు. వాటి చేతుల్లో డమ్మీ తుపాకీలను పెట్టి.. చెట్ల చాటున నక్కినట్లు భ్రమ కలిగేలా అమర్చారు. ...
తమిళనాడులోని తిరువన్నామలైలో క్రైస్తవ మిషనరీ సంస్థ నిర్వహిస్తోన్న మెర్సీ అదైకలాపురం మిషనరీ హోమ్ అనే అనాధ బాలికల వసతి గృహంలో జిల్లా కలెక్టర్ కెఎస్ కందస్వామి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్మయం కలిగించే నిజాలు వెలుగుచూశాయి. అక్కడి బాలికలపై కొంతకాలంగా లైంగిక దాడి జరుగుతున్నట్టు కలెక్టర్ గుర్తించారు.
మొదట మిషనరీ హోమ్ వసతి గృహంలో నవంబర్ 17న ఆకస్మికంగా తనిఖీలు...
పవిత్ర గంగా నది ప్రక్షాళన ఉద్యమంలో భాగంగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నమామి గంగా' ప్రాజెక్టులో ఒక కీలక ముందడుగు పడింది. ప్రతిరోజూ దాదాపు కోట్లాది లీటర్ల వ్యర్ధాలను గంగానదిలో ప్రవేశపెడుతున్న సిసామావు కాలువ నీటిని సమీపంలోని జాజ్మావు నీటి శుద్ధి కేంద్రానికి మళ్లిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సిసామావు ఆసియాలోనే పెద్ద కలుషిత...
భారతకోకిల, సరోజినిదేవి నాయుడు అధ్యక్షత వహించిన ఆ ఉత్సవాల్లో నవాబ్ బహదూర్ యార్జంగ్ ఉపన్యసిస్తున్నాడు. హైద్రాబాద్ సంస్థానంలో హిందూ - ముస్లింలు, పాలు - తేనెలా కలసి ఉన్నారని, ఇస్లాం ఏకేశ్వరోపాసననే కోరుతూఉందని, కుల భేదాలను వ్యతిరేకిస్తుందని అన్నాడు. అయితే ఇక్కడే ఒక వర్గం మతస్వాతంత్య్రం కోరుతూఉందని, దాని లక్ష్యం నిజాం కింగ్కోఠీవైపు మాత్రమేనని,...
26 ఏళ్ళ క్రితం.. గీతాజయంతి రోజున దురాక్రమణ చిహ్నమైన బాబ్రీ కట్టడం కరసేవకుల ఆగ్రహానికి పూర్తిగా నేలమట్టమైంది. కానీ రామజన్మభూమిలో భవ్యమైన మందిర నిర్మాణం మాత్రం ప్రారంభం కాలేదు. అసంపూర్తిగా మిగిలిన రామకార్యాన్ని పూర్తి చేయడానికి మనమంతా కటిబద్ధులమవుదాం.
https://www.youtube.com/watch?v=XNocKtrDywY&feature=youtu.be
The Delhi High Court on Wednesday upheld the conviction of 88 convicts in the 1984 Anti-Sikh riots in the east Delhi’s Trilokpuri area.
According to the reports, the 88 convicts had been arrested in East Delhi’s Trilokpuri area and were...
భార్య, చిన్న కొడుకు దగ్గరికి రాగానే ఆయన చిన్నపిల్లవాడి చేతిని, భార్య చేతిలో పెట్టి ప్రాణాలు వదిలాడు. బయట ముస్లిం దుండగులు కారును దహనం చేయాలని ప్రయత్నించి పెట్రోలు లేకపోవడంతో విఫలమై వెళ్ళిపోయారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ తాలుకాలో ఉన్న ముదిగొండ గ్రామవాసి టి.బుచ్చిరెడ్డి. ఆయన మధ్యతరగతి రైతు.
ఒక ఆడపిల్లతో సహా ఐదుగురు సంతానం....
కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. పిరవోమ్ చర్చ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని కేరళ ప్రభుత్వం అమలు చేయట్లేదంటూ క్రైస్తవుల్లోని ఒక వర్గం తిరిగి కేరళ హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
విచారణ సందర్భంగా హైకోర్టు పరోక్షంగా శబరిమల అంశాన్ని ప్రస్తావిస్తూ.. సుప్రీం ఇచ్చిన తీర్పు అమలు కోసం 2000 మంది పోలీసులను...
RSS leader Indresh Kumar says govt and public ready for Ram Mandir ordinance, slams SC for hurting Hindu sentiments
Chandigarh: The RSS on Tuesday demanded an ordinance or a law to build a Ram temple in Ayodhya at the earliest, saying...
The Kerala High Court has mandated that the Commissioner of the Travancore and Cochin Devaswom Boards will always be a Hindu. The directive was issued by a bench of Justices PR Ramachandra Menon and Devan Ramachandran, while disposing of...
కమ్యూనిస్టులు తమ జాతి వ్యతిరేక విధానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. కేరళలోని పాలక్కా డులో సీపీఎం పార్టీ ముద్రించిన పోస్టర్లలో కాశ్మీర్ లేని భారత మ్యాప్ ప్రదర్శించారు. శబరిమలపై తమ పార్టీ వైఖరి చాటిచెప్పేందుకు చేపట్టిన 'జనమున్నెట్ట యాత్ర" (ప్రజా ఉద్యమ యాత్ర) పేరిట జరిగిన ఈ ర్యాలీలో సీపీఎం పార్టీ హోర్డింగులు ఏర్పాటు చేసి ఈ మ్యాప్ లను ప్రదర్శించింది. కేరళలో జాతీయ...
గత కొంతకాలంగా కొనసాగుతున్న శబరిమల వివాదంలో కేరళ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పవిత్ర క్షేత్రంలో అయ్యప్ప భక్తులపై పోలీసులు చేపడుతున్న దాడులపై సమీక్ష కోసం హైకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అదే విధంగా శబరిమలలో సెక్షన్ 144 అమలులో ఉంటుందని తెలిపింది.
శబరిమలలో నిరసనలకు అనుమతి లేనప్పటికీ అయ్యప్ప భక్తుల శాంతియుత ప్రదర్శనల...
400 మంది ముస్లింలు బాజాలతో, నినాదాలతో బయలుదేరి బస్తీలోకి వచ్చారు. ఎదురుగా హిందువులు దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సుబేదార్ హిందువులనే చెదిరి పొమ్మని ఆర్డర్ ఇచ్చాడు. ఆత్మరక్షణకు సిద్ధమైన ప్రజలను చెదిరి పొమ్మనగానే వాళ్ళు నిరాకరించారు. అదే అదనుగా సుబేదార్ కాల్పులు జరపమని హుకుం జారీ చేశాడు. ఫలితంగా వెంటనే ముగ్గురు హిందువులు...
ఇటీవల సంభవించిన 'తిత్లి' తుఫాను శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపు కొత్తూరు తదితర 10 మండలాలను దెబ్బతీసింది. పలాస రైల్వేస్టేషన్లోని పై కప్పులు ఎగిరిపోయాయి. పలాసకు దగ్గరలో ఉన్న టోల్గేట్ కప్పులు ఎగిరిపడ్డాయి. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలు వాయుగుండం ధాటికి ప్రక్కకు ఒరిగి పోయాయి. ఇక సామాన్యుల గృహాల గురించి చెప్పనవసరం లేదు....
When terrorism rules the roost
As we observe the 10th anniversary of the dastardly Mumbai attacks, little seems to have changed. Neither has Pakistan mended its ways nor has anything substantial been done to arrest the menace at home. Read...






















