The Veerashaiva-Lingayats want to declare themselves as a minority separate from the Hindus. This action, instead of joining hands with other communities who are fighting the institutional discrimination against Hindus, is a blow to the parent religion. Almost for a...
– కేరళలో 1959 నుండి సిపిఎం హత్యలు చేస్తూనే ఉంది – హత్యలకు ప్రభుత్వ బహిరంగ మద్దతు – ముఖ్యమైన నేరస్తులను వదిలేస్తున్నారు – పోలీసులు కళ్ళు మూసుకుంటున్నారు – ఆర్‌.ఎస్‌.ఎస్‌. నేత దత్తాత్రేయ హోసబళె – ఇండియా టుడే కు ప్రత్యేక ముఖాముఖి రాష్ట్రంలో బలోపేతం అవుతున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌. పట్ల కేరళలోని సిపియం...
In a landmark verdict, the Supreme Court by a majority of 3:2 today ruled that the practice of divorce through triple talaq among Muslims is "void", "illegal" and "unconstitutional". The apex court held that the triple talaq is against the...
ఇస్లాం మతాచారమైన ముమ్మారు తలాక్‌పై సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించింది. ముమ్మారు తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని, ఈ పద్ధతి చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఖురాన్‌ నియమాలకు తలాక్‌ వ్యతిరేకంగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై పార్లమెంట్‌లో చట్టం తేవాలని ఆదేశించింది. ఆరు నెలల్లోగా చట్టం తీసుకురావాలని అప్పటివరకూ...

Drawing a Lakshman rekha

“Will history repeat itself? It is this thought which fills me with anxiety. This anxiety is deepened by the realisation of the fact that in addition to our old enemies in the form of castes and creeds. we are...
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో ఆలయ నిర్మాణానికి అభ్యంతరం లేదు ప్రతిగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో మసీదును నిర్మించాలి యూపీ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ వసీం రిజ్వి వెల్లడి అయోధ్యలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మందిరం-మసీదు వివాదం సాధ్యమైనంత త్వరగా పరిష్కారంకావాలని కోరుకుంటున్నట్లు యూపీలోని షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు మండలి తెలిపింది....
సహజ వనరుల వినియోగంపై పరిశోధక సంస్థ అంచనాలు  సహజ వనరుల వినియోగం తీరుపై ఒక అంతర్జాతీయ పరిశోధన సంస్థ పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మనిషి అవసరాలు, కోరికలను తీర్చాలంటే నేడు 1.7 భూగ్రహాలు కావాలని ‘గ్లోబల్‌ ఫుట్‌ప్రింట్‌ నెట్‌వర్క్‌’ అనే ఈ సంస్థ అంచనా వేసింది. వనరుల వినియోగం భవిష్యత్తులోనూ ఇంతే...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ట ప్రచారక్ శ్రీ. అంగర త్రివిక్రమ రావు జీ నిన్న (20.8.2017) హైదారాబాద్ లో స్వర్గస్తులయ్యారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. ప్రాంత సంపర్క ప్రముఖ్ గా చాలాకాలం బాధ్యతలు నిర్వర్తించిన త్రివిక్రమ్ జీ కొంతకాలం విశ్వహిందూ పరిషత్ కార్యదర్శిగా కూడా ఉన్నారు. కేశవానిలయం, భాగ్యనగర్ లో జరిగిన శ్రద్దాంజలి కార్యక్రమంలో...
ధర్మపన్నాలు వల్లించడంలో చైనా దిట్ట. సుద్దులు చెప్పడం, శాంతివచనాలు ప్రవచించడంలో ఆ దేశానిది అందె వేసిన చెయ్యి. ఇతరుల దగ్గరకు వచ్చేసరికి అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలు, నిబంధనలను ఏకరవు పెట్టడం, తాను మాత్రం వాటికి పూచిక పుల్లపాటి విలువైనా ఇవ్వకపోవడం దానికే చెల్లింది. తాజాగా హిందూ మహాసముద్రం విషయంలో భారత్‌కు హితోక్తులు చెప్పడం ఇందుకు...
The Supreme Court on Monday set aside the Bombay High Court earlier order and granted bail to 2008 Malegaon blast accused Lieutenant Colonel Prasad Shrikant Purohit. A bench of Justices R.K. Agrawal and A.M. Sapre passed the order on the...
A soft word ... a small sentence ... feebly uttered or merely murmured … if not direct… if not strident … atleast whispered … if not from the depth of your hearts, atleast served from the lips ... or atleast from behind the...
Senior Rasthriya Swayamsevak Sangh pracharak, Sri Angara Trivikrama Raoji passed away on Aug 20th at 6.30pm in Hyderabad. He was 76 years old. Earlier, he held responsibility of prant Sampark pramukh of RSS and also was State organising secretary...
రాష్ట్ర సేవికా సమితి తృతీయ ప్రముఖ్ సంచాలిక వందనీయ ఉషాతాయీజీ నాగపూర్ లోని దేవి అహల్యా మందిర్ (సమితి కార్యలయం)లో నిన్న (18.8.2017) అంతిమ శ్వాస విడిచారు. ఆమె వయస్సు 91 సంవత్సరాలు. పూజ్య సర్ సంఘచాలక్ డా.మోహన్ జి భాగవత్ వందనీయ తాయీజీ కి శ్రద్ధాంజలి ఘటించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న శ్రీ. మోహన్...
విప్లవాల పురిటిగడ్డగా భావించే లాటిన్ అమెరికాలోని వెనిజులాలో ఇప్పుడు అరాచకం రాజ్యమేలుతోంది. ఆధునిక సోషలిజం ఏర్పాటు చేస్తామన్న ఆ దేశంలో ఆహారం అందక ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. అక్కడ ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని నగరాల్లో నీటి సరఫరా సైతం సరిగా లేక ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు. స్వర్గంతో...
-యథాతథస్థితిని బలప్రయోగంతో మార్చవద్దంటూ చైనాకు హితవు -జపాన్‌కు వాస్తవాలు తెలియవన్న చైనా డోక్లామ్ వివాదంలో చైనా క్రమంగా దౌత్యపరమైన పట్టును కోల్పోతున్నది. డోక్లామ్ ప్రతిష్టంభనలో భారత్ వైఖరికి ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లు మద్దతునివ్వగా, తాజాగా జపాన్ కూడా తోడయ్యింది. డోక్లామ్‌లో చైనా రోడ్డు నిర్మించడంపై జపాన్ స్పందిస్తూ ఏ దేశమైనా యథాతథ స్థితిని ఏకపక్షంగా...