పూజ్య దేవరహా బాబా పూజ్య దేవరహా బాబా గారు రామ మందిర తాళాలు తెరుచుటకు ఎంత‌గానో ప్రోత్సాహించే వారు. వారెటువంటి కార్యక్రమాల‌కు వెళ్ళెవారు కాదు. కానీ విశ్వ హిందూ పరిషత్‌ ద్వారా 1989 ప్రయాగరాజ్ కుంభమేళాలో నిర్వహించిన ధర్మసంసద్ లో వారు ఉపస్థితులైయ్యారు. ధర్మసంసద్ యందు వారి ఉపస్థితిలోనే ప్రత్యేక మందిరం, ప్రత్యేక గ్రామంలో శ్రీరామ...
-డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఏటా పుష్యమాస బహుళ పక్షంలో వచ్చే ఈ పండుగ సమాజంలోని అన్ని వర్గాలకు ఆనందదాయకమైనది. ఇది అందరికీ పండుగే అయినా కర్షకులకు అతి ముఖ్యమైనది. రైతులకు సిరులు కురిపించి వారి కళ్లలో ఆనందకాంతులు నింపే పండుగ. సకల జీవరాశుల మేలు కోరే అన్నదాతలు పశుపక్ష్యాదుల పట్ల...
పారిశుధ్య కార్మికుల‌కు స‌న్మానం సామాజిక సమరసత వేదిక కూకట్ ప‌ల్లి భాగ్ జనప్రీయ నగరం మియాపూర్ లోని శ్రీరామలయంలో స్వామి వివేకానంద జయంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డుకు ఎంపికైన పారిశుధ్య కార్మికురాలు, అచలతత్వ బోధనలో నిష్ణాతురాలైన డి.నారాయణమ్మ గారికి సామాజిక సమరసత వేదిక తెలంగాణ...
మన భారతీయ భక్తి సాహిత్యలో గోదాదేవి గానం చేసిన పాశురాలుగా చెప్పబడే ఈ తిరుప్పావై దివ్యప్రభందం అత్యంత ప్రముఖమైన స్థానాన్ని అలంకరించింది. ఆధ్మాత్మిక భావనను పెంపొందించుకుంటూ స్వకార్యాన్నే కాక లోకహితాన్నీ కాంక్షించాలన్న భావన గోదాదేవి రచనల్లోనూ, ఆమె జీవన శైలిలోనూ వెల్లడవుతుంది.
క్రీ.శ-1528 బాబర్ ప్రధాన సేనాధిపతి అయిన మీర్ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు. 1528 నుండి 1934 మధ్య కాలంలో దీని కోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల హిందువులు అయోధ్య రామజన్మస్థలం కోసం చేసినవే. ఆ తరువాత 90వ దశకంలో ఇది దేశవ్యాప్త ఉద్యమం అయింది....
Swami Vivekananda spoke about religion, rituals, caste and the education of the masses in an interview he gave The Hindu on February 6, 1897, during a train journey from Chingleput to Madras. 1. What made you to go to America,...
--Ram Madhav The very name of Swami Vivekananda sends through us a stirring current of strength. “I am one of the proudest men ever born” he proclaimed while speaking about his Hindu roots, “but let me tell you frankly, it...
జనవరి 12 వివేకానంద జయంతి ‘భారతమాత విముక్తమవుతుంది!’ 1893లో షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హాజరవడానికి అమెరికా వెళుతూ మద్రాసులో స్వామి వివేకాంద అన్నమాట ఇది. అణు విస్ఫోటనానికి ఏ మాత్రం తీసిపోని ఈ మాటను మొదట అన్నవారు ఆయనే కావచ్చు. ఇది ఆనాటి యువతరంలో ఎంతటి శక్తిని దట్టించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారతీయుల మధ్య...
                     --రాంనరేష్  (12జనవరి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా) హిందూ సంస్కృతి వైభవాన్ని విశ్వ యవనిక పై ఎలుగెత్తి చాటీన మహామేధావి, ఇనుప కండరాలు ,ఉక్కు నరాలు, వజ్ర కఠోర సంకల్పబలం ఉన్న యువత ఈ దేశానికి కావాలని పిలుపునిచ్చిన ప్రేరణ దాత, గాంధీజీ,...
రామభక్త జిల్లా కలెక్టర్ కె.కె.నాయర్  అయోధ్యలోనున్న శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని ముగింపు దశ వరకు చేర్చుటలో బహుమూల్యమైన పాత్ర ఎందరిదో ఉండింది. అందులో అయోధ్య జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ కె.కె.నాయర్ (కాన్దన్ గలాథిల్ కరుణాకరణ్ నాయర్) గారి పేరు ఎంతో ప్ర‌ముఖ‌మైన‌ది. వారు 11 సెప్టెంబర్ 1907న కేరళలోని అలపుఝా జిల్లాలోని కుదృలాద గ్రామంలో జన్మించారు....
ప్రపంచంలో ఏ మహాపుఠుషుడి జీవితాన్నయినా, ఆయన సాధించిన విజయాలనైనా అర్థం చేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జన్నించే నాటికి ఆ దేశంలో ఉన్న పరిస్థితులను మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడే ఆ మహాపురుషుడు అప్పటి పరిస్థితులను చక్కదిద్దేందుకు చేసిన ప్రయత్నాలను మనం అవగతం చేసుకోగలం. మన దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఒక మహాపురుషుల పరంపర...
1947 ఆగస్టులో భారత్, పాకిస్తాన్ విడిపోయినప్పుడు, 500 కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేయడంలో అప్పటి భారత హోం మంత్రి, ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించారన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో పాక్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ పంజాబ్, సింధ్, బెంగాల్, హజారాలను తమ దేశంలో విలీనం చేసేందుకు...
మాల్దీవులు అనే దేశం.. 1192 ద్వీపాలతో కూడిన ఒక‌ దేశం. ఇది భారతదేశానికి దక్షిణాన 750 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది. మాల్దీవులు అనే పేరు మాల, ద్వీప్ (మాల రూపంలో ఉండే ద్వీపం) అనే సంస్కృతం నుండి వచ్చింది. క్రీ.పూ 500 సమయంలో రాజస్థానీయులు, గుజరాతీలు మాల్దీవులు, శ్రీలంక చేరుకున్న తొలి...
సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా ధర్మానికి పంచమాన బిందువులైన మాత, భూమాత, గోమాత, ధర్మగ్రంథాలు, మఠమందిరాల పరిరక్షణకై విశ్వహిందూ పరిషత్ ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగానే భారతీయ సమాజానికి మూలమైన స్త్రీ మూర్తి ఉన్నతితో పాటు, సకల సమృద్ధి సాధించే దిశగా దానివల్ల సనాతన భారతీయ పునర్వైభవాన్ని తీసుకువచ్చేలా మాత సమాజ నిర్మాత అనే ధ్యేయంతో...
అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతి రాష్ట్ర సమావేశం లో పలు తీర్మానాల ఆమోదం దేశంలో వున్న ప్రతి వినియోగదారుడి హక్కులు తెలుసుకొని వారి హక్కులను కాపాడేందుకు దేశంలో అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతి సంస్థ పాటు పడుతుందని గ్రాహక్ పంచాయతి రాష్ట్ర అద్యక్షులు బండి నరేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెమలికంటి విజయ్ సంయుక్తంగా...